ఆంధ్రప్రదేశ్

ఏపీలో రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ పంపిణీ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ పంపిణీ ఏపీలో వచ్చే సోమవారం నుంచి లీటరు చొప్పున కిరోసిన్ పంపిణీ హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదిన రావాల్సిన గ్యాస్ నౌక 26వ…

తెలంగాణ

ఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!

భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ! రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు సమాచారం. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు…

జాతీయం – National

తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకుకాలేజీలు

భారత్ న్యూస్ ఢిల్లీ….తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకుకాలేజీలు న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సెలింగ్ గడువు ముగిసినా ఏపీలో 246, తెలంగాణలో…

అంతర్జాతీయం

ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటన 30 రోజుల పాటు ఆంక్షల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడి అంతర్జాకీయ మార్కెట్లో చమురు సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం…

క్రీడలు – SPORTS

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్స్ వారికి రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు శనివారం విజయవాడ లోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జరిగాయి. ఈ…

ఆరోగ్యం – Health

క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి

భారత్ న్యూస్ అనంతపురం..క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి దిల్లీ: మానవ శరీరంలోని కణాలు.. కణజాలాలు, ఎముకలు, అవయవాల వంటి భౌతిక రూపాలను తాకకుండానే అనుభూతి చెందగలవని ఓ అధ్యయనం వెల్లడించింది, క్యాన్సర్‌ కణాలకు 10 మైక్రాన్‌ల దూరంలోని వాటిని అనుభూతి…

క్రైమ్ – Crime

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కరీంనగర్ జిల్లా: మార్చి 21కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధిలోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.…

ఆధ్యాత్మికం

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,272…