ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం
భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం!📢 19 జిల్లాలకు ‘స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల’ పర్యవేక్షణ అధికారుల నియామకం.స్వర్ణ కార్యాలయాల పర్యవేక్షణ మరియు సమన్వయం కోసం ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.…