ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

భారత్ న్యూస్ అనంతపురం..అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల Mar 15, 2026, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలదేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు పుదుచ్చేరికి ఎన్నికలు…

తెలంగాణ

గుడ్‌ న్యూస్.. అంగన్వాడీల్లోని చిన్నారులకు పాలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…గుడ్‌ న్యూస్.. అంగన్వాడీల్లోని చిన్నారులకు పాలు తెలంగాణ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి 3–6 ఏళ్ల పిల్లలకు ప్రతిరోజు 100 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వాలని…

జాతీయం – National

ఫ్యూయల్ ఛార్జీ పేరిట.. ప్రయాణికులపై కొత్త భారం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫ్యూయల్ ఛార్జీ పేరిట.. ప్రయాణికులపై కొత్త భారం ఒక్కో టికెట్‌ మీద.. రూ.425 నుంచి రూ.2300 వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జి పెంచనున్నట్టు ఇండిగో వెల్లడి దేశీయ ప్రయాణ టికెట్లపై రూ.425.. అంతర్జాతీయ విమానాలపై రూ.900 నుంచి రూ.2300 వరకు…

అంతర్జాతీయం

ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలో చూస్తారు ఇరాన్ నౌకాదళం ఆనవాళ్లు లేకుండా పోయింది ఇరాన్ వైమానిక దళం కూడా ఉండదు చరిత్రలో…

క్రీడలు – SPORTS

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్స్ వారికి రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు శనివారం విజయవాడ లోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జరిగాయి. ఈ…

ఆరోగ్యం – Health

షాకింగ్ ఇన్సిడెంట్ ఇన్ హైదరాబాద్ పోచారం: రాంబాయి’ మూవీ స్టైల్‌లో రియల్ హారర్!

.భారత్ న్యూస్ హైదరాబాద్….షాకింగ్ ఇన్సిడెంట్ ఇన్ హైదరాబాద్ పోచారం: ‘రాంబాయి’ మూవీ స్టైల్‌లో రియల్ హారర్! హైదరాబాద్ పోచారంలో జరిగిన ఈ భయానక ఘటన మనల్ని ఆలోచింపజేస్తుంది! ఒక యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని నిరాకరించిన యువతికి, తన ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్…

క్రైమ్ – Crime

విజయనగరం బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టివేత.

భారత్ న్యూస్ గుంటూరు…విజయనగరం బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టివేత. క్యాబేజ్ లోడ్ మాటున ఒడిశా నుంచి తెస్తున్న గంజాయి పట్టివేత. పక్కా సమాచారంతో గంజాయిని పట్టుకున్న నార్కోటిక్ కంట్రోల్ టీం.. Share on FacebookPost on XFollow usSave

ఆధ్యాత్మికం

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ సర్కిల్ వరకు వేచివున్న భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,132 మంది భక్తులు తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ…