ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పిటిషన్

భారత్ న్యూస్ రాజమండ్రి…స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రభుత్వ తరపున ఏజీ దమ్మాపాటి శ్రీనివాస్ వాదనలు స్థానిక సంస్థలు, పంచాయతీలకు వీలైనంత త్వరలో.. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందన్న ఏజీ శ్రీనివాస్…

తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Tata Lockheed Martin Aerostructure Ltd (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్

.భారత్ న్యూస్ హైదరాబాద్…సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Tata Lockheed Martin Aerostructure Ltd (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్ భారత్ లో C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయబోతున్న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ దేశంలోని…

జాతీయం – National

నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం Apr 08, 2026, నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశంప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది.. పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితులు, భారత్‌పై ప్రభావం.. గ్యాస్,…

అంతర్జాతీయం

తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్

భారత్ న్యూస్ విజయవాడ…తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్ కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో సైనికాధికారులతో సమావేశం మోజ్తాబా వీడియో రిలీజ్ చేసిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోజ్తాబా ఖమేనీ వీడియో… Share…

క్రీడలు – SPORTS

ఐపీఎల్-2026: నేడు DC vs GT

భారత్ న్యూస్ ఖమ్మం…..ఐపీఎల్-2026: నేడు DC vs GT ఐపీఎల్‌-2026లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫుల్…

ఆరోగ్యం – Health

మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

భారత్ న్యూస్ రాజమండ్రి…మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు.…

క్రైమ్ – Crime

రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్.

భారత్ న్యూస్ విజయవాడ…రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్ AP: విజయవాడలోని గుణదల ప్రాంతంలో భారీస్థాయిలో హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్లకు పైగా నగదును తనిఖీల్లో పట్టుకున్నారు.…

ఆధ్యాత్మికం

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతి ఇళ్లపై ఏసీబీ దాడులు.. !

భారత్ న్యూస్ విజయవాడ…దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతి ఇళ్లపై ఏసీబీ దాడులు.. ! విజయవాడ, తాడేపల్లిలోని కళింగిరి శాంతికి చెందిన మూడు ఇళ్లలో ఏసీబీ తనిఖీలు… Share on FacebookPost on XFollow usSave