జులై మూడో వారంలో తల్లికి వందనం

భారత్ న్యూస్ శ్రీకాకుళం…జులై మూడో వారంలో తల్లికి వందనం

విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు.

జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహణ.

రాష్ట్రానికి NCC యూనిట్ మంజూరు: మంత్రి లోకేశ్.