ఆంధ్రప్రదేశ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణస్వీకారానికి హాజరై

.భారత్ న్యూస్ అమరావతి..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణస్వీకారానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. Share on FacebookPost on XFollow usSave

తెలంగాణ

మూసి ఉన్న తలుపులు.. పాలు తెచ్చే వృద్ధుడు.. నిదా ఖాన్ రహస్య స్థావరాన్ని ఎలా కనిపెట్టారు?

భారత్ న్యూస్ వరంగల్ …మూసి ఉన్న తలుపులు.. పాలు తెచ్చే వృద్ధుడు.. నిదా ఖాన్ రహస్య స్థావరాన్ని ఎలా కనిపెట్టారు? మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ (TCS) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు,…

జాతీయం – National

భారత నూతన నౌకాదళ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం

భారత్ న్యూస్ వరంగల్ …భారత నూతన నౌకాదళ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం భారత తదుపరి నౌకాదళ చీఫ్ (CNS)గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ కమాండ్ (WNC)…

అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.

భారత్ న్యూస్ ఖమ్మం…..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ విధించిన సుంకాలు 1974 వాణిజ్య చట్టం ప్రకారం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఆ సుంకాలు చెల్లనివని, చట్టబద్ధంగా అనధికారికమైనవి అని న్యాయస్థానం…

క్రీడలు – SPORTS

…ఐపీఎల్-2026: నేడు SRH vs PBKS

భారత్ న్యూస్ హైదరాబాద్…ఐపీఎల్-2026: నేడు SRH vs PBKS ఐపీఎల్-2026: నేడు SRH vs PBKSఐపీఎల్-2026లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక పోరు జరగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్…

ఆరోగ్యం – Health

లైంగిక వేధింపులఅవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….లైంగిక వేధింపుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని, అధికార పార్టీ జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. తనను గెస్ట్ హౌస్‌కు…

క్రైమ్ – Crime

Hyderabad | ప్రధాని మోదీ సభకు భారీ భద్రత: మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక సూచనలు

భారత్ న్యూస్ హైదరాబాద్…Hyderabad | ప్రధాని మోదీ సభకు భారీ భద్రత: మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక సూచనలు రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు 2,620 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…

ఆధ్యాత్మికం

ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల

భారత్ న్యూస్ తిరుపతి…ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు…