*ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ,,

భారత్ న్యూస్ హైదరాబాద్… *ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ *మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మునిపల్లి మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, 600 మంది కార్యకర్తలు. *మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 600 మంది మండల ముఖ్య నాయకులు. *కాంగ్రెస్ పార్టీలో చేరిన తాజా మాజీ MPP…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు..

భారత్ న్యూస్ హైదరాబాద్…. హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు…

Read More

సికింద్రాబాద్ లో చరిత్రను తిరగరాస్తాం…. మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్,,

భారత్ న్యూస్ హైదరాబాద్.. సికింద్రాబాద్ లో చరిత్రను తిరగరాస్తాం…. మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి చేసిన BRS వెంటే ప్రజలు ఉన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఆరు…

Read More

వనపర్తి నుంచి కాంగ్రెస్ లో చేరికలు..

భారత్ న్యూస్ హైదరాబాద్…. వనపర్తి నుంచి కాంగ్రెస్ లో చేరికలు.. గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, స్టేట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ చిన్నారెడ్డి గార్ల సమక్షంలో వనపర్తి నియోజక వర్గం నుంచి బిఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు శాంతయ్య తో పాటు 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు..

Read More

రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని,,

భారత్ న్యూస్ హైదరాబాద్… రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అమిత్ షా..మోడీల ఆదేశాల మేరకు గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు రాజస్థాన్ లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలి..లేదంటే ముక్కు నేలకు రాయాలి ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోంది మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదు రేవంత్ ని తిడితేనే హరీష్ ని టివి లో చూపిస్తరని .. మట్లాడుతున్నారు కేసీఆర్ మాటలకు విలువ లేదు మీడియా సమావేశంలో…

Read More

నన్ను దీవించి..ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వండి..

భారత్ న్యూస్ హైదరాబాద్…. నన్ను దీవించి..ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వండి.. జన జాతర బహిరంగ సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు పార్లమెంట్ ఎన్నికలలో తనను గెలిపించి, స్వర్గీయ ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జన జాతర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం…

Read More

దద్దరిల్లిన అమీన్ పూర్..పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు ఎన్నికల ప్రచారం

భారత్ న్యూస్ హైదరాబాద్… దద్దరిల్లిన అమీన్ పూర్.. పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు ఎన్నికల ప్రచారం హాజరైన మంత్రివర్యులు కొండా సురేఖ, పీసీసీ జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్, డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు లకు ఘన స్వాగతం పలికిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు గజమాలతో సత్కారం,బోనాలు, వాహనాలతో ర్యాలీ బీరంగూడ కమాన్ నుంచి బీరం గూడ గుట్ట వరకు రోడ్ షో.. భారీగా తరలివచ్చిన జనం.. మెదక్ కాంగ్రెస్…

Read More

ఈరోజు బాన్సువాడ పట్టణంలో గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి నివాసం వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు,,

భారత్ న్యూస్ హైదరాబాద్. ఏనుగు రవీందర్ రెడ్డి గారిని కలిసిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు బాన్సువాడ పట్టణంలో గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి నివాసం వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు వాళ్లకు రావాల్సినటువంటి పెన్షన్ గురించి వారియొక్క సమస్యలు మరియు ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని…

Read More

పేదలకు అక్షయ పాత్ర లాంటి ఉపాధి హామీ పథకం తెచ్చింది సోనియా గాంధీ,,

భారత్ న్యూస్ హైదరాబాద్. పేదలకు అక్షయ పాత్ర లాంటి ఉపాధి హామీ పథకం తెచ్చింది సోనియా గాంధీ అలాంటి పథకాన్ని పక్కన పెట్టారు మోడీ .రామాలయం కి కారణం అయిన అద్వానీ ని కనీసం గౌరవించలేని వ్యక్తి మోడీ కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్ . కేటీఆర్ నీ పార్టీ బి ఫార్మ్ వెనక్కి ఇస్తున్నారు.. ప్రస్టేషన్ నుండి బయటకు రా మీడియా సమావేశం లో జగ్గారెడ్డి ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టింది ….

Read More

.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో గల పులిగిల్ల ఫంక్షన్ హాల్లో,,

భారత్ న్యూస్ హైదరాబాద్..సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో గల పులిగిల్ల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు బొల్లారం మున్సిపల్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. రాబోయే 13 రోజుల పాటు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు…

Read More