ఓం నమో వేంకటేశాయతిరుమల సమాచారం

భారత్ న్యూస్ తిరుపతి….ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

18-జూన్-2026
గురువారం

📍తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

📍వైకుంఠంలోని 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు

📍ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం.

📍టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 7 గంటలు..

📍రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం

📍నిన్న 17-06-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 82,438 మంది…

📍నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 39,948 మంది…

📍నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.24 కోట్లు …

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏.