ఆంధ్రప్రదేశ్

పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు

..భారత్ న్యూస్ అమరావతి..పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు కాసేపట్లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంశాఖ. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లు. లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో అమరావతి చట్టబద్ధత బిల్లు. లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభ…

తెలంగాణ

IT రిటర్న్స్ దాఖలు చేసేవారి రేషన్ కార్డులు రద్దు!

భారత్ న్యూస్ వరంగల్…IT రిటర్న్స్ దాఖలు చేసేవారి రేషన్ కార్డులు రద్దు! తెలంగాణ : తెలంగాణలోని రేషన్ కార్డు దారుల్లో కొత్త భయం పట్టుకుంది. IT రిటర్న్స్ దాఖలు చేసేవారి కార్డు రద్దవుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. IT రిటర్న్స్ దాఖలు…

జాతీయం – National

సోషల్‌మీడియాపై కేంద్రం కత్తి!.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక అంతే!

భారత్ న్యూస్ ఢిల్లీ…..సోషల్‌మీడియాపై కేంద్రం కత్తి!.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక అంతే! పోస్టు చేసే వారికి డైరెక్టుగా కేంద్ర ప్రభుత్వం నోటీసులు.పోస్టును షేర్‌ చేసిన వారికి కూడా తలనొప్పులు తప్పవు.దేశ భద్రత పేరిట కొత్త ప్రతిపాదనలు.ఐటీ రూల్స్‌ సవరణకు…

అంతర్జాతీయం

ట్రంప్‌పై జన గర్జన.అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ట్రంప్‌పై జన గర్జన.అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు నో కింగ్స్‌ నినాదాలతో నిరసన ప్రదర్శనలు.50 రాష్ర్టాల్లో 3,100 చోట్ల నిరసన.యూరప్‌, లాటిన్‌ దేశాల్లో సైతం నిరసనలు మాకు రాజులు వద్దు.. ప్రజా పాలన కావాలని నినాదాలు చేస్తూ ‘నో కింగ్స్‌’…

క్రీడలు – SPORTS

నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం..

భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-సన్‌రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ Share on FacebookPost on XFollow usSave

ఆరోగ్యం – Health

ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు.వైఎస్ షర్మిలా రెడ్డి

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడ వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు. మోడీ గారి మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి…

క్రైమ్ – Crime

సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు. కస్టమర్లు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేయడం లేదా ఆందోళనగా కనిపించడం వంటి అసాధారణ మార్పులను బ్యాంకర్లు గమనించి వారిని…

ఆధ్యాత్మికం

అవనిగడ్డలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దివిసీమ ఆరాధ్య దైవం శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దివిసీమ ఆరాధ్య దైవం శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ లంకమ్మ అమ్మవారు ఉదయం నుంచి…