ఆంధ్రప్రదేశ్

గంట నుండి ట్రాఫిక్ లో చిక్కుకున్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కాన్వాయ్.

భారత్ న్యూస్ గుంటూరు…పల్నాడు జిల్లా కోటప్పకొండ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ గంట నుండి ట్రాఫిక్ లో చిక్కుకున్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కాన్వాయ్. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడ్డ కలెక్టర్ ఎస్కార్ట్ సిబ్బంది సాక్ష్యాత్తూ…

తెలంగాణ

ఓయూలో విద్యార్థుల ఆందోళన

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఓయూలో విద్యార్థుల ఆందోళన ఉస్మానియా యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని సైన్స్ విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు. సిలబస్ పూర్తి కాలేదని, పరీక్షలను 10 రోజులు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ధర్నా చేసిన…

జాతీయం – National

సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఈ కాంప్లెక్స్ లో ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటేరియట్ ఉన్నాయి సేవా తీర్థ కార్యాలయం ఆవిష్కరణ అనంతరం పలు కీలక ఫైల్స్…

అంతర్జాతీయం

పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ విజయవాడ…పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రష్యాలో వాట్సాప్, టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసిన రష్యా.. చట్టపరమైన ఉల్లంఘనల ఆరోపణలతో పాటు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసిన రష్యా ప్రభుత్వం. Share on FacebookPost…

క్రీడలు – SPORTS

T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం

భారత్ న్యూస్ విజయవాడ…T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్క వికెట్‌ను కోల్పోకుండా గెలిచింది. తొలుత…

ఆరోగ్యం – Health

గుండెపోటు గురించి చింతించడం మానేయండి కొత్త టెక్నాలజీని చూడండి: హార్ట్ బ్లాక్‌లను నేరుగా తొలగించే ఈ రకమైన యాంజియోగ్రఫీ, JJ హాస్పిటల్ ముంబైలో అందుబాటులో ఉంది . ధర కేవలం ₹ 5000/-.

భారత్ న్యూస్ గుంటూరు…Today హెల్త్ Video… ఇప్పుడు గుండెపోటు గురించి చింతించడం మానేయండి కొత్త టెక్నాలజీని చూడండి: హార్ట్ బ్లాక్‌లను నేరుగా తొలగించే ఈ రకమైన యాంజియోగ్రఫీ, JJ హాస్పిటల్ ముంబైలో అందుబాటులో ఉంది . ధర కేవలం ₹ 5000/-.…

క్రైమ్ – Crime

లంచం తీసుకుంటూ SI.ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు.ఖాకీలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…లంచం తీసుకుంటూ SI.ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు.ఖాకీలు పోల‌వ‌రం జిల్లా గంగారం పీఎస్‌లో ఘ‌ట‌న‌ ఓ వివాహేత‌ర సంబంధం కేసులో తప్పించేందుకు డ‌బ్బు డిమాండ్ వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న భ‌ర్త‌పై కేసు పెట్టిన మొద‌టి భార్య‌…

ఆధ్యాత్మికం

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి

భారత్ న్యూస్ రాజమండ్రి…కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి పల్నాడు జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 82 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం మొత్తం రూ.59,97,462గా…