ఆంధ్రప్రదేశ్

APSRTC చైర్మన్ గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంని నియమించిన ప్రభుత్వం..

భారత్ న్యూస్ విజయవాడ…APSRTC చైర్మన్ గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంని నియమించిన ప్రభుత్వం.. Share on FacebookPost on XFollow usSave

తెలంగాణ

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి..

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు ఆయన జాతీయ నాయకుడు ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన…

జాతీయం – National

సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఈ కాంప్లెక్స్ లో ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటేరియట్ ఉన్నాయి సేవా తీర్థ కార్యాలయం ఆవిష్కరణ అనంతరం పలు కీలక ఫైల్స్…

అంతర్జాతీయం

పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ విజయవాడ…పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రష్యాలో వాట్సాప్, టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసిన రష్యా.. చట్టపరమైన ఉల్లంఘనల ఆరోపణలతో పాటు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసిన రష్యా ప్రభుత్వం. Share on FacebookPost…

క్రీడలు – SPORTS

T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం

భారత్ న్యూస్ విజయవాడ…T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్క వికెట్‌ను కోల్పోకుండా గెలిచింది. తొలుత…

ఆరోగ్యం – Health

గుండెపోటు గురించి చింతించడం మానేయండి కొత్త టెక్నాలజీని చూడండి: హార్ట్ బ్లాక్‌లను నేరుగా తొలగించే ఈ రకమైన యాంజియోగ్రఫీ, JJ హాస్పిటల్ ముంబైలో అందుబాటులో ఉంది . ధర కేవలం ₹ 5000/-.

భారత్ న్యూస్ గుంటూరు…Today హెల్త్ Video… ఇప్పుడు గుండెపోటు గురించి చింతించడం మానేయండి కొత్త టెక్నాలజీని చూడండి: హార్ట్ బ్లాక్‌లను నేరుగా తొలగించే ఈ రకమైన యాంజియోగ్రఫీ, JJ హాస్పిటల్ ముంబైలో అందుబాటులో ఉంది . ధర కేవలం ₹ 5000/-.…

క్రైమ్ – Crime

పోలీసు అధికారి సీహెచ్ వివేకానందకు ట్విస్ట్ ఇచ్చిన ఉన్నతాధికారులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….విశాఖ: పోలీసు అధికారి సీహెచ్ వివేకానందకు ట్విస్ట్ ఇచ్చిన ఉన్నతాధికారులు శ్రీకాకుళం నుంచి విశాఖ హార్బర్ ఏసీపీ గా బదిలీపై వచ్చి నిన్న ఉదయం బాధ్యతల స్వీకరణ సాయంత్రానికి వివేకానందను మళ్ళీ తిరిగి శ్రీకాకుళం డీఎస్పీగా బదిలీ చేస్తూ…

ఆధ్యాత్మికం

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి

భారత్ న్యూస్ రాజమండ్రి…కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి పల్నాడు జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 82 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం మొత్తం రూ.59,97,462గా…