Category: Education

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు‌ కల్పిస్తూ, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చరిత్ర సృష్టిస్తున్నారు అంటూ..

భారత్ న్యూస్ విశాఖపట్నం..విద్యార్థులకు అన్ని సౌకర్యాలు‌ కల్పిస్తూ, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చరిత్ర సృష్టిస్తున్నారు అంటూ..

AP | సంక్రాంతి సెలవులపై క్లారిటీ !

భారత్ న్యూస్ విశాఖపట్నం..AP | సంక్రాంతి సెలవులపై క్లారిటీ ! ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్…

సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

భారత్ న్యూస్ విజయవాడ…సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు…

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్…

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు హైదరాబాద్ : –తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరార య్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి… ఈ మేరకు పరీక్షల…

.ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం విద్యార్థులు ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయడానికి అనుమతించమని ఒత్తిడి చేస్తున్న శ్రీనిధి కాలేజ్ (ఘట్‌కేసర్) యాజమాన్యం ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ప్రతీ విద్యార్ధిలో ఎదో ఒక రకమైన నైపుణ్యం దాగి ఉంటుందని దాన్ని గుర్తించి

…భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రతీ విద్యార్ధిలో ఎదో ఒక రకమైన నైపుణ్యం దాగి ఉంటుందని దాన్ని గుర్తించి వెలికి తీసే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంటుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు. హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని…