ఆంధ్రప్రదేశ్

విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూ పెట్టిన ప్రజలు

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూ పెట్టిన ప్రజలు గ్యాస్ అందుబాటులో లేదని భయాందోళనలో విజయవాడ వాసులు గంటల తరబడి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఎదురు చూపులు.. గ్యాస్ సిలిండర్తోపాటు ఏజెన్సీ వద్దకు చేరుకుంటున్న వినియోగదారులు సర్వర్లు…

తెలంగాణ

…బీరు సీసాలో పురుగు కలకలం*

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…బీరు సీసాలో పురుగు కలకలం* వరంగల్ నగరంలోని కరీమాబాద్ వైన్స్ షాప్ లో బీరు సీసాలో పురుగు కలకలం రేపింది. స్థానిక KK వైన్స్లో గురువారం ఇది వెలుగు చూసింది. బీరు కొనుగోలు చేసిన వారు వైన్స్…

జాతీయం – National

గ్యాస్‌ కొరతతో…దేశం అల్లాడుతోంది….

భారత్ న్యూస్ ఢిల్లీ…..గ్యాస్‌ కొరతతో…దేశం అల్లాడుతోంది…. భారత్‌ వ్యవహారాలను అమెరికా శాసిస్తోంది. రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అమెరికా అనుమతి లేకుండా ఆయిల్‌ కొనలేరా..? — ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ Share on…

అంతర్జాతీయం

ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలో చూస్తారు ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది ఇరాన్ వైమానిక దళం కూడా ఉండదు చరిత్రలో…

క్రీడలు – SPORTS

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5న్యూజిలాండ్ టార్గెట్ 256 పరుగులుహాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌భారత్ బ్యాటింగ్: సంజూ శాంసన్‌ 89, ఇషాన్ 54 పరుగులుఅభిషేక్ శర్మ 52,…

ఆరోగ్యం – Health

భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి…

క్రైమ్ – Crime

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతుల కల్పనలో మంత్రి లోకేష్ చొరవ

భారత్ న్యూస్ అనంతపురం..ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతుల కల్పనలో మంత్రి లోకేష్ చొరవ ప్రజాదర్బార్ లో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించిన సిబ్బంది అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లుగా 300 మందికి పదోన్నతులు కల్పించిన కూటమి ప్రభుత్వం…

ఆధ్యాత్మికం

లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా

భారత్ న్యూస్ రాజమండ్రి…లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది పిటిషనర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకి అందించండి సుప్రీంకోర్టు Share…