ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్ పోర్టకు వచ్చిన ఇండిగో విమానం దారి మళ్లింపు

భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్ పోర్టకు వచ్చిన ఇండిగో విమానం దారి మళ్లింపు విమానం ల్యాండింగ్ సమయంలో అనుకూలించని వాతావరణం విమానంలో విజయవాడ @JaiTDP ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కొద్దిసేపు గాల్లో చక్కర్ల అనంతరం హైదరాబాదుకు దారి…

తెలంగాణ

హైదరాబాద్‌లో ఫ్రెష్ చికెన్ షాపుపై సంయుక్త దాడులు ..

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ఫ్రెష్ చికెన్ షాపుపై సంయుక్త దాడులు .. Hyderabadలోని పార్సిగుట్ట ప్రాంతంలో “A1 Fresh Chicken Shop”పై టాస్క్‌ఫోర్స్, GHMC అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు రోజులుగా నిల్వ ఉంచిన చికెన్‌ను కస్టమర్లకు…

జాతీయం – National

మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు

భారత్ న్యూస్ ఢిల్లీ…మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు Raghav chadha bank charges : పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న…

అంతర్జాతీయం

గాజా & ఇరాన్‌లో ప్రజలను చంపినందుకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసి

..భారత్ న్యూస్ హైదరాబాద్….గాజా & ఇరాన్‌లో ప్రజలను చంపినందుకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్స్ ధ్రువ్ రాతీ – 350అర్ఫా – 300రాజ్‌దీప్ – 150మహ్మద్ జుబేర్ – 250రానా అయ్యూబ్ – 280నిమో యాదవ్ – 50 ఆఫ్ఘనిస్తాన్‌లోని డ్రగ్…

క్రీడలు – SPORTS

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్స్ వారికి రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు శనివారం విజయవాడ లోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జరిగాయి. ఈ…

ఆరోగ్యం – Health

క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి

భారత్ న్యూస్ అనంతపురం..క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి దిల్లీ: మానవ శరీరంలోని కణాలు.. కణజాలాలు, ఎముకలు, అవయవాల వంటి భౌతిక రూపాలను తాకకుండానే అనుభూతి చెందగలవని ఓ అధ్యయనం వెల్లడించింది, క్యాన్సర్‌ కణాలకు 10 మైక్రాన్‌ల దూరంలోని వాటిని అనుభూతి…

క్రైమ్ – Crime

ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు.” అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది…

ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 📍 ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.   📍 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది   📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3–4 గంటల సమయం పడుతుంది  …