వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు .

భారత్ న్యూస్.హైదరబాద్: వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు . వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు . ‘వైద్య బదిలీలలో భారీ అవినీతి’ జరిగిందని పత్రికలో వచ్చిన వార్త కథనాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాఖ…

Read More

.అంతా మా ఇష్టం…అంతా.మా ఇష్టం.

భారత్ న్యూస్ హైదరాబాద్….అంతా మా ఇష్టం…అంతా.మా ఇష్టం.తిలక్ నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద రోడ్డుపై చెత్త కుప్పలు…ఈ ఫోటో తీస్తుండగానే..బాగా చదువుకున్న వారిలా వున్న ఇద్దరు యువకులు.బైక్ పై పోతూ పోతూ..చెత్తను పద వేసి పోయారు..అయితే వాళ్ళు కెమెరాకు చిక్కలేదు.శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయం అది..నాగరిక మానవుడా ..నన్ను క్షమించు..చెత్త మురికినీళ్ళ వల్ల రోగాలు.వస్తాయి.అని తెలుసు.తెలియని భీమారులతో…చిన్నారులు బలవుతారని తెలుసు…నాకు లైన్ లో నిలబడి రేషన్ తీసుకోవడం.తెలుసు.ధరలు మండి పోతున్నాయి.సామాన్య మధ్య తరగతి.జీవులు…

Read More

తెలంగాణ రాష్ట్రములో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024-25 లో రూ. 5,336 కోట్ల బడ్జెట్ కేటాయింపు,,

భారత్ న్యూస్: సికిందరాబాద్ :తెలంగాణ రాష్ట్రములో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024-25 లో రూ. 5,336 కోట్ల బడ్జెట్ కేటాయింపు• గౌరవనీయులైన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ బడ్జెట్ ముఖ్యాంశాలు పై మీడియా సమావేశంరైల్వేలకు సంబందించిన కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను 23 జూలై 2024న పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా గౌరవ కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్…

Read More

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ,,,,ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు,

భారత్ న్యూస్:హైదరబాద్,,,,:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు ప్రతి ఏడాది గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ నిర్వహణ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడి ఆర్టీసీ కళాభవన్ లో రాష్ట్రస్థాయి హెల్త్ వలంటీర్ల సమావేశం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్‌ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను…

Read More

ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్‘ భద్రత అవార్డులను 8 మంది రైల్వే ఉద్యోగులకు ప్రధానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్

భారత్ న్యూస్.హైదరబాద్;‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్‘ భద్రత అవార్డులను 8 మంది రైల్వే ఉద్యోగులకు ప్రధానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లలోని సిబ్బంది తమ విధి నిర్వహణలో చురుకుదనం మరియు అంకితభావాన్ని ప్రదర్శించినందుకుగాను 08 మంది ఉద్యోగులకు “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో ఈ రోజు అనగా జులై 22 , 2024న…

Read More

రెండవ విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,

భారత్ న్యూస్.హైదరబాద్:రెండవ విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు 6014 కోట్ల రూపాయలు జమ కావడం జరిగిందని,…

Read More

మరో మూడు రోజుల పాటు వర్షాలు, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సి.ఎస్ శాంతి కుమారి,

భారత్ న్యూస్,:హైదరబాద్:మరో మూడు రోజుల పాటు వర్షాలు, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సి.ఎస్ శాంతి కుమారి డీజీపీ జితేందర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా లు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల పలు చెరువులు, కుంటలు నిండాయని, అవి తెగకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే, ముందస్తు జాగ్రత్తలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో NDRF టీమ్ లను…

Read More

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలను,

భారత్ న్యూస్.రాజేంద్ర నగర్ హైదరాబాద్:ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. వివిధ పంటలతో పాటు, మురుగునీటి నిల్వను అరికట్టడం, పురుగు మందులు పిచికారి వంటి వ్యవసాయ పనులపై విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామి రెడ్డి క్రింది సూచనలు చేశారు.

Read More

రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులుపొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు,

పెద్ద వాగు ప్రాజెక్ట్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం భారత్ న్యూస్.హైదరబాద్:22.07.2024 = సోమవారంరాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులుపొంగులేటి శ్రీనివాస రెడ్డి గారుస్థానిక శాసనసభ్యులుజారె ఆదినారాయణ గారు,ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన అశ్వారావుపేట మండలం, గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు అధిక వరద ప్రభావంతో తెగిపోవడం జరిగింది. ఈరోజు సంబంధిత అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి పర్యటించిన రాష్ట్రమంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు స్థానిక శాసనసభ్యులు తెగిపోయిన ప్రాజెక్టును…

Read More

ఒక పరామర్శ బాధితుడికి వూరట నిస్తుంది.నేనున్నాను అని ధైర్యం చెబితే మరింత మనో ధైరాన్నిస్తుంది…

భారత్ న్యూస్ హైదరబాద్: ఒక పరామర్శ బాధితుడికి వూరట నిస్తుంది.నేనున్నాను అని ధైర్యం చెబితే మరింత మనో ధైరాన్నిస్తుంది…జారే ఆది నారాయణ ఆశ్వారావు పేట ఎంఎల్ఏ … ఆయన తీరే వేరు…నవ్వుతూ..అరమరికలు లేకుండా ప్రజలలో మమేక మవుతారు.ప్రజలంతా నా వాళ్ళు..అనుకొంటారు.అండగా నిలబడతారు.ప్రస్తుతం అశ్వారావుపేట నియోజక వర్గం లో వరద ముంపు ప్రాంతాలను.పరిశీలించి..బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు….మనసుంటే …మనిషయితే…అనే పాత సినిమా పాట లో చెప్పినట్టు.ఎంఎల్ఏ మనసు ప్రజల చుట్టూ తిరుగుతూనే వుంటుంది…ఎంఎల్ఏ కాక మునుపు కూడ ఆయనది…

Read More