ఆంధ్రప్రదేశ్

బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .Ammiraju Udaya Shankar.sharma News Editor…బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు…

తెలంగాణ

ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న GHMC

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న GHMC ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం కొత్త కంటైనర్లు ఏర్పాటు 139 ప్రాంతాల్లో రూ 11.43 కోట్లతో కంటనైనర్లు క్యాంటీన్లలో లంచ్‌తో పాటు త్వరలో రూ.5కే అల్పాహారం Share on FacebookPost on XFollow…

జాతీయం – National

బీహార్ ఓటరు జాబితా సవరణలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీహార్ ఓటరు జాబితా సవరణలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న సుప్రీంకోర్టు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని వ్యాఖ్య ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డు కాదన్న…

అంతర్జాతీయం

యుద్ధంలో మారిన సమీకరణాలు: భారత్-పాకిస్థాన్, అమెరికా-ఇరాన్❗

భారత్ న్యూస్ ఢిల్లీ…..యుద్ధంలో మారిన సమీకరణాలు: భారత్-పాకిస్థాన్, అమెరికా-ఇరాన్❗ “నరేంద్ర సరెండర్” అంటూభారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ గురించి ఎగతాళి చేసిన వాళ్ళు ఎక్కడ? వాళ్ళు “అలీ ఖొమెయినీ సరెండర్” లేదా “ట్రంప్ సరెండర్” అని అనగలరా? అనలేరు!ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల విషయం…

క్రీడలు – SPORTS

నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మూడో టెస్టు…

భారత్ న్యూస్ గుంటూరు…..నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మూడో టెస్టు… నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మూడో టెస్టుభారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా కొనసాగుతుండగా, నేడు లార్డ్స్‌ మైదానంలో 3వ టెస్టు ప్రారంభం కాబోతుంది. టీమిండియా బర్మింగ్‌హామ్‌లో మంచి ప్రదర్శన…

ఆరోగ్యం – Health

నేరేడు పండు,

భారత్ న్యూస్ అనంతపురం .. .నేరేడు పండు 🫐 🫐 షుగర్ పేషెంట్స్ కు ఆరోగ్య ప్రదాయని నేరేడు పండు.. 🫐 చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. 🫐 పేగుల్లో చుట్టుకుపోయిన…

క్రైమ్ – Crime

కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది

భారత్ న్యూస్ హైదరాబాద్….కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల అసహనం వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్…

ఆధ్యాత్మికం

త్వరలో శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం!

భారత్ న్యూస్ తిరుపతి….త్వరలో శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం! తిరుమల : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులతోపాటు వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకార గ్రామాల్లో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో త్వరలో పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు తితిదే…