ఆంధ్రప్రదేశ్

శాసనసభ్యుడు శంకుస్దాపన చేసిన రోడ్డుకు శంకుస్దాపన చేయడం కూటమి ధర్మమా?

భారత్ న్యూస్ రాజమండ్రి…శాసనసభ్యుడు శంకుస్దాపన చేసిన రోడ్డుకు శంకుస్దాపన చేయడం కూటమి ధర్మమా?మంత్రులు మిమ్మల్ని చేయమని చెప్పారా?వారి నియోజకవర్గాల్లో వారికి సంబంధం లేకుండా జనసేన,బిజేపీ వారు శంకుస్దాపనలు చేస్తే అంగీకరిస్తారా?కూటమి ప్రభుత్వంలో లాభపడుతుంది తెలుగుదేశం వారు,అన్యాయం జరుగుతుంది జనసైనికులకు.అయినా మా నాయకుడు…

తెలంగాణ

కేసీఆర్, కేటీఆర్‌లపై సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కేసీఆర్, కేటీఆర్‌లపై సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు 2011 సమయంలో సకల జనుల సమ్మె పిలుపులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ మరికొందరిపై నమోదైన…

జాతీయం – National

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి

భారత్ న్యూస్ ఢిల్లీ…..పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

రష్యా చమురు కొనండి.. భారత్‌కు అమెరికా అనుమతి*

భారత్ న్యూస్ అనంతపురం..రష్యా చమురు కొనండి.. భారత్‌కు అమెరికా అనుమతి* రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా అనుమతినివ్వడంపై దేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా బ్లాక్‌మెయిల్‌ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని, ఇది అత్యంత సిగ్గుచేటు అని…

క్రీడలు – SPORTS

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5న్యూజిలాండ్ టార్గెట్ 256 పరుగులుహాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌భారత్ బ్యాటింగ్: సంజూ శాంసన్‌ 89, ఇషాన్ 54 పరుగులుఅభిషేక్ శర్మ 52,…

ఆరోగ్యం – Health

పెళ్లి ఒత్తిడి… విధి నిర్వహణలోనే వైద్యురాలి ప్రాణాంతక నిర్ణయం

భారత్ న్యూస్ గుంటూరు…పెళ్లి ఒత్తిడి… విధి నిర్వహణలోనే వైద్యురాలి ప్రాణాంతక నిర్ణయం వృత్తిరీత్యా ఎంతో మందికి ప్రాణదానం చేయాల్సిన ఒక యువ వైద్యురాలు అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తే… కుటుంబ సభ్యులు…

క్రైమ్ – Crime

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు తెలంగాణ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్‌ఐలు…

ఆధ్యాత్మికం

టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర..

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర.. శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా నేర్చుకున్న.. వివిధ…