ఆంధ్రప్రదేశ్

సీనియర్ పాత్రికేయులు రామకృష్ణను పరామర్శించిన ఎమ్మెల్యే మండలి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సీనియర్ పాత్రికేయులు రామకృష్ణను పరామర్శించిన ఎమ్మెల్యే మండలి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆపరేషన్ అనంతరం ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న కోడూరు సీనియర్ పాత్రికేయులు, సాక్షి రిపోర్టర్ చిట్టిప్రోలు వెంకట రామకృష్ణను అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్…

తెలంగాణ

తెలంగాణలో రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం….

భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణలో రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం…. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన…

జాతీయం – National

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

భారత్ న్యూస్ ఢిల్లీ…ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి.. 30 పైగా మందికి గాయాలు.. దేశ రాజధాని ఢిల్లీలోనిఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

IPL గెలిచాక ఆధ్యాత్మిక యాత్రలో ‘విరుష్క’

భారత్ న్యూస్ హైదరాబాద్…IPL గెలిచాక ఆధ్యాత్మిక యాత్రలో ‘విరుష్క’ IPL ఫైనల్లో RCB విజయం సాధించిన సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. UPలోని బృందావన్ ధామ్ను సందర్శించి ఆధ్యాత్మిక గురువు శ్రీ ప్రేమానంద్…

ఆరోగ్యం – Health

ప్రభుత్వ రంగంలో తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ రంగంలో తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిమ్స్ హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అత్యాధునిక క్యాన్సర్ జెనెటిక్ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ…

క్రైమ్ – Crime

నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు

భారత్ న్యూస్ హైదరాబాద్…నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని హైటెక్ దోపిడీలు.. నలుగురు అరెస్ట్ హరియాణా సస్పెండెడ్ కానిస్టేబుల్ శిక్షణతో నేరాలకు పాల్పడిన ముఠా ఖాకీ యూనిఫాంలు, ఫేక్ ఐడీలు, తుపాకులు, హ్యాండ్‌కఫ్స్ స్వాధీనం కిడ్నాప్ చేసి రూ.5.26…

ఆధ్యాత్మికం

ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే ……!!

భారత్ న్యూస్ తిరుపతి…ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే ……!! 3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. 7.గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ…