ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లా కారంపూడి ఎంపీపీ టీడీపీ కైవసం

భారత్ న్యూస్ గుంటూరు….పల్నాడు జిల్లా కారంపూడి ఎంపీపీ టీడీపీ కైవసం మొత్తం 15 మందిలో 11 మంది టీడీపీకి మద్దతు. ఎంపీపీగా ఎన్నికైన యాపకంపల్లికి చెందిన కనకదుర్గ. ఎంపీపీ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఎమ్మెల్యే జూలకంటి. Share on FacebookPost on…

తెలంగాణ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ రెండు వార్డులు ఏకగ్రీవం. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నాలుగు ఏకగ్రీవాలు. హుజూర్‌నగర్‌లో ఒకటి, కోదాడలో మూడు ఏకగ్రీవంవికారాబాద్‌ మున్సిపాలిటీలో రెండు వార్డులు ఏకగ్రీవం.. Share…

జాతీయం – National

ఆప‌రేష‌న్ సింధూర్‌.. భ‌విష్య‌త్తు యుద్ధాల గురించి సైనిక ద‌ళాల స్ట‌డీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆప‌రేష‌న్ సింధూర్‌.. భ‌విష్య‌త్తు యుద్ధాల గురించి సైనిక ద‌ళాల స్ట‌డీ 🇮🇳 ఆప‌రేష‌న్ సింధూర్(Operation Sindoor) యుద్ధ నీతిలో కొత్త పంథాకు తెర‌లేపింది. టెక్నాల‌జీ ఆధారంగా యుద్ధం ఎలా చేయాల‌న్న అనేక విష‌యాల‌ను ఆ ఆప‌రేష‌న్‌లో తెలుసుకున్నారు. అయితే…

అంతర్జాతీయం

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఓకే!

భారత్ న్యూస్ రాజమండ్రి…భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఓకే! 🇮🇳 భారత ప్రధాని మోదీతో ఫోన్‌ సంభాషణ తర్వాత ఒప్పందం ఖరారైనట్టు ట్రంప్‌ ప్రకటించారు. 🇺🇸 ఇందులో భాగంగా భారత్‌పై ప్రతీకార సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి…

క్రీడలు – SPORTS

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఆర్చరీ పోటీల ఫైనల్ క్రీడను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

భారత్ న్యూస్ డిజిటల్:ఆదిలాబాద్ : ఆటల్లో గెలుపోటములు సహజం. “వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఆర్చరీ పోటీల ఫైనల్ క్రీడను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. అన్ని రంగాల్లో ముందుంటూ, తమ సమాజానికి స్ఫూర్తిగా…

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: పటిష్ట బందోబస్తును కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి సమీక్షించిన సీపీ గౌష్ ఆలం.

భారత్ న్యూస్ డిజిటల్:కరీంనగర్: “​ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: పటిష్ట బందోబస్తును కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి సమీక్షించిన సీపీ గౌష్ ఆలం. ​కరీంనగర్: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు రేపు (ఫిబ్రవరి 5న) కరీంనగర్…

ఆధ్యాత్మికం

వరంగల్ జిల్లాభద్రకాళి అమ్మవారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లెజ్నెవా

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లెజ్నెవా Share on FacebookPost on XFollow usSave