ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు ఉగాది కానుక!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో పేదలకు ఉగాది కానుక! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం భారీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. 📌 ముఖ్యాంశాలు: 6 లక్షల…

తెలంగాణ

హైద‌రాబాద్‌లో 4వేల‌కు చేరిన క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైద‌రాబాద్‌లో 4వేల‌కు చేరిన క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర ఏజెన్సీల దగ్గర ‘నో స్టాక్’.. బ్లాక్‌లో ఇస్తే రూ.4,000 వరకు వసూలు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా సిలిండర్ల తరలింపు చేసేది ఏమీలేక హోటల్స్, రెస్టారెంట్లు మూసివేత‌ Share on…

జాతీయం – National

దేశ రాజధానిలో గ్యాస్ కష్టాలు.. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ రూ.5వేలు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ రాజధానిలో గ్యాస్ కష్టాలు.. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ రూ.5వేలు! దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ కొరత తీవ్రమైంది.పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో, 12 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ…

అంతర్జాతీయం

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం.. వివాహ వేడుకలో ఫరూక్‌పై కాల్పులకు తెగబడిన కమల్‌ సింగ్‌ జమ్వాల్‌.. ఫరూక్‌ను రక్షించిన సెక్యూరిటీ గార్డులు.. కమల్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కాల్పులకు కారణంపై విచారణ Share on…

క్రీడలు – SPORTS

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్‌20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5న్యూజిలాండ్ టార్గెట్ 256 పరుగులుహాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌భారత్ బ్యాటింగ్: సంజూ శాంసన్‌ 89, ఇషాన్ 54 పరుగులుఅభిషేక్ శర్మ 52,…

ఆరోగ్యం – Health

భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి, ₹45,000 విలువైన మందులు స్వాధీనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి…

క్రైమ్ – Crime

మాదక ద్రవ్యాలా నివారణకు అందరు కృషి చేయాలి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….మాదక ద్రవ్యాలా నివారణకు అందరు కృషి చేయాలి. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నీయులైన ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా…

ఆధ్యాత్మికం

విజ‌య‌వాడ యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ

భారత్ న్యూస్ గుంటూరు…విజ‌య‌వాడ యనమలకుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ నగదు మాయంపై విచారణ చేస్తున్న దేవదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో, అర్చకులు కలిసి రూ.10 లక్షలకు పైగా నగదు మాయం చేసిన వైనం అంతరాలయం హుండీ మారు తాళం…