కూటమి ప్రభుత్వంతోనే మహిళాభ్యున్నతి..

భారత్ న్యూస్ అవనిగడ్డ కూటమి ప్రభుత్వంతోనే మహిళాభ్యున్నతి.. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ ఉపసభాపతి, ఎన్డీయే కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం అవనిగడ్డ లోని బీసీ కాలనీ కు చెందిన మహిళలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో బీసీ కాలనీకి చెందిన భారతి, నాగమల్లేశ్వరి, హారిక, మంగ, చింతా శివ, చైతన్య, సుధీర్,…

Read More

ప్రతి చేనుకు సాగునీరు అందించటమే ధ్యేయం,,,

భారత్ న్యూస్ అవనిగడ్డ ప్రతి చేనుకు సాగునీరు అందించటమే ధ్యేయం ప్రతి చేనుకు సాగునీరు అందించటమే తన ప్రధాన ధ్యేయం అని టీడీపీ, బీజేపీ బలపరిచి న జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కుమారుడు వల్లభనేని అనుదీప్ గురువారం రాత్రి అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం, వేకనూరు, గుడివాక వారి పాలెం,…

Read More

భాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్,

భాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించిన రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఐఏఎస్ *తిరుపతి నగరం( భారత్ న్యూస్ ) *ఎన్నికల విధుల్లో పాల్గొంట్టున్న సిబ్బంది భాధ్యతగా విధులు నిర్వహించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గురువారం సార్వత్రిక ఎన్నికల 2024 పై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంట్టున్న…

Read More

యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట గ్రామాలలో వైసిపి నాయకులు విస్తృత ప్రచారం,,

భారత్ న్యూస్ కోడూరు యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట గ్రామాలలో వైసిపి నాయకులు విస్తృత ప్రచారం కోడూరులోని యర్రరెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట గ్రామాలలో కోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తిరిగి మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుకు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో…

Read More

నాగాయలంక మండలంలో టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కి వలసలు…

. భారత్ న్యూస్ నాగాయలంకనాగాయలంక మండలంలో టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కి వలసలు… పర్రచివర శివారు పుల్లయ్య గారి దిబ్బ గ్రామానికి చెందిన 25కుటుంబాలు టిడిపి వీడి వైయస్సార్ సిపి లో చేరినట్లు మండల పార్టీ అధ్యక్షుడు భోగాది శేషగిరిరావు పేర్కొన్నారు. నాగాయలంకలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు…

Read More

యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట గ్రామాలలో వైసిపి నాయకులు విస్తృత ప్రచారం

భారత్ న్యూస్ కోడూరు యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట గ్రామాలలో వైసిపి నాయకులు విస్తృత ప్రచారం ✍️హకోడూరులోని యర్రరెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట గ్రామాలలో కోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తిరిగి మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుకు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో…

Read More

రెండువేల కోట్లు పట్టివేత,,నాలుగు కంటైనర్లలో తరలింపు…ఆర్బీఐ డబ్బు అట,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, రెండువేల కోట్లు పట్టివేత నాలుగు కంటైనర్లలో తరలింపు ఆర్బీఐ డబ్బు అట ఎనీహౌ అనంతపురం పోలీసులు సూపర్ గురూ.. అనంతపురం జిల్లా పామిడి సమీపంలో భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలో నాలుగు కంటైనర్లలో 500 నోట్ల కట్టలు దర్శనమియ్యటంతో అధికారుల కళ్లు తిరిగాయి. మొత్తం రూ.2వేల కోట్ల మేరకు డబ్బు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. కొచ్చి…

Read More

మన మండల పరిధిలో ఉన్న ప్రధాన సమస్య 22ఏ చుక్క భూముల సమస్యను పరిష్కరించిన మన వైసీపీ,,

భారత్ న్యూస్ కోడూరు మన మండల పరిధిలో ఉన్న ప్రధాన సమస్య 22ఏ చుక్క భూముల సమస్యను పరిష్కరించిన మన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలి:-అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు.. ఈరోజు కోడూరు మండలం, ఉల్లిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, తనయులు యువ నాయకులు…

Read More

చల్లపల్లిలో కూటమి నేతల ప్రచార హోరు,బాలసౌరి, బుద్ధప్రసాద్ ల విజయం కోరుతూ చల్లపల్లిలో ముమ్మర ప్రచారం,,

భారత్ న్యూస్ చల్లపల్లి చల్లపల్లిలో కూటమి నేతల ప్రచార హోరు బాలసౌరి, బుద్ధప్రసాద్ ల విజయం కోరుతూ చల్లపల్లిలో ముమ్మర ప్రచారం చల్లపల్లి : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రవాస భారతీయులు, అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్ధి డా.మండలి బుద్ధప్రసాద్ అల్లుడు కనపర్తి అవనీంద్ర అన్నారు. కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్ ల విజయం కోరుతూ చల్లపల్లిలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది….

Read More

మామ గెలుపు కోసం సాయి సుప్రియ విస్తృత ప్రచారం.

భారత్ న్యూస్ కోడూరు మామ గెలుపు కోసం సాయి సుప్రియ విస్తృత ప్రచారం. కోడూరు:అసమర్థపు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైం దని మండలి బుద్ధ ప్రసాద్ కోడలు మండలి సాయి సుప్రియ అన్నారు. గురువారం కోడూరు మెరక గౌడ పాలెం నందు అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపు కోసం మండలి బుద్ధ ప్రసాద్ కోడలు సాయి సుప్రియ విస్తృత…

Read More