ఆంధ్రప్రదేశ్

న్యాయ వ్యవస్థ అమరావతిని నిలబెట్టింది, ఇవ్వాళ అమరావతి న్యాయ దేవతను గర్వించేలా చేస్తోంది

..భారత్ న్యూస్ అమరావతి..న్యాయ వ్యవస్థ అమరావతిని నిలబెట్టింది, ఇవ్వాళ అమరావతి న్యాయ దేవతను గర్వించేలా చేస్తోంది అమరావతి చాటిన సరికొత్త న్యాయ సూత్రం నేడు న్యాయస్థానాల్లో లక్షలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండి, సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలా మారుతున్న…

తెలంగాణ

కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

.భారత్ న్యూస్ హైదరాబాద్….కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఎ వి రంగనాథ్ కూకట్‌పల్లిలోని నల్ల చెరువులో అభివృద్ధి పనులను పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 6 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్…

జాతీయం – National

రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన @BJP4India అధిష్టానం

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన @BJP4India అధిష్టానం రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేష్ కుమార్ అస్సాం నుంచి తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్ ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మ..…

అంతర్జాతీయం

నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..

భారత్ న్యూస్ రాజమండ్రి…నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా.. India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా…

క్రీడలు – SPORTS

నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్

భారత్ న్యూస్ గుంటూరు…నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ పల్లెకలె వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోతే.. పాయింట్స్ పరంగా సెమీస్ కు క్వాలిఫై కానున్న న్యూజిలాండ్ మెరుగైన నెట్ రన్ రేట్ తో…

ఆరోగ్యం – Health

బ్రేకింగ్ న్యూస్,జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…బ్రేకింగ్ న్యూస్ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కతిన్న ఘటనపై వైద్య శాఖ సీరియస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మరియు ఎన్ఎంవోలపై సస్పెన్షన్…

క్రైమ్ – Crime

హైదరాబాద్ దూల్పేట్‌లో గంజాయి బంగ్ పట్టివేత

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ దూల్పేట్‌లో గంజాయి బంగ్ పట్టివేత హోలీ సందర్భంగా దూల్పేట్–నాంపల్లి ప్రాంతంలో ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్ అధికారులు 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితో తయారు చేసిన బంగ్‌ను…

ఆధ్యాత్మికం

ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!

భారత్ న్యూస్ అనంతపురం..ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!* తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, రాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఆటో, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర సాంస్కృతిక రాయబారులుగా మార్చే…