Kadiam police have seized gold jewelery worth more than one crore rupees in a Van

Kadiam police have seized gold jewelery worth more than one crore rupees in a Van                 DSP Ambika Prasad Amaravati Apr13(Bharat News)APKadiam police of Andhra Pradesh’s East Godavari district caught a van transporting gold and silver goods worth around one crore and Four Lakhs rupees in a Van on Pottilanka National Highway yesterday. DSP South Zone…

Read More

టాటా ఏసీ వాహనము ముందు టైరు ప్రేలిన రోడ్డు ప్రమాదం..

టాటా ఏసీ వాహనము ముందు టైరు ప్రేలిన రోడ్డు ప్రమాదం.. –-ఇరువురు మహిళా కూలీలు మృతి-8 మంది కర్నూలుకు తరలింపు(భారత్ న్యూస్ ::మద్దికేర)కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మద్దికేర గ్రామ సమీపంలోని గుంతకల్ రహదారి మొదటి పెట్రోల్ బంక్ వద్ద టాటా ఏసీ వాహనము ముందు టైరు ప్రేల డంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దికేరకి చెందిన ఇద్దరు మహిళలు అక్కడి కక్కడే మృతి చెందారు.. డ్రైవర్ తోపాటు మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో…

Read More

కర్ణాటక నుంచి అక్రమంగా తరలించి కలగళ్ల గ్రామంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ధనుంజయ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు

భారత్ న్యూస్:కర్ణాటక మద్యం పట్టివేత… కూడేరు, మార్చి 26 (భారత్ న్యూస్) కర్ణాటక నుంచి అక్రమంగా తరలించి కలగళ్ల గ్రామంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ధనుంజయ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సిఐ శివరాముడు తెలిపారు. రాబడిన సమాచారం సమాచారంతో దాడులు నిర్వహించగా అతని వద్ద నుండి 30 బేవర్స్ విస్కీ 90 ఎం.ఎల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. పేకాటరాయలు అరెస్ట్..మండల కేంద్రం సమీపంలోని ముద్దలాపురం లింగాలకుంట ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సిఐ…

Read More

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

భారత్ న్యూస్ హైదరాబాద్.. ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ★ ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ★ అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ★ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు…

Read More

రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు మరియు సిబ్బంది పనితీరు,

Bharath News Hyd. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు మరియు సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు ఈ రోజు మహేశ్వరం జోన్ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్, సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కమిషనర్ స్వయంగా సిబ్బంది ప్రతీ ఒక్కరి పని విధానాన్ని పరిశీలించి, విధి…

Read More

రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు

…Bharathnews.hyd,,, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు మరియు సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు ఈ రోజు మహేశ్వరం జోన్ పరిధిలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్, సందర్శించడం జరిగింది. అదే విధంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేశ్వరం శివాలయంలో దర్శనం చేసుకుని, శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కట్టుదిట్టమైన…

Read More

మంగళవారం కాలేజీ నుంచి లేటుగా ఇంటికి వచ్చిందని తల్లి మేరిమ్మ మందలించింది. రాత్రి 8 గంటల సమయంలో బయటికి వెళ్లిన

bharath News Vijayawada,,,, పొన్నూరు రూరల్ లో మిస్సింగ్ కేసు నమోదు పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన ఎండ్లూరి మేఘన గుంటూరు ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. మంగళవారం కాలేజీ నుంచి లేటుగా ఇంటికి వచ్చిందని తల్లి మేరిమ్మ మందలించింది. రాత్రి 8 గంటల సమయంలో బయటికి వెళ్లిన మేఘన తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించి తల్లి మేరిమ్మ బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ భార్గవ్ మిస్సింగ్ కేసుగా…

Read More

రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు. మహిళలకు అండగా భరోసా కేంద్రాలు: సీపీ తరుణ్ జోషి ఐపిఎస్

…Bharathnews.hyd, రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు. మహిళలకు అండగా భరోసా కేంద్రాలు: సీపీ తరుణ్ జోషి ఐపిఎస్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసు స్టేషన్లలో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు ఈ రోజు ఎల్బి నగర్ జోన్ పరిధిలోని నాగోల్ పోలీస్ స్టేషన్, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ మరియు సిడిఇడబ్ల్యు భరోసా కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా…

Read More

Police ignored him when A young Man came to complain  he got angry and set himself on fire. Before district SP Office in UP.

Police ignored him when A young Man came to complain  he got angry and set himself on fire. Before district SP Office in UP.                 The situation is dire           (Raja Pentapati Beauro Chief)                      National NewsAmaravati March 5 (Bharat News) APUttar Pradesh .Atrocity happened today in UP.  When the police ignored him when he came to complain …

Read More