నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కేసు విచారణ

భారత్ న్యూస్ గుంటూరు…నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కేసు విచారణ

వ్యక్తిత్వ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

తన అనుమతి లేకుండా తన ఫోటోలు, పేర్లు, వీడియోలను సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని కోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

కేసుపై విచారణ చేపట్టనున్న జస్టిస్‌ జ్యోతి సింగ్‌ ధర్మాసనం