ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు గారి నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ గారు.

భారత్ న్యూస్ హైదరాబాద్…సీఎం చంద్రబాబు గారి నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ గారు. ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్. దాదాపు గంటసేపు చంద్రబాబుతో ప్రధాని ఆత్మీయ సమావేశం జరిగింది… Share on FacebookPost…

తెలంగాణ

నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ

భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్… నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్తా ప్రధాని మోడీ Share on FacebookPost on XFollow usSave

జాతీయం – National

నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ

భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్… నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్తా ప్రధాని మోడీ Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.

భారత్ న్యూస్ ఖమ్మం…..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ విధించిన సుంకాలు 1974 వాణిజ్య చట్టం ప్రకారం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల ఆ సుంకాలు చెల్లనివని, చట్టబద్ధంగా అనధికారికమైనవి అని న్యాయస్థానం…

క్రీడలు – SPORTS

ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై, LSG ఔట్

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై, LSG ఔట్ 11 మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు.. కేవలం తలో మూడు విజయాలే నమోదు, మిగతా 8 మ్యాచెస్ లో ఓటమి మధ్యాహ్నం తాడోపేడో తెల్చుకోవాల్సిన మ్యాచ్ లో..…

ఆరోగ్యం – Health

లైంగిక వేధింపులఅవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….లైంగిక వేధింపుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని, అధికార పార్టీ జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. తనను గెస్ట్ హౌస్‌కు…

క్రైమ్ – Crime

Hyderabad | ప్రధాని మోదీ సభకు భారీ భద్రత: మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక సూచనలు

భారత్ న్యూస్ హైదరాబాద్…Hyderabad | ప్రధాని మోదీ సభకు భారీ భద్రత: మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక సూచనలు రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు 2,620 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…

ఆధ్యాత్మికం

Kadapa: శేషాచల అడవుల్లో పదో శతాబ్దం నాటి అరుదైన విగ్రహాలు లభ్యం.. వెలుగులోకి తెచ్చిన చరిత్రకారుడు రమేష్!

భారత్ న్యూస్ తిరుపతి…Kadapa: శేషాచల అడవుల్లో పదో శతాబ్దం నాటి అరుదైన విగ్రహాలు లభ్యం.. వెలుగులోకి తెచ్చిన చరిత్రకారుడు రమేష్!కడప-రాయచోటి రహదారి మధ్య శేషాచల అడవుల్లోని సిద్ధమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో గుంటముల చెరువు దగ్గర పదో శతాబ్దం నాటి…