రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ నిలబడింది..
భారత్ న్యూస్ విశాఖపట్నం..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ నిలబడింది.. టీవీకే పార్టీకి 120 సీట్లు వస్తాయని.. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకుని ఫలితాల రోజు ప్లే చేయాలని టీవీ చర్చలో సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్ ఆత్మవిశ్వాసం…