ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరోసారి నియమితులైన శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరోసారి నియమితులైన శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారు ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గారిని మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు Share…

తెలంగాణ

మంత్రి అజారుద్దీన్ అంశంపై గవర్నర్ కు విజ్ఞప్తి చేసిన సీఎస్ – ఏజీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి అజారుద్దీన్ అంశంపై గవర్నర్ కు విజ్ఞప్తి చేసిన సీఎస్ – ఏజీ నిన్న లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎస్ కె. రామకృష్ణరావు, ఏజీ సుదర్శన్ రెడ్డి భేటీ.. అజారుద్దీన్ అంశంపై ఇప్పటికే నాలుగు…

జాతీయం – National

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ…

అంతర్జాతీయం

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..?

భారత్ న్యూస్ విజయవాడ…తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..? ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం…

క్రీడలు – SPORTS

చెన్నెపై SRH విజయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….చెన్నెపై SRH విజయం IPL: ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ విజయం సాధించింది. తొలుత SRH 194/9 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుష్ మాత్రే…

ఆరోగ్యం – Health

ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు)

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక వ్యక్తి (మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా అనుమానిస్తున్నారు) హఠాత్తుగా స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్ద ఉన్న హై-వోల్టేజ్ ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ల (High-voltage overhead electric lines) పైకి ఎక్కాడు.25,000 వోల్టుల కరెంట్ తీగలపై…

క్రైమ్ – Crime

20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి : 20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత. తిరుపతి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 4100 కేజీల గంజాయి దహనం. రేణిగుంట మండలం ఎర్రం రెడ్డిపాలెం ఎలక్ట్రికల్ డంపింగ్ యార్డ్ లో గంజాయిని కాల్చివేసిన వైనం. జిల్లా…

ఆధ్యాత్మికం

ఈ నెల 22వ తేదీ నుంచి కేదార్నాథ్ ధామ్ కు హెలికాప్టర్ సేవలు

ఉత్తరా ఖండ్ : భారత్ న్యూస్ అనంతపురం..ఈ నెల 22వ తేదీ నుంచి కేదార్నాథ్ ధామ్ కు హెలికాప్టర్ సేవలు ఉత్తరా ఖండ్ : ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ సేవలు ఏప్రిల్ 22 నుండి ప్రారంభం కానున్నాయి.…