![వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు .](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2024/07/various.jpeg)
వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు .
భారత్ న్యూస్.హైదరబాద్: వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు . వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు . ‘వైద్య బదిలీలలో భారీ అవినీతి’ జరిగిందని పత్రికలో వచ్చిన వార్త కథనాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాఖ…