ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 60 స్పెషల్ రైళ్లు

భారత్ న్యూస్ మంగళగిరి…అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 60 స్పెషల్ రైళ్లు అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమలకు స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది. నవంబర్ 14 నుంచి జనవరి 21 వరకు 60…

తెలంగాణ

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నిక దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నిక దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు ఈ నెల 14వ తేదీ ఉదయం 6…

జాతీయం – National

నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ….నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్-వారణాసిలో పర్యటిస్తోన్న మోదీ బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ , ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. Share on FacebookPost on XFollow usSave

అంతర్జాతీయం

భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా

భారత్ న్యూస్ ఢిల్లీ….భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన విమాన వాహన నౌక హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో వేడుకలు యుద్ధ నౌకను పరిశీలించిన జిన్‌పింగ్ 316 మీటర్ల పొడవు, 80 వేల టన్నుల బరువు…

క్రీడలు – SPORTS

క్రికెటర్‌ శ్రీచరణికి గ్రూప్ – 1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

భారత్ న్యూస్ మంగళగిరి.మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి గ్రూప్ – 1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు పురస్కారం Ammiraju Udaya Shankar.sharma News Editor…కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం. భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5…

ఆరోగ్యం – Health

రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలకు 75 పీజీ కోర్సు సీట్లను జాతీయ వైద్య మండలి మంజూరు చేసింది.

…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలకు 75 పీజీ కోర్సు సీట్లను జాతీయ వైద్య మండలి మంజూరు చేసింది. ఉస్మానియా వైద్యకళాశాల,నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, రామగుండం వైద్య కళాశాలలో ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే…

క్రైమ్ – Crime

18సెప్టెంబర్ రోజున శాయంపేటలో లారీ డ్రైవర్ ను బెదిరించి ఓ ముఠా దోపిడీకి పాల్పడింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వరంగల్ జిల్లా 18సెప్టెంబర్ రోజున శాయంపేటలో లారీ డ్రైవర్ ను బెదిరించి ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముఠా కోసం గాలించాము. ప్రధాన రౌడీ షీటర్ సూరి గ్యాంగ్…

ఆధ్యాత్మికం

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని ముఖమండపానికి గతంలోనే పగుళ్ళు..

భారత్ న్యూస్ మంగళగిరి…మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని ముఖమండపానికి గతంలోనే పగుళ్ళు..ముఖ మండపం కూలిపోకుండా గతంలోనే గడ్డర్స్ ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారులు.. కొత్తగా పగుళ్ళు ఏర్పడటంతో ముఖమండపాన్ని తొలగించి పునర్నిర్మాణం చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయం.. ఆరుకోట్ల రూపాయల…