ఏపీలో పేదలకు ఉగాది కానుక!
భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో పేదలకు ఉగాది కానుక! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం భారీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. 📌 ముఖ్యాంశాలు: 6 లక్షల…