ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

భారత్ న్యూస్ గుంటూరు…డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన పరిణామం రాజమండ్రి కోర్టు బయట అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు హాజరైన సమయంలో ఘటన కాకినాడ…

తెలంగాణ

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!

భారత్ న్యూస్ ఖమ్మం….జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!తెలంగాణ: తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే…

జాతీయం – National

అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా

భారత్ న్యూస్ ఢిల్లీ…..అటల్ పెన్షన్ యోజన: 9 కోట్ల మందికి ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) పథకం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9…

అంతర్జాతీయం

ఇరాన్‌లో రాజకీయ భూకంపం: అజ్ఞాతంలోకి ముజ్తబా ఖమేనీ.. సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

భారత్ న్యూస్ ఖమ్మం…..ఇరాన్‌లో రాజకీయ భూకంపం: అజ్ఞాతంలోకి ముజ్తబా ఖమేనీ.. సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!తేదీ 24 ఏప్రిల్, 2026 పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ కుమారుడు…

క్రీడలు – SPORTS

ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత స్టికర్ ‘టెంపుల్’ అనే కొత్త తరం వేరబుల్ టెక్నాలజీ ట్రాకర్ ను పెట్టుకున్న సింధు మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ దీనిని అభివృద్ధి చేస్తోన్న‌…

ఆరోగ్యం – Health

షాకింగ్ రిపోర్ట్.. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ!

భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ రిపోర్ట్.. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ! దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో భయంకర పరిస్థితి బయటపడింది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 📊 మొత్తం 12 లక్షల జనాభాలో దాదాపు…

క్రైమ్ – Crime

హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు.. హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న…

ఆధ్యాత్మికం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం: 🌷🌷🌷🌷🌷 📍 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . 📍 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . 📍 ఉదయం 8 గంటల…