ఏప్రిల్ నెల రాబడి రూ.12,510 కోట్లు: కాగ్
భారత్ న్యూస్ రాజమండ్రి…ఏప్రిల్ నెల రాబడి రూ.12,510 కోట్లు: కాగ్ ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.23,321.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రాబడి రూపంలో రూ.12,510 కోట్లు రాగా అప్పుల రూపంలో రూ.10,901.21 కోట్లు సమీకరిం…