ఆంధ్రప్రదేశ్

కుప్పం చిగురుగుంట గోల్డ్ మైన్స్ లో భారీ నిక్షేపాలు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కుప్పం చిగురుగుంట గోల్డ్ మైన్స్ లో భారీ నిక్షేపాలు. వచ్చేనెల 9వ టెండర్ ప్రక్రియకు శ్రీకారం , 8.5 టన్నుల బంగారం ఉండొచ్చని అంచనా. గత ఏడాది సర్వే తాజాగా 272 హెక్టార్ల కు టెండర్ , దాదాపు…

తెలంగాణ

మీరు ప్రయాణించే ట్రైన్ ఆలస్యమైందా? ..అందుకు పరిహారం పొందండిలా!

భారత్ న్యూస్ హైదరాబాద్ .మీరు ప్రయాణించే ట్రైన్ ఆలస్యమైందా? ..అందుకు పరిహారం పొందండిలా! రైలు ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులు రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే.. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ‘టీడీఆర్’ ను (TDR) ఫైల్…

జాతీయం – National

ముగుస్తున్న పీఎం సూర్య ఘర్ పధకం సమయం!!

భారత్ న్యూస్ ఢిల్లీ…..సమయం లేదు మిత్రమా!!!! ఆలోచించినా!!! ఆశాభంగం🤔🤔🤔 ముగుస్తున్న పీఎం సూర్య ఘర్ పధకం సమయం!! ఇంకా 277 రోజులు మాత్రమే ఈ పధకం!! 2027 మార్చి 31వ తేదీతో ముగింపు ఇప్పటివరకు 75 లక్షల మందికి పైగా ఉపయోగం…

అంతర్జాతీయం

సీషెల్స్ తాబేళ్లు…అన్నీ చూసిన జీవులు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..సీషెల్స్ తాబేళ్లు…అన్నీ చూసిన జీవులు! సీషెల్స్ తాబేళ్లు భూమిపై అత్యధిక కాలం జీవించే జీవులలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. వందల సంవత్సరాల ఆయుష్షును కలిగి ఉండటం వల్ల,మానవ చరిత్రలో చాలా మార్పులను చూసిన “అన్నీ చూసిన జీవులు.. Share…

క్రీడలు – SPORTS

ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి..

భారత్ న్యూస్ వరంగల్…ఒలింపిక్స్ లో మన దేశం ఇప్పటివరకు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదని నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యమంత్రి స్పీచ్. విషయంలో ఇంతమంది సహాయకులు ఉన్నా ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు..…

ఆరోగ్యం – Health

2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!

భారత్ న్యూస్ హైదరాబాద్ …2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఎయిమ్స్ (AIIMS), ఐసీఎంఆర్ (ICMR) హెచ్చరించాయి. ప్రతి 9…

క్రైమ్ – Crime

60 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ న్యూస్ గుంటూరు…60 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., CEIR పోర్టల్ ద్వారా మూడు నెలల కాలంలోనే 400 మొబైల్ ఫోన్ల రికవరీ క్రైమ్ న్యూస్ కృష్ణా…

ఆధ్యాత్మికం

ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబాని జీ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

భారత్ న్యూస్ విజయవాడ…ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబాని జీ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. *తిరుమల: శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం. టీటీడీకి రూ.27.5 కోట్లతో 25…