*ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ,,
భారత్ న్యూస్ హైదరాబాద్… *ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ *మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మునిపల్లి మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, 600 మంది కార్యకర్తలు. *మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 600 మంది మండల ముఖ్య నాయకులు. *కాంగ్రెస్ పార్టీలో చేరిన తాజా మాజీ MPP…