చింతగుంట నుంచి టీడీపీలోకి వలసలు,,,,

భారత్ న్యూస్ గుడివాడ…… చింతగుంట నుంచి టీడీపీలోకి వలసలు యర్రావారిపాలెం మండలం, చింతగుంట పంచాయతీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. బుధవారం తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో చింతగుంటకు షాహిద్, సద్దాం, కరిముల్లా, ముని శేఖర్, ధర్మయ్య, శివ, నాగార్జున, వెంకట సిద్దులు, సుబ్రమణ్యం తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివర్తి నాని పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అరాచక శక్తులతో…

Read More

అన్ని వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వండి… APSRTC వైస్ చైర్మన్,,

భారత్ న్యూస్ గుడివాడ…… అన్ని వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వండి… APSRTC వైస్ చైర్మన్ మిద్దెల హరి గారు ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ” బియ్యపు మధుసూదన్ రెడ్డి ” గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణం 6,7,వ వార్డ్ ల యందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన APSRTC వైస్ చైర్మన్ మిద్దెల హరి గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ…

Read More

ఓటమి భయంతో మత వైశామ్యాలు రెచ్చగొడుతున్న మోడీ,బిజెపికి ఓటు వేస్తే హక్కులు కోల్పోయినట్టే,,

భారత్ న్యూస్ హైదరాబాద్…. ఓటమి భయంతో మత వైశామ్యాలు రెచ్చగొడుతున్న మోడీ బిజెపికి ఓటు వేస్తే హక్కులు కోల్పోయినట్టే పార్లమెంటు ఎన్నికల్లో ఒకటైన బిఆర్ఎస్, బిజెపి రైతు భరోసా రాకుండా కుట్ర చేస్తున్న రైతు వ్యతిరేక పార్టీలు బిజెపి, బిఆర్ఎస్ ప్రాణహిత కడతాం ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్ళు ఇస్తాం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు నిర్మల్ మీడియా సమావేశంలో వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడో సారి ప్రధాని…

Read More

మెదక్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక నియోజకవర్గం,ప్రధానిగా ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు,,

భారత్ న్యూస్ హైదరాబాద్… మెదక్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక నియోజకవర్గం ప్రధానిగా ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రగతికి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చు రఘునందర్ రావు దుబ్బాక ప్రగతికి నిధులు తేలేకపోయిన అసమర్థుడు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రజల భూములు ఆక్రమించుకున్న దోపిడీదారుడు రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాల్గొననున్న నర్సాపూర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ…

Read More

పాలకుల వెన్ను వణికేలా,బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం…*

భారత్ న్యూస్ కోడూరు పాలకుల వెన్ను వణికేలా బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం…* తీరప్రాంత గ్రామాలలో అధికార పార్టీ వెన్ను వణికేలా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం సాగింది. బుధవారం ఉదయం కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో మొదలు పెట్టిన ప్రచారం హంసలదీవి, ఉల్లిపాలెం, హరిపురం, స్వతంత్రపురం, కోడూరు మీదుగా నక్కవానిదారి, లింగరెడ్డిపాలెం, చిన గుడిమోటు, పెద గుడిమోటు, పోటుమీద, జార్జిపేట, మందపాకల, చింతకోళ్ల, జరుగువానిపాలెం, పాదలవారిపాలెం ల…

Read More

సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:-

భారత్ న్యూస్ నాగాయలంక సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:- అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు.. ఎదురుమొండి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు… ఈరోజు నాగాయలంక మండలం, ఎదురుమొండి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుమొండి, ఏసుపురం, కృష్ణాపురం, జింకపాలెం, గొల్లమంద, బ్రహ్మయ్యగారిమూల,…

Read More

సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:-

భారత్ న్యూస్ కోడూరు సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:- ఈరోజు కోడూరు మండలంలోని.జయపురం కృష్ణాపురం. నరసింహపురం. మండల స్థాయి నాయకులు కార్యకర్తలు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, మళ్లీ గడప వద్దకే సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు…

Read More

సీనియర్ రాజకీయ నాయకులు, పోటుమీద మాజీ సర్పంచ్ కడవకొల్లు నాగేశ్వరరావు ని మాజీ ఉపసభాపతి,,

భారత్ న్యూస్ కోడూరు సీనియర్ రాజకీయ నాయకులు, పోటుమీద మాజీ సర్పంచ్ కడవకొల్లు నాగేశ్వరరావు ని మాజీ ఉపసభాపతి, ఎన్డీయే కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కోడూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుద్ధప్రసాద్ పోటుమీద గ్రామానికి వెళ్లగా, ఆయన వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న నాగేశ్వరరావు ఆరుబయట బుద్ధప్రసాద్ రాకకై కూర్చున్న సంగతి తెలుసుకున్న బుద్ధప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు రాజకీయాల గురించి చర్చించుకున్నారు. మీకేం పర్లేదు..గెలిచేది మీరే…

Read More

,భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును,,,

భారత్ న్యూస్ హైదరాబాద్,,,భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును పరమపూజ్యులు, ప్రపంచ శాంతి దూత దలైలామా గారికి అందజేయడం జరిగింది. ధర్మశాలలోని దలైలామా గారి నివాసంలో బుధవారం ఉదయం వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఈఅవార్డును అందజేశారు. పివి ఫౌండేషన్ అధ్యక్షులు, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఛైర్మన్ మణీందర్ జీత్ సింగ్ బిట్టా, పివి మనుమడు పి వి ఆర్ కశ్యప్,…

Read More

నెల్లూరు రూరల్ నుండి జనసేన పార్టీలోకి చేరికలు,,,,

భారత్ న్యూస్ గుడివాడ…. నెల్లూరు రూరల్ నుండి జనసేన పార్టీలోకి చేరికలు 25వ డివిజన్ జనసేన నాయకులు కుడుముల సురేష్ ఆధ్వర్యంలో దాదాపుగా యువత జనసేన పార్టీలో చేరారు. వారిని జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అత్యున్నత విలువలు గల రాజకీయ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని తెలిపేందుకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం నిదర్శనం. ప్రజల సమస్యల గురించి సమగ్ర అవగాహన…

Read More