ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు భారీ షాక్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

.భారత్ న్యూస్ అమరావతి..పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు భారీ షాక్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం ఏపీలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయింది. ఇక నుంచి ఉద్దేశపూర్వకంగా పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే పెట్రోల్ బంక్…

తెలంగాణ

తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, చదువుకున్న వారు, చివరకు డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్ పెడ్లింగ్‌కు పాల్పడటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.…

జాతీయం – National

అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా

భారత్ న్యూస్ ఢిల్లీ…..అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9…

అంతర్జాతీయం

వైట్ హౌజ్ కాల్పుల ఘటన –

భారత్ న్యూస్ వరంగల్…..వైట్ హౌజ్ కాల్పుల ఘటన – నిందితుడిని కూల్చివేసిన భద్రతా సిబ్బంది… ఆ తర్వాత పరిస్థితి.. తీవ్ర భయాందోళనకు గురైన అధ్యక్షుడు ట్రంప్ దంపతులు వేదికపై నుండి సురక్షితంగా తరలిస్తున్న భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరా ఫుటేజ్ లో…

క్రీడలు – SPORTS

ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్ ‘టెంపుల్’ అనే కొత్త తరం వేరబుల్ టెక్నాలజీ ట్రాకర్ ను పెట్టుకున్న సింధు మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ దీనిని అభివృద్ధి చేస్తోన్న‌…

ఆరోగ్యం – Health

దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి

భారత్ న్యూస్ హైదరాబాద్…దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న లక్ష్యంగా రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిలషించారు. అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని…

క్రైమ్ – Crime

సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్హైదరాబాద్: ఏప్రిల్ 26:

భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్హైదరాబాద్: ఏప్రిల్ 26: రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసిఎస్బి) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడిచిన రెండేళ్లలో అరెస్టయిన…

ఆధ్యాత్మికం

11 అడుగుల ఏకశిలా విగ్రహం.

భారత్ న్యూస్ తిరుపతి…11 అడుగుల ఏకశిలా విగ్రహం.🌟🌟రాష్ట్రంలో ఏకైక శ్రీమన్నారాయణ ఆలయం.. ఏ వైష్ణవ ఆలయంలోనూ లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే శ్రీ శ్రీమన్నారాయణుడి 11అడుగుల ఏకశిలా విగ్రహం. ఒకే సమయంలో స్వామివారిని,శిఖరాలను దర్శించుకునే అవకాశం. ఆలయంలోని ముఖద్వారం దగ్గర…