ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Port Authority achieves Historic record cargo handling of 80 MMT

Visakhapatnam Port Authority achieves Historic record cargo handling of 80 MMT with collective efforts of staff, VPA decides to achieve 90 MMT target in the coming financial year RAJA PENTAPATIAP .BUREAU…

తెలంగాణ

ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని

…భారత్ న్యూస్ హైదరాబాద్….TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని…

జాతీయం – National

ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఏప్రిల్‌ నెలలో…

అంతర్జాతీయం

Andhra Pradesh is excellent in all fields… will rise to the top in the future… Gates praises the state government’s policies and programs

Andhra Pradesh is excellent in all fields… will rise to the top in the future… Gates praises the state government’s policies and programs                         AP .BUREAU CHIEF           FEBRUARY 16 BHARAT NEWS(Five-Star…

క్రీడలు – SPORTS

టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కి జింబాబ్వే.. వర్షం కారణంగా జింబాబ్వే- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు.. గ్రూప్-బి నుంచి సూపర్-8కి శ్రీలంక, జింబాబ్వే.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఆస్ట్రేలియా.. Share…

ఆరోగ్యం – Health

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తెల్ల కార్డు వారు సహాయం పొందేందుకు విరి విధానాలు…..

భారత్ న్యూస్ తిరుపతి…ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తెల్ల కార్డు వారు సహాయం పొందేందుకు విరి విధానాలు….. Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆరోగ్యశ్రీలో కానీ కొన్ని సర్జరీల కోసం ప్రభుత్వం ఇచ్చే LOC (Letter of Commitment) ఒక వరంలా పనిచేస్తుంది.…

క్రైమ్ – Crime

అత్తాపూర్‌లో హల్దీరాం స్వీట్ హౌస్‌పై కేసు నమోదు

భారత్ న్యూస్ హైదరాబాద్….అత్తాపూర్‌లో హల్దీరాం స్వీట్ హౌస్‌పై కేసు నమోదు అత్తాపూర్‌లోని హల్దీరాం స్వీట్ హౌస్‌లో కల్తీ, ఫంగస్ పట్టిన మిఠాయిలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లపై ప్రశ్నించిన కస్టమర్ల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో…

ఆధ్యాత్మికం

శబరిమల ఆలయ బంగారం తాపడాల అదృశ్యం కేసులో సిట్ విచారణ నిమిత్తం హాజరైన నటుడు జయరామ్‌..

భారత్ న్యూస్ తిరుపతి…శబరిమల ఆలయ బంగారం తాపడాల అదృశ్యం కేసులో సిట్ విచారణ నిమిత్తం హాజరైన నటుడు జయరామ్‌.. Share on FacebookPost on XFollow usSave