ఆంధ్రప్రదేశ్

ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది: సీఎం చంద్రబాబు….

భారత్ న్యూస్ గుంటూరు….ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది: సీఎం చంద్రబాబు…. ఆంధ్రప్రదేశ్ : గతంలో ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. ఇండస్ట్రీలు పారిపోయాయి. ఈ…

తెలంగాణ

రాష్ట్రంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు: కరణ్ అదానీ…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,రాష్ట్రంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు: కరణ్ అదానీ…. తెలంగాణలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించారు. ఇప్పటికే…

జాతీయం – National

ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు,

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి ఎదుట ఆయుధాలు వీడిన మావోలు లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మజ్జీ రాందేవ్, డివిజన్ కార్యదర్శి ఉసెండి చందు, తదితరులు.. Share on…

అంతర్జాతీయం

అగ్నిపర్వతం బద్దలు.. ఎగిసిపడ్డ లావా …

భారత్ న్యూస్ నెల్లూరు..అగ్నిపర్వతం బద్దలు.. ఎగిసిపడ్డ లావా … అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. హవాయి ద్వీపంలోని కిలోవేయ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. పెద్దఎత్తున లావా ఉబికివచ్చింది. 100 అడుగుల మేర లావా ఎగిసిపడింది. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 38 సార్లు…

క్రీడలు – SPORTS

విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం..

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం.. సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు.. మూడు వన్డేల సిరీస్ ను 2 -1 తేడాతో భారత్ కైవసం.. మ్యాచ్ స్కోర్లు: దక్షిణాఫ్రికా- 270 ఆలౌట్, భారత్ 271/1.. 61…

ఆరోగ్యం – Health

ఏపీలో ఐదుకి చేరిన స్క్రబ్‌ టైఫస్‌ మృతుల సంఖ్య. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరులో మరణాలు

భారత్ న్యూస్ గుంటూరు….ఏపీలో ఐదుకి చేరిన స్క్రబ్‌ టైఫస్‌ మృతుల సంఖ్య. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరులో మరణాలు Share on FacebookPost on XFollow usSave

క్రైమ్ – Crime

పెట్టుబడుల పేరుతో భారీ మోసం: సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్,,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,పెట్టుబడుల పేరుతో భారీ మోసం: సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్ సూర్యాపేట జిల్లా మునగాల సీఐ భార్య పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన హయత్‌నగర్‌లో బయటపడింది. బంగారం, గ్రానైట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే…

ఆధ్యాత్మికం

గుంటూరులో శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారుల యత్నం.

భారత్ న్యూస్ గుంటూరు….గుంటూరులో శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారుల యత్నం. విగ్రహం తొలగించవద్దంటూ అడ్డుకుని ఆందోళనకు దిగిన భక్తులు. విగ్రహం మరో చోట ప్రతిష్టించేందుకు కొంత సమయం ఇవ్వాలని డిమాండ్. Share on FacebookPost on XFollow usSave