ఆంధ్రప్రదేశ్

వైసీపీలో ఉన్న దళిత నేతలకు సిగ్గుంటే, అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..వైసీపీలో ఉన్న దళిత నేతలకు సిగ్గుంటే, అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును దాచిన తాడేపల్లి ప్యాలెస్‌లోనే, దళితుల హక్కుల కోసం అంటూ వైసీపీ ఒక మీటింగ్ పెట్టుకుని దళితులను…

తెలంగాణ

ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ సర్కార్ శుభవార్త

భారత్ న్యూస్ వరంగల్ …ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ సర్కార్ శుభవార్త తెలంగాణ : తెలంగాణలో ఆర్టీసీ సేవలను విస్తరించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు.…

జాతీయం – National

అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా

భారత్ న్యూస్ ఢిల్లీ…..అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9…

అంతర్జాతీయం

వైట్ హౌజ్ కాల్పుల ఘటన –

భారత్ న్యూస్ వరంగల్…..వైట్ హౌజ్ కాల్పుల ఘటన – నిందితుడిని కూల్చివేసిన భద్రతా సిబ్బంది… ఆ తర్వాత పరిస్థితి.. తీవ్ర భయాందోళనకు గురైన అధ్యక్షుడు ట్రంప్ దంపతులు వేదికపై నుండి సురక్షితంగా తరలిస్తున్న భద్రతా సిబ్బంది.. సీసీ కెమెరా ఫుటేజ్ లో…

క్రీడలు – SPORTS

ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్ ‘టెంపుల్’ అనే కొత్త తరం వేరబుల్ టెక్నాలజీ ట్రాకర్ ను పెట్టుకున్న సింధు మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ దీనిని అభివృద్ధి చేస్తోన్న‌…

ఆరోగ్యం – Health

షాకింగ్ రిపోర్ట్.. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ!

భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ రిపోర్ట్.. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ! దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో భయంకర పరిస్థితి బయటపడింది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 📊 మొత్తం 12 లక్షల జనాభాలో దాదాపు…

క్రైమ్ – Crime

సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్హైదరాబాద్: ఏప్రిల్ 26:

భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్హైదరాబాద్: ఏప్రిల్ 26: రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసిఎస్బి) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడిచిన రెండేళ్లలో అరెస్టయిన…

ఆధ్యాత్మికం

సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు

భారత్ న్యూస్ తిరుపతి…ఓం నమః శివాయ……………!!ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం.సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు.ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన…