Category: Agriculture

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

..భారత్ న్యూస్ హైదరాబాద్….రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రైతుల‌ను రుణ‌మాఫీ పేరిట‌ మోసం చేసిండు. రూ. 2 ల‌క్ష‌ల రుణాల‌ను మాఫీ చేసేందుకు…

మినుము పైరు దగ్ధం అగ్నికి కారణం తెలియక అయోమయంలో రైతు పెదపాలపర్రు గ్రామంలో కన్నెపోటు శ్రీనివాసరావు

ఏలూరు జిల్లా ముదినేపల్లి ::::::15\01\2025:::(భారత్ న్యూస్) మినుము పైరు దగ్ధం అగ్నికి కారణం తెలియక అయోమయంలో రైతు పెదపాలపర్రు గ్రామంలో కన్నెపోటు శ్రీనివాసరావు అనే మధ్యతరగతి రైతుకు గ్రామ సివారు డొంకలొ తనకు సంబంధించిన 5 యకరాల వ్యవసాయ భూమిలో మినుప…

రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి

…భారత్ న్యూస్ హైదరాబాద్…సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025)…

ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు సరిహద్దుల్లో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని, దొడ్డు వడ్లు కొనడం లేదంటూ పక్క రాష్ట్రం కర్ణాటకలో…

ఇప్పుడు రైతులను దారుణంగా మోసం చేసి రేపు ఎప్పుడో ఏదో చేస్తానంటాడు

భారత్ న్యూస్ విజయవాడ…ఇప్పుడు రైతులను దారుణంగా మోసం చేసి రేపు ఎప్పుడో ఏదో చేస్తానంటాడు చంద్రబాబు. 2024లో కడుపుకి అన్నం పెట్టకుండా 2047లో పరమాన్నం పెడతానంటున్నాడు.గడిచిన కాలాన్ని సమీక్షిస్తే చంద్రబాబుది విజన్‌ కాదని ప్రజలకి అర్థం అయిపోతుంది.విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం…

ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను విడుదల చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి హాట్ కామెంట్స్

.భారత్ న్యూస్ హైదరాబాద్….రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి హాట్ కామెంట్స్ పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు భీమా రాలేదు, రుణ మాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారు రైతులు ఈ సంవత్సరం కష్టాల్లో, అప్పుల్లో ఉన్నారని ప్రభుత్వం…

మర్రి రాజశేఖర్ రెడ్డి కాలజీ వద్ద ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రావణి కుటుంబసభ్యుల ఆందోళన

…భారత్ న్యూస్ హైదరాబాద్…మర్రి రాజశేఖర్ రెడ్డి కాలజీ వద్ద ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రావణి కుటుంబసభ్యుల ఆందోళన నా బిడ్డను చంపేసి, ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రావణి తల్లిదండ్రుల ఆరోపణ…..

జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా: జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్‌ ఆఫీసర్‌, టీఏ సస్పెన్షన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించిన సీఎం