Bharathnews.hyd,,,
ప్రముఖ సినీ నటులు, మా నాన్న దేవేందర్ గౌడ్ గారి సన్నిహితులు అయిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వారి నివాసంలో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది ఐన పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
మా నాన్న దేవేందర్ గౌడ్ గారితో తనకు వున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన మాతో ఎంతో ఆత్మీయంగా ముచ్చడించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
PadmaVibhushanChiranjeevi
Tulla Veerender Goud
Official Spokesperson
Bjp Telangana