ఆంధ్రప్రదేశ్

ఈ మేరకు ప్రకటన విడుదల చేయనున్నట్లు ఏపీ స్టేట్ ఎన్నికల కమిషన్ వెల్లడి

భారత్ న్యూస్ గుంటూరు…ఫ్లాష్.. ఫ్లాష్ ఈ మేరకు ప్రకటన విడుదల చేయనున్నట్లు ఏపీ స్టేట్ ఎన్నికల కమిషన్ వెల్లడి మార్చి 9 న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ Share on FacebookPost on XFollow usSave

తెలంగాణ

గత రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇచ్చామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….గత రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇచ్చామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకే రూ.6,016 కోట్లు ఇచ్చామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి…

జాతీయం – National

పరీక్షాపే చర్చ.. విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ…

భారత్ న్యూస్ ఢిల్లీ…..పరీక్షాపే చర్చ.. విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పరీక్షల ముందు ఒత్తిడిలో ఉండే విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేలా ‘పరీక్షాపే చర్చా’ కార్యక్రమం ద్వారా వారితో సంభాషించారు. ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థులతో ముచ్చటించి,…

అంతర్జాతీయం

భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు

భారత్ న్యూస్ గుంటూరు…భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ ఖరారు.అమల్లోకి భారత్‌పై 18 శాతం సుంకాలు 🇺🇸 ఇరు దేశాలు శుకవ్రారం దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది. 🇷🇺…

క్రీడలు – SPORTS

టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని,

భారత్ న్యూస్ విశాఖపట్నం..టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇటీవల జకోవిచ్‌ను ఓడించి తన తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని, కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. Share on FacebookPost on XFollow…

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…హనుమకొండ జిల్లా : కనకదుర్గ కాలనీలో రాత్రి ఓ ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఏడుగురు నిందితులు వీరి నుండి 1,17,850రూపాయలతో పాటు…

ఆధ్యాత్మికం

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

బుకింగ్ విధానం భారత్ న్యూస్ తిరుపతి…ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే! Ammiraju Udaya Shankar.sharma News Editor…బుకింగ్ విధానం భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన…