హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం ఎల్లుండి బేగంపేట్ లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ హాజరుకానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ టూరిజం…

ఈరోజు ఢిల్లీ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన

భారత్ న్యూస్ ఢిల్లీ.ఈరోజు ఢిల్లీ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు..

జిల్లాలో 20 మినుము, పెసలు కొనుగోలు కేంద్రాలు: JC

…భారత్ న్యూస్ మచిలీపట్నం,జిల్లాలో 20 మినుము, పెసలు కొనుగోలు కేంద్రాలు: JC జిల్లాలో మినుము, పెసలు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకుగాను మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 20 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో…

ఏపి మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి కావాలి గ్రీష్మ రాజీనామా

భారత్ న్యూస్ విజయవాడ…ఏపి మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి కావాలి గ్రీష్మ రాజీనామా ▪️ఏపి మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ రాజీనామా చేశారు.▪️ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మేల్సిగా ఎన్నికైన కావలి గ్రీష్మ.▪️ఉమ్మడి…

దేశంలోనే ఆదర్శంగా వంద పడకల హాస్పటల్ నిర్మాణం

.భారత్ న్యూస్ అమరావతిAmmiraju Udaya Shankar.sharma News Editor…..దేశంలోనే ఆదర్శంగా వంద పడకల హాస్పటల్ నిర్మాణం పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా మెరుగైన సౌకర్యాలు మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: మంగళగిరి సమీపంలోని చినకాకానివద్ద…

ఓటరు కార్డు- ఆధార్ అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఓటరు కార్డు- ఆధార్ అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆధార్ సీఈవో, సాంకేతిక సిబ్బందితో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ ఆర్టికల్ 326, 1950 ఆర్పీ యాక్ట్, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ముందుకెళ్తామని వెల్లడి…

25/25 కేసుపై గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ సబ్ జైలు నుండి గన్నవరం కోర్టులో హాజరుపరచిన పోలీసులు…

భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…బ్రేకింగ్ కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం…. 25/25 కేసుపై గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ సబ్ జైలు నుండి గన్నవరం కోర్టులో హాజరుపరచిన పోలీసులు… ఆత్కూర్ పోలీస్ స్టేషన్…

తెలంగాణలో మద్యం ధరలు పెంపు?

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో మద్యం ధరలు పెంపు? అసెంబ్లీ సమావేశాల తర్వాత మద్యం ధరలను 18% పెంచే యోచనలో రేవంత్ సర్కార్ బ్రాందీ, విస్కీ, జిమ్, రమ్ ధరలు 18% పెంచే ఫైల్ రేవంత్ రెడ్డి దగ్గరికి చేరినట్టు సమాచారం ఇటీవలే…

ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలకు నేడు వీడ్కోలు

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలకు నేడు వీడ్కోలు *అమరావతి :ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలంముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి…

భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు మండలి ఆమోదం

భారత్ న్యూస్ విజయవాడ…భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు మండలి ఆమోదం ఇక భూ వివాదాలకు సంబంధించి అప్పిటేల్ అధారిటిగా డీఆర్వో స్థానంలో ఆర్డీవో ఉండనున్నట్లు పేర్కొన్నారు. గురువారమే శాసనసభలో సవరణ బిల్లుకు ఆమోదం లభించగా.. సోమవారం శాసనమండలిలో…