ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీయ జనగణన ద్వారా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు

భారత్ న్యూస్ రాజమండ్రి…జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీయ జనగణన ద్వారా తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు పల్నాడు జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభం అయిన నేపధ్ధ్యం లో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీయ జనగణన…

తెలంగాణ

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

భారత్ న్యూస్ ఖమ్మం…..జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు…

జాతీయం – National

PM Rahat Scheme 2026 ప్రారంభం – రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..PM Rahat Scheme 2026 ప్రారంభం – రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది. ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స…

అంతర్జాతీయం

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..?

భారత్ న్యూస్ విజయవాడ…తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..? ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం…

క్రీడలు – SPORTS

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా.

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్…

ఆరోగ్యం – Health

ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికో బలి

..భారత్ న్యూస్ హైదరాబాద్…ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికో బలి కుల రిజర్వేషన్ వల్ల పీజీ సీటు వచ్చిందని వేధిస్తూ కావాలనే అధిక డ్యూటీలు వేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న గిరిజన పీజీ విద్యార్థి ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో…

క్రైమ్ – Crime

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాననిందితుడు రమావత్ మధు అరెస్ట్..!

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాననిందితుడు రమావత్ మధు అరెస్ట్..! మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు నూటయాభై కోట్ల వరకు మధు టీమ్ వసూల్ చేసినట్లు ఆరోపణలు..! రామావత్‌ మధును అరెస్టు చేసిన సైబరాబాద్‌…

ఆధ్యాత్మికం

శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం.

భారత్ న్యూస్ రాజమండ్రి…శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆలయాల్లో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణ చేయాలన్న సీఎం దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం…