ఆంధ్రప్రదేశ్

సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచన..

..భారత్ న్యూస్ అమరావతి..సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి కేంద్రం సూచన.. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని గతంలో కోరిన ఏపీ – అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం.. అమరావతికి చట్టబద్ధత కల్పించే…

తెలంగాణ

హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ హైదరాబాద్ నగరంలో చికెన్ షాప్ యజమానులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో వ్యాపారులు నష్టపోతున్నట్లు తెలిపారు. తగ్గించిన మార్జిన్‌కు…

జాతీయం – National

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయంలోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంచాలని నిర్ణయం543 నుంచి 816కి చేరనున్న పార్లమెంట్ స్థానాలు4,123 నుంచి 6,185 చేరనున్న అసెంబ్లీ స్థానాలుతెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి..ఆంధ్రప్రదేశ్‌లో 263కి చేరనున్న అసెంబ్లీ స్థానాలుఈ పార్లమెంటు సమావేశాల్లోనే…

అంతర్జాతీయం

ట్రంప్ ప్రకటన :

భారత్ న్యూస్ అనంతపురం..ట్రంప్ ప్రకటన :ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయం. సానుకూలంగా ఇరాన్ తో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి . మరొక వారం పాటు చర్చలు జరగొచ్చు . పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా…

క్రీడలు – SPORTS

ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే పేరుకు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అంటాం కానీ.. అందులో విదేశీ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తుది జట్టులో…

ఆరోగ్యం – Health

హనుమకొండలోని అజరా హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

భారత్ న్యూస్ వరంగల్….. .హన్మకొండ జిల్లా : హనుమకొండలోని అజరా హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందినట్లు ఆరోపిస్తూ నిన్నటి నుండి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టిన మృతిని తరపు బంధువులు… న్యాయం కోసం…

క్రైమ్ – Crime

విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పురోగతి..

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పురోగతి.. ఇప్పటివరకు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం దేశవ్యాప్తంగా 9 ప్రత్యేక బృందాల గాలింపు..…

ఆధ్యాత్మికం

శ్రీవారి సేవ మే నెల కోటా విడుదల

భారత్ న్యూస్ తిరుపతి..శ్రీవారి సేవ మే నెల కోటా విడుదల మే నెలకు తిరుమల మరియు తిరుపతి, నవనీత సేవ, పరకామణి సేవ కోసం జనరల్ శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా రేపు 25.03.2026న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.…