ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం..

భారత్ న్యూస్ గుంటూరు…సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎస్ఎల్‍బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై చర్చ.. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయ సంఘాలపై సమీక్ష.. కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై…

తెలంగాణ

తెలంగాణలో జనసేన ఆఫీస్‌ను ప్రారంభించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌

భారత్ న్యూస్ హైదరాబాద్ …తెలంగాణలో జనసేన ఆఫీస్‌ను ప్రారంభించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మణికొండలో జనసేన ఆఫీస్.. Share on FacebookPost on XFollow usSave

జాతీయం – National

ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగరంలో మాక్రాన్, మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, ఇద్దరూ…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా!

భారత్ న్యూస్ రాజమండ్రి…టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా! భారత మహిళా క్రికెట్ స్టార్ Smriti Mandhana మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక Time Magazine విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో…

ఆరోగ్యం – Health

43 మoది వైద్యుల డిస్మిస్..అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : 43 మoది వైద్యుల డిస్మిస్ మరో 34 మంది రాజీనామాల సమర్పణ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ Share…

క్రైమ్ – Crime

సాయికృష్ణ కేసులో కీలక మలుపు

భారత్ న్యూస్ హైదరాబాద్ …సాయికృష్ణ కేసులో కీలక మలుపు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారీ సాయికృష్ణ కేసు వ్యవహారంలో విచారణకు రావాలని లతా కుమారికి పిలుపు మార్కాపురం నుంచి సాయికృష్ణ ను తీసుకొచ్చిన తరువాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు…

ఆధ్యాత్మికం

మదురై మీనాక్షి అమ్మవారు పచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు……..!!అమ్మవారి రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!​దక్షిణాది ఆధ్యాత్మిక గర్వంగా, మదురై రాణిగా కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారిని మనం దర్శించుకున్నప్పుడు, మన మనస్సును మొదటగా ఆకట్టుకునేది ఆమె అందమైన పచ్చని దివ్య మంగళ స్వరూపమే.

​జగద్రక్షకురాలైన ఆ అఖిలాండేశ్వరి ఎందుకు పచ్చ రంగులో (మరకత రూపంలో) దర్శనమిస్తుంది? దీని వెనుక ఉన్న 5 అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు తాత్విక కారణాలను ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం. ​1. మరకత శిల మహిమ (మరకతాంబిక):​మదురై మీనాక్షి అమ్మవారి మూలవిరాట్…