ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో 5 రోజులు మిశ్రమ వాతావరణం. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం.ఏపీలో మరో 5 రోజులు మిశ్రమ వాతావరణం. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. కోస్తా జిల్లాల్లో 5 రోజులపాటు కొనసాగనున్న…

తెలంగాణ

కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్

భారత్ న్యూస్ హైదరాబాద్…కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ మనం కలికాలంలో ఉన్నాం.. మనుషులనే కిడ్నాప్ చేసి వారి కిడ్నీలు అమ్మేవారు, కుక్కలను వదిలేస్తారా? కుక్క రక్తం అమ్మేవారిదే కాదు, కొనేవారిదీ కూడా తప్పే. కొనే వారు అయినా అడగాలి…

జాతీయం – National

అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా

భారత్ న్యూస్ ఢిల్లీ…..అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9…

అంతర్జాతీయం

భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది

భారత్ న్యూస్ శ్రీకాకుళం….భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో టోగో దేశ జెండాతో నౌక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అందులో 12 మంది ఇండియన్లు ఉన్నారు.…

క్రీడలు – SPORTS

ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్ ‘టెంపుల్’ అనే కొత్త తరం వేరబుల్ టెక్నాలజీ ట్రాకర్ ను పెట్టుకున్న సింధు మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ దీనిని అభివృద్ధి చేస్తోన్న‌…

ఆరోగ్యం – Health

దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి

భారత్ న్యూస్ హైదరాబాద్…దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న లక్ష్యంగా రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిలషించారు. అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని…

క్రైమ్ – Crime

ఆన్లైన్లో అప్లై చేసినాడు. 150000 లంచం యిస్తే, పై అధికారులతో మాట్లాడి, ట్రాన్స్ఫర్ చేయిస్తానని

భారత్ న్యూస్ అనంతపురం.నెల్లూరు కు చెందిన షేక్ సుకుర్ అహ్మద్ అనే రైతు ఇటీవల మనుబోలు మండలం, కొలనుకుదురు గ్రామానికి చెందిన ఎలిమేటి రామసుబ్బమ్మ అను ఆమెకు చెందిన రొయ్యల చెరువును కొని,తన భార్య అయిన షేక్ నజీమా పేరున రాయించుకున్నాడు.…

ఆధ్యాత్మికం

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము………!!

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము………!!కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారం లో కొలువై శ్రీ వేంకటేశ్వర స్వామి…