ఆంధ్రప్రదేశ్

సీనియర్లకు ప్రాధాన్యత ఎక్కడ? టీడీపీ రాజ్యసభ ఎంపికలపై రాజకీయ దుమారం!

భారత్ న్యూస్ అనంతపురం..సీనియర్లకు ప్రాధాన్యత ఎక్కడ? టీడీపీ రాజ్యసభ ఎంపికలపై రాజకీయ దుమారం! ఆంధ్రప్రదేశ్ అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల…

తెలంగాణ

రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!

భారత్ న్యూస్ హైదరాబాద్…రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ! రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనలపై చాలామందికి అవగాహన లోపిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు, కానీ ప్రత్యేక బెర్త్ లభించదు. 5 నుంచి 12 ఏళ్ల…

జాతీయం – National

ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది. గత…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

నార్వే చెస్ ఛాంపియన్ షిప్ గెల్చిన మొదటి భారతీయ క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించిన ఆర్ ప్రజ్ఞానంద

భారత్ న్యూస్ అనంతపురం..నార్వే చెస్ ఛాంపియన్ షిప్ గెల్చిన మొదటి భారతీయ క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించిన ఆర్ ప్రజ్ఞానంద Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

రూ.68 లక్షల క్యాన్సర్ చికిత్స విశాఖ KGHలో ఉచితం!

భారత్ న్యూస్ విశాఖపట్నం..రూ.68 లక్షల క్యాన్సర్ చికిత్స విశాఖ KGHలో ఉచితం! విశాఖపట్నం : విశాఖపట్నం కేజీహెచ్లో లంగ్ క్యాన్సర్ రోగులకు అత్యంత ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ చికిత్సను ఉచితంగా అందించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రకటించారు. 18 నుండి 65 ఏళ్ల…

క్రైమ్ – Crime

సమాజంలో ఇలాంటి సైకోలు కూడా ఉంటారు

భారత్ న్యూస్ ఖమ్మం…..సమాజంలో ఇలాంటి సైకోలు కూడా ఉంటారు మార్చురీలో భద్రపరిచే మహిళా మృతదేహాల దుస్తులు తొలగించి వారి ఫొటోలను చిత్రీకరిస్తూ పట్టుబడిన మునీర్ అహ్మద్. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మార్చురీలో అటెండెంట్‌గా మునీర్…

ఆధ్యాత్మికం

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది………….

భారత్ న్యూస్ తిరుపతి…ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది…………..!!ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని…