ఆంధ్రప్రదేశ్

MGNREGA కింద కేంద్రం వంద శాతం నిధులు ఇచ్చేది

భారత్ న్యూస్ శ్రీకాకుళం….MGNREGA కింద కేంద్రం వంద శాతం నిధులు ఇచ్చేది Ammiraju Udaya Shankar.sharma News Editor…కానీ కొత్త చట్టంతో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించాలి దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత భారం పెరిగి పథకం నిర్వీర్యం అవుతుంది…

తెలంగాణ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పోటీ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పోటీ జిల్లా వారీగా పోటీ చేస్తున్న వార్డులను ప్రకటించిన జనసేన.. Share on FacebookPost on XFollow usSave

జాతీయం – National

SIR పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ వాదనలు –

భారత్ న్యూస్ ఢిల్లీ…..SIR పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ వాదనలు – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు వేదికపై రాజకీయ నేతగా కాదు, ఒక న్యాయవాది లా స్వయంగా వాదనలు వినిపించడం భారత న్యాయవ్యవస్థలో అరుదైన, చర్చనీయాంశమైన ఘటనగా…

అంతర్జాతీయం

ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు, పలువురు మృతి..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు, పలువురు మృతి.. పేలుడు ఘటనలో పలువురికి గాయాలు.. ప్రార్థనా మందిరం సమీపంలో పేలుడు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయ చర్యలు.. ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించిన అధికారులు.. Share on FacebookPost on…

క్రీడలు – SPORTS

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఆర్చరీ పోటీల ఫైనల్ క్రీడను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

భారత్ న్యూస్ డిజిటల్:ఆదిలాబాద్ : ఆటల్లో గెలుపోటములు సహజం. “వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ ఆర్చరీ పోటీల ఫైనల్ క్రీడను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. అన్ని రంగాల్లో ముందుంటూ, తమ సమాజానికి స్ఫూర్తిగా…

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి…

భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి… ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా, పెద్ద గలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందారు. సంఘటన స్థలం…

ఆధ్యాత్మికం

పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు – గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

భారత్ న్యూస్ తిరుపతి…పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు – గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. Ammiraju Udaya Shankar.sharma News Editor.SIT విచారణలో అసలు నెయ్యిలో నెయ్యి లేదు అని స్పష్టంగా…