ఆంధ్రప్రదేశ్

ఢిల్లీకి సీఎం చంద్రబాబు,పవన్ కల్యాణ్…

భారత్ న్యూస్ గుంటూరు… ఢిల్లీకి సీఎం చంద్రబాబు,పవన్ కల్యాణ్… Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 10న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు,ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.…

తెలంగాణ

మీరు అసలు మనుషులేనా!

భారత్ న్యూస్ హైదరాబాద్…మీరు అసలు మనుషులేనా! రేవంత్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ సీపీఐ ఎమ్మెల్యే కునంనేని బంగారు గుడ్లు తీసుకొని బాతుని చంపినట్లు.. దొరికిన కాడికి సింగరేణిని తినేసి మూసేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది 2040 తర్వాత సింగరేణి ఉండదని అధికారులు…

జాతీయం – National

ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన భారీ ఆయిల్ రిఫైనరీ పోర్ట్ ఆఫ్ బ్రౌన్స్‌విల్లేలో, మెక్సికో సరిహద్దు సమీపంలోని టెక్సాస్ దక్షిణ కొనపై ఉంది. America First Refining (AFR) అనే స్టార్టప్ కంపెనీ ఈ రిఫైనరీని నిర్మిస్తోంది. గత…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

చెస్ లో సీఎం విజయ్ ను ఓడించిన ప్రజ్ఞానంద

భారత్ న్యూస్ విజయవాడ…చెస్ లో సీఎం విజయ్ ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్-2026 టైటిల్ సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను TN CM విజయ్ అభినందించారు. ప్రభుత్వం తరఫున ₹50లక్షలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.. తనతో చెస్ ఆడిన సీఎం…

ఆరోగ్యం – Health

రూ.68 లక్షల క్యాన్సర్ చికిత్స విశాఖ KGHలో ఉచితం!

భారత్ న్యూస్ విశాఖపట్నం..రూ.68 లక్షల క్యాన్సర్ చికిత్స విశాఖ KGHలో ఉచితం! విశాఖపట్నం : విశాఖపట్నం కేజీహెచ్లో లంగ్ క్యాన్సర్ రోగులకు అత్యంత ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ చికిత్సను ఉచితంగా అందించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రకటించారు. 18 నుండి 65 ఏళ్ల…

క్రైమ్ – Crime

PMJ జువెలరీ షాప్ దోపిడీ కేసు – ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ ముగింపు, ఆయుధాలు – మొబైల్ ఫోన్ రికవరీ.

భారత్ న్యూస్ హైదరాబాద్…PMJ జువెలరీ షాప్ దోపిడీ కేసు – ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ ముగింపు, ఆయుధాలు – మొబైల్ ఫోన్ రికవరీ. బీహార్‌లో మరో కీలక నిందితుడు (A-10) అరెస్ట్. గౌరవనీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు PMJ జువెలరీ…

ఆధ్యాత్మికం

శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥

భారత్ న్యూస్ తిరుపతి…శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥🦚🌹🦢🙏🦢🌹🦚తోరణస్తారణో వాయుఃపరిధావతి చైకతః।సంయోగో వర్ధనో వృద్ధోమహావృద్ధో గణాధిపః॥🪷మిత్రులకు,ఇందువాసర శుభోదయం.🪷 Share on FacebookPost on XFollow usSave