Category: Education

ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

భారత్ న్యూస్ హైదరాబాద్….ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పై చేయి తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,విడుదల చేశారు. రవీంద్ర భారతి…

రేపు తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు..

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. రేపు తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ సారి రిజల్ట్ లో సబ్జెక్ట్ వారిగా మార్కులు, గ్రేడ్ పాయింట్లు.. గత నెల…

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.

..భారత్ న్యూస్ అమరావతి..డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదు: మంత్రి నారా లోకేశ్. అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలోసమస్యలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికెట్లు అప్లోడ్…

ఏపీలో గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు,

భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సర్వీసును 2025-26 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా…

ఏపీలో B.Ed కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం.

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో B.Ed కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం.. అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ & బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశానికి AP EdCET…

ఏపీలో మే 19 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు,

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో మే 19 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అమరావతి : ఏపీలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి…

నాడు ఐపీఎస్ లో 467వ ర్యాంక్… నేడు ఐఏఎస్ లో 15వ ర్యాంక్

భారత్ న్యూస్ విశాఖపట్నం..నాడు ఐపీఎస్ లో 467వ ర్యాంక్… నేడు ఐఏఎస్ లో 15వ ర్యాంక్ జలుమూరు మండలం : జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ 2023 సివిల్ సర్వీస్ 467 ర్యాంక్ సాధించి ఐపీఎస్ కు…

APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి (APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి.

భారత్ న్యూస్ అమరావతి..APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి (APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది.

దేశవ్యాప్తంగా పలు కోచింగ్ సెంటర్లపై కొరడా

భారత్ న్యూస్ విజయవాడ…దేశవ్యాప్తంగా పలు కోచింగ్ సెంటర్లపై కొరడా కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీచేసిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారటీ ఐఐటీ-జేఈఈ, నీట్ ర్యాంకులపై తప్పుదారి పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని నోటీసులు 49 కోచింగ్ సెంటర్లకు నోటీసులు, 24 కోచింగ్ సెంటర్లకు…

ఏపీలో ఉపాధ్యాయుల ‘యాప్’ సోపాలకు చెక్

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఉపాధ్యాయుల ‘యాప్’ సోపాలకు చెక్ ఏపీలో వివిధ రకాల యాప్ ల భారంతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఊరట. యాప్ ల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను విద్యా శాఖ మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు.…