ఆంధ్రప్రదేశ్

ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. రంగంలోకి కేవీపీ..?

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. రంగంలోకి కేవీపీ..? వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి వార‌సులమంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న పిల్ల‌లు చేస్తున్న కీచులాట‌.. ఆ కుటుంబాన్ని అభిమానించే వేలాది మందిని బాధిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారం ముడిప‌డ‌క‌పోవ‌డం.. ఎవ‌రికి వారు ఒకరిపై ఒక‌రు క‌త్తులు…

తెలంగాణ

టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేత.. నేటి నుంచే అమలు

భారత్ న్యూస్ హైదరాబాద్….టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేత.. నేటి నుంచే అమలు దేశవ్యాప్తంగా నేటి (శుక్రవారం) నుంచి జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను NHAI పూర్తిగా నిలిపివేసింది. ఇకపై…

జాతీయం – National

వెనక్కి వచ్చి.. రాహుల్ తో మోదీ మాటామంతి

భారత్ న్యూస్ ఢిల్లీ….…వెనక్కి వచ్చి.. రాహుల్ తో మోదీ మాటామంతి పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనే ప్రధానమంత్రి మోదీ- కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ…

అంతర్జాతీయం

అమెరికా తో చర్చలకు వెళ్లిన ఇరాన్ ప్ర‌తినిధులు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా తో చర్చలకు వెళ్లిన ఇరాన్ ప్ర‌తినిధులు.. అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు, దాడుల్లో మృతి చెందిన విద్యార్థుల ఫొటోలను వెంట తీసుకెళ్లారు విమానంలోని ఖాళీ సీట్లలో పిల్లల ఫొటోలు, బ్యాగులు, పూలతో నివాళులు…

క్రీడలు – SPORTS

పంజాబ్ కింగ్స్ (PBKS) వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తల్లి అయిన జస్‌బీర్ కౌర్, క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఇంటి భోజనాన్ని తీసుకువచ్చి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….పంజాబ్ కింగ్స్ (PBKS) వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తల్లి అయిన జస్‌బీర్ కౌర్, క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఇంటి భోజనాన్ని తీసుకువచ్చి, ఒక కుటుంబ వాతావరణాన్ని ఎలా సృష్టించారో ఈ అందించిన పాఠం వివరిస్తుంది. ఈ క్షణానికి…

ఆరోగ్యం – Health

మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

భారత్ న్యూస్ రాజమండ్రి…మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు.…

క్రైమ్ – Crime

29 మంది డీఎస్పీల బదిలీ..19 మందికి ఎసీపీవోలుగా అవకాశం

భారత్ న్యూస్ విజయవాడ…29 మంది డీఎస్పీల బదిలీ..19 మందికి ఎసీపీవోలుగా అవకాశం గుడివాడ డిఎస్పీగా పి.శ్రీనివాస్ నియామకం అమరావతి: రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీష్కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 19 మందిని…

ఆధ్యాత్మికం

8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..తిరుమల:

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు.. శ్రీ వారి హుండీ…