ఆంధ్రప్రదేశ్

40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై

భారత్ న్యూస్ శ్రీకాకుళం….40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై భారతీయ రైల్వే దశాబ్దాల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టబోతోంది. ఆగస్టు నుంచి ఏఐ ఆధారిత అప్ గ్రేడెడ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు…

తెలంగాణ

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు!

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్:మే 11కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తీవ్రంగా స్పందిం చారు. ఫోక్సోకేసు పై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక…

జాతీయం – National

నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ

భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్… నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్తా ప్రధాని మోడీ Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.

భారత్ న్యూస్ ఖమ్మం…..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ విధించిన సుంకాలు 1974 వాణిజ్య చట్టం ప్రకారం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఆ సుంకాలు చెల్లనివని, చట్టబద్ధంగా అనధికారికమైనవి అని న్యాయస్థానం…

క్రీడలు – SPORTS

ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై, LSG ఔట్

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై, LSG ఔట్ 11 మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు.. కేవలం తలో మూడు విజయాలే నమోదు, మిగతా 8 మ్యాచెస్ లో ఓటమి మధ్యాహ్నం తాడోపేడో తెల్చుకోవాల్సిన మ్యాచ్ లో..…

ఆరోగ్యం – Health

ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కేంద్రం నూతన మార్గదర్శకాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కేంద్రం నూతన మార్గదర్శకాలు దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 250 బెడ్లకు పైగా ఉన్న ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ కమిటీ, క్వాలిఫైడ్ ఆఫీసర్…

క్రైమ్ – Crime

ఫోన్ ఇవ్వలేదని తల్వార్ తో బంధువుపై దాడి

భారత్ న్యూస్ గుంటూరు…ఫోన్ ఇవ్వలేదని తల్వార్ తో బంధువుపై దాడి గుంటూరు పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఆదివారం రాత్రి ఫోన్ ఇవ్వలేదనే కారణంతో బంధువుపై తల్వార్ తో దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది. నంబూరు గ్రామానికి చెందిన డ్రైవర్ షేక్.బాషా,…

ఆధ్యాత్మికం

మంగళవారం..మహిమ గల స్తోత్రం……………!!

భారత్ న్యూస్ తిరుపతి…మంగళవారం..మహిమ గల స్తోత్రం……………!!ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు,కోర్టు సమస్యల పరిహారం కొరకు,సోదరులమధ్య మరియుఆలుమగలు అన్యోన్యతకు,మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు,కుజ దశ జరుగుతున్నవారు,శ్రీఘ్ర వివాహం కొరకు,కుజ దోష పరిహారం,సంతానం కోసం “శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం”…… భక్తి శ్రద్దలతో 41రోజులు పారాయణ…