ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలలు జైలు శిక్ష

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలలు జైలు శిక్ష రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 2016లో మాజీ మంత్రి అమర్నాథ్ ఆమరణ నిరాహారదీక్ష జీవీఎంసీ గాంధీ విగ్రహం…

తెలంగాణ

తెలుగు పెరగనున్న రాష్ట్రాల్లో మండుటెండలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు పెరగనున్న రాష్ట్రాల్లో మండుటెండలు నేటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక. ఉదయం నుంచే భగ్గుమనే వేడి.. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దంటున్న వైద్యులు. పిల్లలు, వృద్ధులు…

జాతీయం – National

వెనక్కి వచ్చి.. రాహుల్ తో మోదీ మాటామంతి

భారత్ న్యూస్ ఢిల్లీ….…వెనక్కి వచ్చి.. రాహుల్ తో మోదీ మాటామంతి పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనే ప్రధానమంత్రి మోదీ- కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ…

అంతర్జాతీయం

వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం.

వేగంగా ఇరాన్ రైల్వే పునర్నిర్మాణం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన రైల్వే బ్రిడ్జిలను గంటల్లోనే పునర్నిర్మిస్తున్నామని ఇరాన్ తెలిపింది మిలిటరీ, ఇంజినీర్లు కలిసి ఖోమ్, చార్బాగ్ ప్రాంతాల్లో వంతెనలను 40–72 గంటల్లో పునరుద్ధరించిన వీడియోలు విడుదల చేసింది Share on FacebookPost on…

క్రీడలు – SPORTS

చెన్నె సూపర్ కింగ్స్ పరుగుల విధ్వంసం

భారత్ న్యూస్ విశాఖపట్నం..చెన్నె సూపర్ కింగ్స్ పరుగుల విధ్వంసం సంజు శాంసన్ సెంచరీ ఐపీఎల్ 2026లో భాగంగా తన సొంత గడ్డ అయిన ఎంఏ చిదంబరం మైదానంలో చెన్నె సూపర్ కింగ్స్ (CSK) పరుగుల విధ్వంసం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన…

ఆరోగ్యం – Health

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు అన్ని కేటగిరీలకు పీరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ అమలు ఉద్యోగుల మరణాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు, 6 నెలలకోసారి పరీక్షలు మే నుంచి ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని డిపోల్లో…

క్రైమ్ – Crime

విష్ణుప్రియపై కేసు నమోదు.

భారత్ న్యూస్ విజయవాడ…విష్ణుప్రియపై కేసు నమోదు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు AISF నేతల కంప్లైంట్‌తో చర్యలు Share on FacebookPost on XFollow usSave

ఆధ్యాత్మికం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు నాగాయలంక: నాగాయలంక పవిత్ర కృష్ణానదీ తీరాన నూతనంగా పునర్నిర్మించిన శ్రీ భూ నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ…