వైసీపీ జిల్లా కార్యాలయం మా స్థలంలో నిర్మించారు.. అశోక్ గజపతిరాజు
భారత్ న్యూస్ విశాఖపట్నం..గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మీడియా సమావేశం.. వైసీపీ జిల్లా కార్యాలయం మా స్థలంలో నిర్మించారు.. ఏడాది క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేశాం.. గతంలో నాపై చాలా కేసులు పెట్టారు వైసీపీ హయాంలో రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా…