ఆంధ్రప్రదేశ్

చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని దూరం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని దూరం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి…

తెలంగాణ

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

భారత్ న్యూస్ ఖమ్మం…..జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు…

జాతీయం – National

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ.. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ…

అంతర్జాతీయం

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..?

భారత్ న్యూస్ విజయవాడ…తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధం.. ఎక్కడంటే..? ప్రపంచంలోనే తొలి ఎయిర్‌ ట్యాక్సీ స్టేషన్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం…

క్రీడలు – SPORTS

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా.

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఏమి చేయాలనే విషయంపై గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్…

ఆరోగ్యం – Health

ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికో బలి

..భారత్ న్యూస్ హైదరాబాద్…ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికో బలి కుల రిజర్వేషన్ వల్ల పీజీ సీటు వచ్చిందని వేధిస్తూ కావాలనే అధిక డ్యూటీలు వేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న గిరిజన పీజీ విద్యార్థి ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో…

క్రైమ్ – Crime

20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి : 20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత. తిరుపతి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 4100 కేజీల గంజాయి దహనం. రేణిగుంట మండలం ఎర్రం రెడ్డిపాలెం ఎలక్ట్రికల్ డంపింగ్ యార్డ్ లో గంజాయిని కాల్చివేసిన వైనం. జిల్లా…

ఆధ్యాత్మికం

శనివారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మరియు కోరికల నెరవేర్పు కోసం పూజ…………!!

భారత్ న్యూస్ తిరుపతి…శనివారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మరియు కోరికల నెరవేర్పు కోసం పూజ…………!!వడ్డీకాసులవాడిగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి, మీ కోరికలు నెరవేరడానికి శనివారం రోజున ఈ ప్రత్యేక పూజను ఆచరించండి. నమ్మకంతో చేసే ఏ పూజ…