ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్!

భారత్ న్యూస్ రాజమండ్రి…అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్! అమరావతి : Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో అంగన్వాడీలకు వేసవి సెలవులను 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాల పెంపు…

తెలంగాణ

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డినీ ఆరుగురు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….అడవి బాట వీడి…జనం బాట పట్టిన……మావోయిస్టులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డినీ ఆరుగురు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో సమావేశమైన లొంగిపోయిన మావోయిస్టు…

జాతీయం – National

దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని…

అంతర్జాతీయం

ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లు, మిస్సైల్ బేస్‌లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా

భారత్ న్యూస్ అనంతపురం..ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లు, మిస్సైల్ బేస్‌లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌లోని నాలుగు ప్రధాన నగరాలపై దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామం దీర్ఘకాలిక యుద్ధానికి…

క్రీడలు – SPORTS

నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్

భారత్ న్యూస్ గుంటూరు…నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ పల్లెకలె వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోతే.. పాయింట్స్ పరంగా సెమీస్ కు క్వాలిఫై కానున్న న్యూజిలాండ్ మెరుగైన నెట్ రన్ రేట్ తో…

ఆరోగ్యం – Health

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ కేవలం 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు మాత్రమే టీకా U-Win పోర్టల్ లో వివరాలను…

క్రైమ్ – Crime

ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం? వరంగల్ పోలీసు కమిషనరేట్లో పని చేస్తున్న ఇద్దరు ఎన్హెచ్ఐవోలపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నగరంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి, భారీగా డబ్బులు…

ఆధ్యాత్మికం

AP: టీటీడీ ధర్మకర్తల మండలి రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..రూ. 5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్ AP: టీటీడీ ధర్మకర్తల మండలి రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఒంటిమిట్టలో రూ. 20.17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వకుళమాత…