Author: Uday Shankar Sharma

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్…

గ్రూప్-1పై TGPSC దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టులో విచారణ

.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రూప్-1పై TGPSC దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టులో విచారణ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న TGPSC గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల పిటిషన్ పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని ఆరోపణలు…

సింహాచలంలో క్యూలైన్ గోడ కూలి భక్తులు మరణించిన ఘటనపై విచారణకు కమిటీ నియమించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…సింహాచలంలో క్యూలైన్ గోడ కూలి భక్తులు మరణించిన ఘటనపై విచారణకు కమిటీ నియమించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్…

ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజహరుద్దీన్ పేరు తొలగించవద్దని హెచ్‌సీఏకు ఆదేశాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజహరుద్దీన్ పేరు తొలగించవద్దని హెచ్‌సీఏకు ఆదేశాలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కి ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ…

గాలి వాన బీభత్సానికి, సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోవటం.దురదృష్టకరం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..గాలి వాన బీభత్సానికి, సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోవటం దురదృష్టకరం. రాత్రి 2.30 గంటలకు ఘటన జరిగిన వెంటనే, సహాయక చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల…

Prime Minister Modi and President of India Draupadi Murmu have expressed deep shock over the tragic incident at Simhachalam temple in Andhra Pradesh, where a wall collapsed and 7 devotees died. A three-member committee has been appointed to investigate the incident.

Prime Minister Modi and President of India Draupadi Murmu have expressed deep shock over the tragic incident at Simhachalam temple in Andhra Pradesh, where a wall collapsed and 7 devotees…

ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

భారత్ న్యూస్ హైదరాబాద్….ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పై చేయి తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,విడుదల చేశారు. రవీంద్ర భారతి…

తమిళనాడు రాష్ట్రంలోనీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గణేష్ ద్రావిడ్ కు సన్యాస స్వీకార మహోత్సవం

భారత్ న్యూస్ తిరుపతి ..తమిళనాడు రాష్ట్రంలోనీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గణేష్ ద్రావిడ్ కు సన్యాస స్వీకార మహోత్సవం జయ జయ శంకర హర హర శంకర ….

సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్‌వేర్ దంపతులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్‌వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకి చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

విశాఖకు మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖకు మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్. మ. 3 గంటలకు విశాఖ చేరుకోనున్న వైయస్ జగన్. బాధిత కుటుంబాలను పరామర్శించనున్న శ్రీ వైయస్ జగన్.