ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణకు

భారత్ న్యూస్ విశాఖపట్నం..జనసేన పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి అధ్యక్షతన మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్…

తెలంగాణ

తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డినీ ఆరుగురు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….అడవి బాట వీడి…జనం బాట పట్టిన……మావోయిస్టులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డినీ ఆరుగురు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో సమావేశమైన లొంగిపోయిన మావోయిస్టు…

జాతీయం – National

దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో త్రిభాషా సూత్రం అమలు.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని…

అంతర్జాతీయం

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన.

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ఖమేనీ మృతి చెందాడని సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేసిన ట్రంప్. ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఇరాన్ పై…

క్రీడలు – SPORTS

నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్

భారత్ న్యూస్ గుంటూరు…నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ పల్లెకలె వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోతే.. పాయింట్స్ పరంగా సెమీస్ కు క్వాలిఫై కానున్న న్యూజిలాండ్ మెరుగైన నెట్ రన్ రేట్ తో…

ఆరోగ్యం – Health

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ కేవలం 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు మాత్రమే టీకా U-Win పోర్టల్ లో వివరాలను…

క్రైమ్ – Crime

ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం? వరంగల్ పోలీసు కమిషనరేట్లో పని చేస్తున్న ఇద్దరు ఎన్హెచ్ఐవోలపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నగరంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి, భారీగా డబ్బులు…

ఆధ్యాత్మికం

టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా రవిచంద్ర.. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా రవిచంద్ర.. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ జి. సాయి ప్రసాద్, IAS (1991)ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న జి. సాయి ప్రసాద్కి అదనపు బాధ్యతలుగా: జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ…