నార్సింగీ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య.

భారత్ న్యూస్ విజయవాడ నార్సింగీ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య.. తనను ప్రేమించి,నమ్మించి శరీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో సినీ నటుడు రాజ్ తరుణ్ తిరుగుతున్నాడని నార్సింగీ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ప్రేయసి లావణ్య. తను నన్ను నమ్మించి మోసం చేసాడని, అమ్మాయిపిచ్చి ఉన్న రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య. దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు..

Read More

The movie Kalki got caught in an unexpected controversy.  In addition, a petitioner went to the High,

The movie Kalki got caught in an unexpected controversy.  In addition, a petitioner went to the High Court against the increase in ticket rates. The High Court adjourned further proceedings.      (By Raja Pentapati AP Bureau Chief)                      National NewsAmaravati July 4 (Bharat News) APDirector Nag Ashwin has created a wonderful world by linking to Puranas,…

Read More

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి,,, 1 పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు,

భారత్ న్యూస్ విజయవాడ… నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి,,, 1 పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు,,,, నా ప్రజలు నా సినిమా టిక్కెట్లు కొనడం వళ్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను ఈ రోజు ఇంత డబ్బు,,, హోదా సంపాదించాను,,, అందుకే అవి మీకే చెందాలి అని ప్రకటించిన రజినీకాంత్….. 👏👏👏 మహనీయుల మాటలు ఇలా ఉంటాయి

Read More

కల్కి’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి,,

భారత్ న్యూస్ విజయవాడ… అమరావతి కల్కి’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు…

Read More

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ

భారత్ న్యూస్ అమరావతి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ… హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆంద్రప్రదేశ్ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు… ప్రాణాంతక క్యాన్సర్వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను అమరావతీ లో ఏర్పాటు చేస్తామని చెప్పిన బాలకృష్ణ…. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సిఎం చంద్రబాబు స్థలం కేటాయించారని తెలిపారు… ఏపీలో త్వరలోనేఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు…

Read More

నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్, నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ May 27, 2024, నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణబెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ ఇవాళ విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు….

Read More

డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్,,,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్..🖊️ అడ్డంగా దొరికిన హేమ! బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు పార్టీలో పాల్గొన్న మొత్తం 101మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ 60 మంది పురుషులు, 26 మంది మహిళలు టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చిన పోలీసులు.. పాజిటివ్ జాబితాలో హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు.. త్వరలోనే వీరందరికీ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ , తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి,

భారత్ న్యూస్ హైదరాబాద్,, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ , తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయిందనుకోకుండా సోషల్‌మీడియా వేదికగా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. చిరంజీవి , ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌ , నాగచైతన్య , రాజమౌళి , అల్లు అరవింద్‌ తదితరులు హైదరాబాద్‌లో తమ ఓటు వేశారు….

Read More

Megastar Sri Chiranjeevi was a close friend of my father Devender Goud

Bharathnews.hyd,,, ప్రముఖ సినీ నటులు, మా నాన్న దేవేందర్ గౌడ్ గారి సన్నిహితులు అయిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వారి నివాసంలో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది ఐన పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మా నాన్న దేవేందర్ గౌడ్ గారితో తనకు వున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన మాతో ఎంతో ఆత్మీయంగా ముచ్చడించడం ఎంతో సంతోషాన్ని…

Read More

famous actress Lavanya Tripathi organized cleanliness in many places

భారత్ న్యూస్ విజయవాడ,,,పలుచోట్ల శుభ్రత పరిశుభ్రత నిర్వహించిన ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి – జాతీయ పరిశుభ్రత దినోత్సవం – జాతీయ సుభ్రత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని చెత్తను తొలగించింది స్థానిక ప్రజలకు శుభ్రత పరిశుభ్రతపై కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కలుగజేసింది లావణ్య త్రిపాఠి

Read More