సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:-

భారత్ న్యూస్ కోడూరు

సంక్షేమ పాలన అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:-

ఈరోజు కోడూరు మండలంలోని.జయపురం కృష్ణాపురం. నరసింహపురం. మండల స్థాయి నాయకులు కార్యకర్తలు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, మళ్లీ గడప వద్దకే సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటును అభ్యర్థించారు…