,సీఎం తగినంత ఫుడ్ తీసుకోవట్లేదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌,

భారత్ న్యూస్ విజయవాడ,సీఎం తగినంత ఫుడ్ తీసుకోవట్లేదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ Jul 20, 2024, సీఎం తగినంత ఫుడ్ తీసుకోవట్లేదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ జైలులో తగినంత ఆహారం తీసుకోవట్లేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ ఎల్జీ వీకే సక్సేనా తెలిపారు. మందులు కూడా వేసుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఇలాగైతే అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే బరువు తగ్గి ఉండొచ్చని ఎల్జీ అభిప్రాయం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్‌ బరువు తగ్గారని…

Read More

సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట,

భారత్ న్యూస్ న్యూఢిల్లీ, సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట Jul 02, 2024, సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరటఅమెరికా సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట దక్కింది. 2020 ఎన్నికల ఓటమిని రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన క్రిమినల్ నేరారోపణల విచారణ చేయాలని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా…

Read More

ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ,

భారత్ న్యూస్ విజయవాడ… ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ Jun 26, 2024, ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం 16 మంది టీడీపీ ఎంపీలు మోదీతో భేటీ అయ్యారు.

Read More

30 ఏళ్ళలో చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. పోటీలో విపక్ష కూటమి..

భారత్ న్యూస్ ఢిల్లీ 30 ఏళ్ళలో చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. పోటీలో విపక్ష కూటమి.. న్యూ ఢిల్లీ :జూన్ 2518వ లోక్‌సభ తొలి సమా వేశాలు ప్రారంభమయ్యా యి. జూలై 3 వరకు జరిగే ఈ సెషన్‌లో రెండో రోజు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల తొలి రోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్‌సభ స్పీకర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగు తూనే ఉంది. ఎప్పటిలాగే…

Read More

14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..

భారత్ న్యూస్ న్యూ ఢిల్లీ 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. వరి పంటకు కనీస మద్దతు…

Read More

Big rail accidents happened in Modi government,,

Bharath.News Vijayawada, Big rail accidents happened in Modi government 📷 26 May, 2014Gorakhdham Express25 people diedMore than 50 injured November 20, 2016Indore Patna Express150 people diedMore than 150 people injured August 23, 2017Kaifiat Express70 people injured August 18, 2017Puri-Haridwar Utkal Express23 dead, 60 injured January 13, 2022Bikaner – Guwahati Express9 people dead, 36 injuredJune 2,…

Read More

massive encounter took place. in Chhattisgarh, An exchange of fire took place between security forces,,,

massive encounter took place. in Chhattisgarh, An exchange of fire took place between security forces and Naxalites in Gogunda forests of Sukma district. Amaravati May 28 (Bharat News) APAnother encounter took place in Chhattisgarh. An exchange of fire took place between security forces and Naxalites in Gogunda forests of Sukma district. Still the firing continues…

Read More

Allround development of nation possible only with INDIA Alliance,,

Allround development of nation possible only with INDIA Alliance People are eager for solutions to their problems, seeking change People unhappy with Modi’s dictatorial attitude INDIA Alliance if elected to power will give priority for all round development of nation with stable economic policies, said Telangana Deputy CM Bhatti vikramarka Mallu.Mr Bhatti addressed a media…

Read More

*దేశ ప్రజలకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి…

భారత్ న్యూస్ డిల్లీ *దేశ ప్రజలకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి న్యూ ఢిల్లీ :మే 23బుధ్ద భగవానుడి జన్మది నోత్సవవైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ X ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో సామాజిక శాంతి కోసం, దేశాభివృద్ధి కోసం ప్రజలు బుద్ధుడి బోధనలను అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. సమాజ శాంతి, సోదరభావం కోసం పాటుపడితేనే ఆ బుధ్దభగ వానుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని ప్రధాని…

Read More