ఆంధ్రప్రదేశ్

తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ అసెంబ్లీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ అసెంబ్లీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి తౌషిక్ మృతి తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆవేదన 5 నిమిషాల…

తెలంగాణ

వందే భారత్ రైళ్ల టైమింగ్స్ సవరించిన దక్షిణ మధ్య రైల్వే

..భారత్ న్యూస్ హైదరాబాద్….వందే భారత్ రైళ్ల టైమింగ్స్ సవరించిన దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ–యశ్వంత్‌పూర్ మరియు కలబురిగి–బెంగళూరు మధ్య నడిచే నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే కొత్త టైమింగ్స్ ప్రకటించింది. హిందూపూర్, శ్రీ సత్యసాయి ప్రశాంతి…

జాతీయం – National

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి

భారత్ న్యూస్ ఢిల్లీ…..పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా.. కొత్త గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

హార్ముజ్‌ జలసంధి దాటేందుకు భారత చమురు నౌకలకు అనుమతి..!

భారత్ న్యూస్ రాజమండ్రి…హార్ముజ్‌ జలసంధి దాటేందుకు భారత చమురు నౌకలకు అనుమతి..! Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు తమపై దాడులు చేసి తమ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ని హతమార్చడంపై…

క్రీడలు – SPORTS

.T20 World Cup: చరిత్ర సృష్టించిన టీ20 వరల్డ్ కప్.. 500 మిలియన్లు దాటిన వ్యూయర్‌షిప్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….T20 World Cup: చరిత్ర సృష్టించిన టీ20 వరల్డ్ కప్.. 500 మిలియన్లు దాటిన వ్యూయర్‌షిప్ T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీ ఫైనల్ పోరు కొనసాగనుంది.…

ఆరోగ్యం – Health

క్షతగాత్రుడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్…

భారత్ న్యూస్ గుంటూరు…క్షతగాత్రుడిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్… ఆసుపత్రికి తరలించిన స్థానికులు నర్సంపేట పట్టణానికి చెందిన గజ్జి రాము అనే వ్యక్తి, నల్లబెల్లి వైపు వెళ్తూ గుంతలో పడిపోగా, అటుగా వెళ్తున్న 108 అంబులెన్స్ ఆపేందుకు ప్రయత్నించిన స్థానికులు…

క్రైమ్ – Crime

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక!!

..భారత్ న్యూస్ హైదరాబాద్….సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక!! నడుస్తున్న రైలుకు వేలాడుతూ చేసే ఈ స్టంట్లు చూస్తుంటే.. ప్రాణం మీద తీపి కంటే, ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశ ఎక్కువైపోయినట్టుంది. ఇలాంటి తెలివితక్కువ…

ఆధ్యాత్మికం

టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర..

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర.. శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా నేర్చుకున్న.. వివిధ…