ఆంధ్రప్రదేశ్

దివిసీమ ఉప్పెన సమయంలో ఆర్థర్ పాల్ సేవలు చిరస్మరణీయం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….దివిసీమ ఉప్పెన సమయంలో ఆర్థర్ పాల్ సేవలు చిరస్మరణీయం -నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా దివి తాలూకా బేతేల్ వారి 54వ వార్షికోత్సవ వేడుకలు అవనిగడ్డ: దివిసీమ ఉప్పెన సమయంలో ఆర్థర్ పాల్ సేవలు చిరస్మరణీయం…

తెలంగాణ

బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్…

భారత్ న్యూస్ హైదరాబాద్…బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్… చంచల్గూడా జైలుకు తరలించిన నాంపల్లి పోలీసులు.. BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి.. సింగరేణి అధికారుల పిర్యాదు మేరకు కేసు నమోదు…

జాతీయం – National

వరుస లాభాలు.. అయినా బాదుడు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..వరుస లాభాలు.. అయినా బాదుడు! కేంద్రం యాజమాన్యంలోని చమురు కంపెనీలకు గత మూడేండ్లుగా వరుసగా లాభాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.78 వేల కోట్ల నికర లాభం అయినా నష్టాలొస్తున్నాయంటూ ఇంధన ధరలు భారీగా పెంపు Share on…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

బుడ్డోడి ఎఫెక్ట్..హైదరాబాద్‌పై 47 పరుగులతో ఘనవిజయం!

భారత్ న్యూస్ హైదరాబాద్..బుడ్డోడి ఎఫెక్ట్..హైదరాబాద్‌పై 47 పరుగులతో ఘనవిజయం! SRH vs RR IPL Scorecard: ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితమైన మరియు చారిత్రాత్మక ముగింపునకు చేరుకుంది. ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన జీవన్మరణ ఎలిమినేటర్ పోరాటంలో రాజస్థాన్…

ఆరోగ్యం – Health

ప్రభుత్వ రంగంలో తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ రంగంలో తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్ హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అత్యాధునిక క్యాన్సర్ జెనెటిక్ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ…

క్రైమ్ – Crime

బైక్ స్టంట్స్ చేసే వ్యక్తితో హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్

భారత్ న్యూస్ హైదరాబాద్…బైక్ స్టంట్స్ చేసే వ్యక్తితో హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి కొత్త అంశం మొయినుద్దీన్‌ను హత్య చేసేందుకు వినయ్ అనే వ్యక్తికి నిందితులు సుపారీ ఇవ్వగా, హిట్ అండ్…

ఆధ్యాత్మికం

చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో

భారత్ న్యూస్ గుంటూరు…చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు కాయల్సి వస్తోంది..! గమ్యస్థానం ఎప్పుడు చేరతామో.. దైవాన్ని ఎప్పుడూ దర్శించుకుంటామో తెలియని…