ఆంధ్రప్రదేశ్

కుదిరిన ఒప్పందం.. హర్మూజ్ జలసంధికి మళ్లీ ఊపిరి!

భారత్ న్యూస్ గుంటూరు…కుదిరిన ఒప్పందం.. హర్మూజ్ జలసంధికి మళ్లీ ఊపిరి! ఇరాన్‌-అమెరికా మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్‌కు మళ్లీ ఊపిరి పోసినట్లయ్యింది. ఆంక్షల నేపథ్యంలో కొంతకాలంగా అక్కడ వందలాది నౌకలు చిక్కుకుపోగా.. తాజాగా…

తెలంగాణ

3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ సేవలు బంద్….

భారత్ న్యూస్ ఖమ్మం.3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ సేవలు బంద్…. తెలంగాణ : రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్‌శాఖతో పాటు అనుబంధ ఆన్‌లైన్‌ సేవలు బంద్ కానున్నాయి. నిర్వహణ పనుల వల్ల మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్…

జాతీయం – National

ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీకి మాక్రాన్ స్వాగతం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగరంలో మాక్రాన్, మోదీకి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, ఇద్దరూ…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా!

భారత్ న్యూస్ రాజమండ్రి…టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా! భారత మహిళా క్రికెట్ స్టార్ Smriti Mandhana మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక Time Magazine విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో…

ఆరోగ్యం – Health

43 మoది వైద్యుల డిస్మిస్..అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : 43 మoది వైద్యుల డిస్మిస్ మరో 34 మంది రాజీనామాల సమర్పణ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్ఠీకరణ Share…

క్రైమ్ – Crime

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ….

భారత్ న్యూస్ ఖమ్మం.పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ…. మంచిర్యాల జోన్‌లో ఈ నెల 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సీపీ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్…

ఆధ్యాత్మికం

మదురై మీనాక్షి అమ్మవారు పచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు……..!!అమ్మవారి రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!​దక్షిణాది ఆధ్యాత్మిక గర్వంగా, మదురై రాణిగా కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారిని మనం దర్శించుకున్నప్పుడు, మన మనస్సును మొదటగా ఆకట్టుకునేది ఆమె అందమైన పచ్చని దివ్య మంగళ స్వరూపమే.

​జగద్రక్షకురాలైన ఆ అఖిలాండేశ్వరి ఎందుకు పచ్చ రంగులో (మరకత రూపంలో) దర్శనమిస్తుంది? దీని వెనుక ఉన్న 5 అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు తాత్విక కారణాలను ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం. ​1. మరకత శిల మహిమ (మరకతాంబిక):​మదురై మీనాక్షి అమ్మవారి మూలవిరాట్…