టీడీపీ లో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్,,

టీడీపీ లో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు, ప్రత్యేక ప్రతినిధి : మాజీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్ నివాసంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.mali

Read More

పులివెందుల పులి రాజమండ్రిలో మ్యావ్మంటూ తోక ముడుచుకుని పారిపోయిన వైనం – రాజమండ్రిలో జగన్కు దుర్యోధన శృంగభంగం,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,విజయవాడ అమరావతి:- పులివెందుల పులి రాజమండ్రిలో మ్యావ్మంటూ తోక ముడుచుకుని పారిపోయిన వైనం – రాజమండ్రిలో జగన్కు దుర్యోధన శృంగభంగం – రాజమండ్రిలో ఆపధర్మ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటూ కొనసాగుతున్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దుర్యోధన స్రుంగభంగం జరిగిందని స్థానిక ప్రజానీకం నవ్వుకున్నారు జగన్ బస్సు యాత్రలో భాగంగా రాజమండ్రి సెంటర్లో బస్సును ఆపి ప్రజలతో మమేకమై ప్రసంగించవలసి ఉండగా జగన్ వచ్చే సమయానికి అక్కడ ఒక్క అభిమాని గాని…

Read More

టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే, తిరిగి మాపైనే కేసులు పెడతారా?

భారత్ న్యూస్ విజయవాడ… టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే, తిరిగి మాపైనే కేసులు పెడతారా? అధికార యంత్రాంగం పై ఈసీకీ ఫిర్యాదు చేస్తా!! పులివెందుల, కడప రౌడీయిజం తీసుకొచ్చారు!! గతంలో నా భార్యపై, ప్రస్తుతం నా కోడలిపై దాడికి పాల్పడ్డారు మీడియా సమావేశంలో “పులివర్తి నాని” తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే ఆర్వో ఫిర్యాదుతో మాపైనే కేసులు పెట్టారని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు….

Read More

ఎమ్మెల్యే పై విశ్వాసం కోల్పొతున్న వైసీపీ నేతలు,,,పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరికలు,,

ఎమ్మెల్యే పై విశ్వాసం కోల్పొతున్న వైసీపీ నేతలు పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరికలు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజల్లోనే కాకుండా క్యాడర్ లో కూడా విశ్వాసం కోల్పొతున్నారు. ఆయన కుటుంబ పాలన, ఎదుగుదల ఓర్వలేని తనంతో ఒక్కోక్కరుగా పార్టీని వీడుతున్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం, రణధీరపురం పంచాయతీ బి టి ఆర్ కాలనీకి చెందిన సుశీల, కన్నమ్మ, రూప, మాధవి, కవిత, రోజా, అమ్ములమ్మ, సరస్వతి, సుభాషిని, చిత్ర, నందిని,…

Read More

ఎర్రవారిపాల్యం మండలం మేదరపల్లెలో వైసీపీ షాక్ తగిలింది. 10 ఏళ్లు చెవిరెడ్డి పాలనలో కార్యకర్తలను,,,

భారత్ న్యూస్ విజయవాడ… మేదరపల్లిలో వైసీపీకి షాక్ సైకిల్ ఎక్కిన నేతలు, కార్యకర్తలు ఎర్రవారిపాల్యం మండలం మేదరపల్లెలో వైసీపీ షాక్ తగిలింది. 10 ఏళ్లు చెవిరెడ్డి పాలనలో కార్యకర్తలను ఎదగనివ్వ కుండా కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీని వీడారు. శుక్రవారం చమేదరపల్లికు చెందిన భాస్కర్, రెడ్డప్ప, వెంకట్రామయ్య, చలపతి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, మునిరత్నం, కృష్ణమూర్తి, పి కృష్ణమూర్తి, ఈశ్వరయ్య, మాణిక్యం, శివకుమార్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, రాముడు, లక్ష్మీపతి, నవీన్ కుమార్, గురురాజ, చిత్రవేలు, ప్రసాద్, ఆనంద్,…

Read More

మరోసారి జగన్ సీఎం అయితేనే పేదలకు న్యాయం,,,,

భారత్ న్యూస్:మరోసారి జగన్ సీఎం అయితేనే పేదలకు న్యాయం ఇప్పేరు, ముద్దులాపురం చెరువుకు నీరు తెచ్చిన ఘనత విశ్వాది.. విశ్వన్న గెలిస్తేనే ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి.. -యువనేత వై. ప్రణయ్ రెడ్డివిజయ సంకల్పయాత్ర.. కూడేరు ఏప్రిల్ 26( భారత్ న్యూస్) అంతర గంగా ఇప్పేరు నాగిరెడ్డిపల్లికలగళ్ల గ్రామాలలో విజయసంకల్పయాత్ర లో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, వారి జీవితాల్లో వెలుగులు వుంటాయని వైస్సార్సీపీ యువజన…

Read More

ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ,,,

భారత్ న్యూస్ విజయవాడ…ఈరోజు కోడూరు మండలం లింగారెడ్డి పాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల ప్రచారం అవనిగడ్డ శాసనసభ స్థానానికి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేయుచున్నారు వారి యొక్క గెలుపును ఆకాంక్షిస్తూ బుద్ధ ప్రసాద్ గారికి కోడలు మండలి వెంకట్రాం గారి సతీమణి శ్రీమతి మండలి సాయి సుప్రియ గారు ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఇరువురిని గెలిపించవలసినదిగా…

Read More

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వసంత శీరిష గారి ఎన్నికల ప్రచారం

భారత్ న్యూస్ విజయవాడ… ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వసంత శీరిష గారి ఎన్నికల ప్రచారం మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష గారు శుక్రవారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు గారికి యంపి…

Read More

నాలుగు నెలల గర్భవతి మాధవి (28)కి అబార్షన్ చేసిన ఓ మహిళ…అబార్షన్ వికటించి ఓ గృహిణి. మృతి……

నాలుగు నెలల గర్భవతి మాధవి (28)కి అబార్షన్ చేసిన ఓ మహిళ….. అబార్షన్ వికటించి ఓ గృహిణి. మృతి……(భారత్ న్యూస్ :::గుంతకల్లు) నేటి సమాజంలో ఆడపిల్ల అంటే అలుసే అన్న తీరులో ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం మూడవ ప్రసవం విషయంలో నాలుగు మాసాల గర్భవతి పాలిట శాపంగా మారి మృతి ఒడిలోకి చేరుకున్న సంఘటన గుంతకల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.పట్టణంలోని కథల వీధిలో నివాసముంటున్న ఓ వృద్ధ మహిళ చేసిన నిర్వాహకమే ఆ అమ్మాయి…

Read More

ఈ పార్లమెంటు ఎన్నికలలో యువత ప్రస్తుత రాజకీయాలపై ఒక్కసారి ఆలోచన చేయాలని మెదక్ ఎంపీ,,,

భారత్ న్యూస్ హైదరాబాద్…. కొల్చారం కార్నర్ మీటింగ్ లోఎంపీ అభ్యర్థి నీలం మధు ఈ పార్లమెంటు ఎన్నికలలో యువత ప్రస్తుత రాజకీయాలపై ఒక్కసారి ఆలోచన చేయాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొల్చారం మండలం కేంద్రంలో మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మహిళ ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసినిలతో…

Read More