![విద్యుత్ స్తంభం విరిగి కొన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు,](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2024/07/pole.jpeg)
విద్యుత్ స్తంభం విరిగి కొన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు,
విద్యుత్ స్తంభం విరిగి కొన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు పాకాల( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా, పాకాల మండలం సామి రెడ్డి పల్లి పంచాయతీ బండపాకాల గ్రామ పరిధిలో పంచాయతీ మోటార్లకి మరియు అగ్రికల్చర్ మోటార్లకి వెళ్లే 11 కేవీ విద్యుత్ స్తంభం లైను అకాల వర్షాలవలన గాలికి విరిగి క్రిందికి వాలినది ఇది కొన్ని నెలలు గడుస్తున్న అలాగే ఉన్నది. విద్యుత్ సిబ్బంది కి తెలియచేసిన ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు తెలియజేస్తున్నారు….