Category: Sports

ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

భారత్ న్యూస్ విజయవాడ..ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ 2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన రిషబ్ పంత్ స్థానంలో బాధ్యతలు స్వీకరించాడు……

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ ఫైట్టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్

భారత్ న్యూస్ విజయవాడ…చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ ఫైట్టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్కాసేపట్లో భారత్‌-న్యూజిలాండ్‌ ఫైనల్ మ్యాచ్దుబాయ్‌ వేదికగా భారత్-న్యూజిలాండ్ ఢీ…

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్

భారత్ న్యూస్ మచిలీపట్నం,ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి Sudarsan Pattnaik వినూత్న రీతిలో టీమ్‌ఇండియా కు గుడ్ లక్ తెలిపారు. సముద్ర తీరంలో ఇసుకతో 15 అడుగుల పొడవైన…

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ హైదరాబాద్….క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్ లలో ప్రారంభమైన బుకింగ్స్ వినూత్న అనుభవం కోసం క్రికెట్…

.రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా చేసిన కామెంట్స్

..భారత్ న్యూస్ అమరావతి..రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడటంతో షామా…

న్యూజిలాండ్‌ సెమీస్‌ ప్రత్యర్థిగా సౌతాఫ్రికా

..భారత్ న్యూస్ అమరావతి..న్యూజిలాండ్‌ సెమీస్‌ ప్రత్యర్థిగా సౌతాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానంలో…

భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే?

భారత్ న్యూస్ విజయవాడ…భారత్ గెలుపు.. సెమీస్లో ప్రత్యర్థి ఎవరంటే? ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో కివీస్పై భారత్ విజయం సాధించింది. విలియమ్సన్ (81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. యంగ్ 22, రచిన్ 6, మిచెల్ 17, టామ్…

INDvsNZ: నేడు ఓడిన జట్టు సెమీస్‌లో ఎవరితో తలపడనుందంటే..!

భారత్ న్యూస్ విజయవాడ…INDvsNZ: నేడు ఓడిన జట్టు సెమీస్‌లో ఎవరితో తలపడనుందంటే..! INDvsNZ: నేడు ఓడిన జట్టు సెమీస్‌లో ఎవరితో తలపడనుందంటే..!ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్‌ తమ‌ స్థానాన్ని…

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు•⁠ ⁠ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు•⁠ ⁠ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం తిరుపతి( భారత్ న్యూస్ ) రిపోర్టర్ హేమంత్. టిటిడిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని…

భారత్‌తో ఓడితే ఇక పాక్ ఇంటికే!

.భారత్ న్యూస్ విజయవాడ…భారత్‌తో ఓడితే ఇక పాక్ ఇంటికే! ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ జట్లు దుబాయ్‌ వేదికగా ఆదివారం తలపడనున్నాయి. రోహిత్ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి…