ఆంధ్రప్రదేశ్

కొత్త రైల్వే మంత్రిగా బీహార్ సీఎం నితీష్ కుమార్..

భారత్ న్యూస్ అనంతపురం..కొత్త రైల్వే మంత్రిగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. ప‌దోసారి సీఎంగా కొన‌సాగుతున్న నితీష్… కాసేప‌ట్లో రాజ్య‌స‌భ ఎంపీగా నామినేష‌న్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి సీఎం ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించనున్న నితీష్… బీహార్ సీఎం పీఠంగా బీజేపీ నేత‌……

తెలంగాణ

బన్సీలాల్‌పేట్‌లో నల్లా ప్రారంభించిన కిషన్ రెడ్డి

.భారత్ న్యూస్ హైదరాబాద్….బన్సీలాల్‌పేట్‌లో నల్లా ప్రారంభించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్‌లో నల్లాను ప్రారంభించారు. ప్రాంతంలో తాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు ఈ నల్లాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి…

జాతీయం – National

రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన @BJP4India అధిష్టానం

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన @BJP4India అధిష్టానం రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేష్ కుమార్ అస్సాం నుంచి తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్ ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మ..…

అంతర్జాతీయం

చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు! 🇮🇷పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. 🇷🇺ప్రస్తుతం కేవలం 25 రోజులకు…

క్రీడలు – SPORTS

నేడు ఇంగ్లాండ్‌తో భారత్ మ్యాచ్

భారత్ న్యూస్ గుంటూరు…నేడు ఇంగ్లాండ్‌తో భారత్ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా రెండో సెమీ ఫైనల్‌లో తలపడనున్న టీమిండియా-ఇంగ్లాండ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ India vs England match today…

ఆరోగ్యం – Health

బ్రేకింగ్ న్యూస్,జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…బ్రేకింగ్ న్యూస్ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కతిన్న ఘటనపై వైద్య శాఖ సీరియస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మరియు ఎన్ఎంవోలపై సస్పెన్షన్…

క్రైమ్ – Crime

హైదరాబాద్‌లో ₹35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్‌ను ACB అరెస్ట్

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ₹35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్‌ను ACB అరెస్ట్ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను లంచం తీసుకుంటూ ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను GHMC హెడ్…

ఆధ్యాత్మికం

ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!

భారత్ న్యూస్ అనంతపురం..ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!* తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, రాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఆటో, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర సాంస్కృతిక రాయబారులుగా మార్చే…