ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము..

భారత్ న్యూస్ గుంటూరు…సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము.. సోషల్ మీడియాలో మహిళలపై, మతంపై జరిగే అసత్య, అసభ్య ప్రచారాల పట్ల వేగంగా చర్యలు తీసుకునేలా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. – డిప్యూటీ సీఎం పవన్…

తెలంగాణ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్

భారత్ న్యూస్ హైదరాబాద్ …శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళలు అరెస్ట్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీసాలు నకిలీవని…

జాతీయం – National

రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మళ్లీ మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మళ్లీ మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అధికారిక గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు తిరిగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర…

అంతర్జాతీయం

విమానానికి తప్పిన భారీ ప్రమాదం.. పైలట్‌కి హ్యాట్సాఫ్!

భారత్ న్యూస్ హైదరాబాద్ …విమానానికి తప్పిన భారీ ప్రమాదం.. పైలట్‌కి హ్యాట్సాఫ్! వెల్లింగ్టన్‌లో ఎయిర్ న్యూజీలాండ్ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు.. చుట్టుముట్టిన వర్షం, ఈదురుగాలి రన్వేను తాకే టైంలో ప్రమాదం పసిగట్టి.. వెంటనే అప్రమత్తమై తిరిగి ఆకాశంలోకి విమానం తీసుకెళ్లిన పైలట్…

క్రీడలు – SPORTS

మంగళగిరిలో క్రికెట్ జోష్.. APL ఫైనల్‌ లో లోకేష్ సందడి

భారత్ న్యూస్ విశాఖపట్నం..మంగళగిరిలో క్రికెట్ జోష్.. APL ఫైనల్‌ లో లోకేష్ సందడి Ammiraju Udaya Shankar.sharma News Editor…క్రికెట్ అభిమానుల కేరింతలు… మైదానంలో ఉత్కంఠ పోరు… స్టేడియం మొత్తం పండుగ వాతావరణం. ఇదే మంగళగిరి ACA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో…

ఆరోగ్యం – Health

2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!

భారత్ న్యూస్ హైదరాబాద్ …2030కి ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్… ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఎయిమ్స్ (AIIMS), ఐసీఎంఆర్ (ICMR) హెచ్చరించాయి. ప్రతి 9…

క్రైమ్ – Crime

ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల కలకలం…

భారత్ న్యూస్ కరీంనగర్ …..ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల కలకలం… సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు విలువైన దొంగ నోట్లు పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు…. నిందితులను అరెస్టు చేసి కోర్టులో తరలించిన పోలీసులు…. గతంలో కూడా ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్లు…

ఆధ్యాత్మికం

యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్‌ నేతలు….

భారత్ న్యూస్ నల్గొండ…..యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్‌ నేతలు…. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులను సంప్రదించకుండానే నియామకాలను ఖరారు చేసిన సీఎం…