ఆంధ్రప్రదేశ్

గాజువాక జీవీఎంసీ పరిధిలో పురప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి పన్నులు మరియు ఆస్తి పన్నులు సంబంధించిన

భారత్ న్యూస్ విశాఖపట్నం..గాజువాక జీవీఎంసీ పరిధిలో పురప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి పన్నులు మరియు ఆస్తి పన్నులు సంబంధించిన వివిధ అంశాలపై గాజువాక ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మరియు గాజువాక జోనల్ కమిషనర్…

తెలంగాణ

వాట్సాప్‌లో విద్యార్థుల కోసం ప్రోగ్రెస్ కార్డ్‌లు..

భారత్ న్యూస్ వరంగల్….. …..వాట్సాప్‌లో విద్యార్థుల కోసం ప్రోగ్రెస్ కార్డ్‌లు.. తెలంగాణ :- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ కార్డులను వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు అందజేశారు. ఐటీ…

జాతీయం – National

బెంగాల్ తొలిదశ పోలింగ్‌పై కేంద్రహోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..బెంగాల్ తొలిదశ పోలింగ్‌పై కేంద్రహోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు.. 152 స్థానాల్లో బీజేపీ 110 కైవసం చేసుకోవడం ఖాయం.. ఎన్నికల్లో TMCకి ఓటర్లు గుణపాఠం చెప్పారు.. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు : కేంద్రహోంమంత్రి అమిత్‌షా Share on…

అంతర్జాతీయం

ఇరాన్‌లో రాజకీయ భూకంపం: అజ్ఞాతంలోకి ముజ్తబా ఖమేనీ.. సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

భారత్ న్యూస్ ఖమ్మం…..ఇరాన్‌లో రాజకీయ భూకంపం: అజ్ఞాతంలోకి ముజ్తబా ఖమేనీ.. సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!తేదీ 24 ఏప్రిల్, 2026 పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ కుమారుడు…

క్రీడలు – SPORTS

చెన్నెపై SRH విజయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….చెన్నెపై SRH విజయం IPL: ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ విజయం సాధించింది. తొలుత SRH 194/9 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుష్ మాత్రే…

ఆరోగ్యం – Health

ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు)

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు) హఠాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్ద ఉన్న హై-వోల్టేజ్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ల (High-voltage overhead electric lines) పైకి ఎక్కాడు.25,000 వోల్టుల కరెంట్ తీగలపై…

క్రైమ్ – Crime

రుద్రంగిలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిజిపి బి శివధర్ రెడ్డి

భారత్ న్యూస్ వరంగల్…..రుద్రంగిలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిజిపి బి శివధర్ రెడ్డి వేములవాడ ఆలయంలో పూజలు చేసిన డిజిపి రుద్రంగి/వేములవాడ, ఏప్రిల్ 24: రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేస్తామని డైరెక్టర్…

ఆధ్యాత్మికం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం: 🌷🌷🌷🌷🌷 📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . 📍 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . 📍 ఉదయం 8 గంటల…