Category: National

విశాఖలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

.భారత్ న్యూస్ అమరావతి..విశాఖలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు రోడ్‌షో. పూలవర్షంతో ప్రధాని మోదీకి స్థానికులు, అభిమానుల ఘనస్వాగతం. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న రోడ్‌షో. తాటిచెట్ల పాలెం, తెలుగుతల్లి ప్లైఓవర్,…

ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు.

.భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. సింహాచలం వరాహనరసింహస్వామికి నమస్కారం. 60 ఏళ్ల తర్వాత తొలిసారి మేం మూడోసారి అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటాం. ప్రజల…

మ.2 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్

భారత్ న్యూస్ విజయవాడ…మ.2 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించనున్న ఈసీ ఫిబ్రవరి 15తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు..అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్

ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కాంగ్రెస్ అధికారంలో…

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! జనవరి ఒకటి నూతన సంవత్సరం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఒక్కో సిలిండర్ పై 14.50 రూపాయలు తగ్గించాయి చమురు కంపెనీలు అయితే సామాన్య ప్రజలు గృహాల్లో వినియోగించే సిలిండర్…

కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

భారత్ న్యూస్ విజయవాడ…కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధులను రూ.69,515 కోట్లకు పెంపు ఇన్నోవేషన్…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..

భారత్ న్యూస్ ఢిల్లీ…..Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన…

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ గారి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు గారు

భారత్ న్యూస్ ఢిల్లీ….మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ గారి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు గారు నివాళి అర్పించారు. మన్మోహన్‌ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, ఆధార్‌, ఉపాధి హామీ సహా అనేక పథకాలు…

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. గొప్ప దార్శనికుడిని కోల్పోయాం. #ChandrababuNaidu

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.