నల్లమలలో కనువిందు చేసిన పులులు

భారత్ న్యూస్ ఖమ్మం.నల్లమలలో కనువిందు చేసిన పులులు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులులు స్వేచ్ఛగా…

నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్

భారత్ న్యూస్ వరంగల్…నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్…

ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా మరోసారి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా మరోసారి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది . ఎంపిక చేసిన దేశీయ విమాన మార్గాల్లో చౌక…

టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా!

భారత్ న్యూస్ రాజమండ్రి…టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా! భారత మహిళా క్రికెట్ స్టార్ Smriti Mandhana మరో అరుదైన గౌరవాన్ని…

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

భారత్ న్యూస్ వరంగల్…యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం జూన్ 12వ తేదీన మొదలై, జూన్ 29వ తేదీన…

ఆంధ్రప్రదేశ్ : వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ : వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది.…

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు….

భారత్ న్యూస్ వరంగల్…అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు…. •జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న…

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్..

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. పన్నెండు మందిపై కేసులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

భారత్ న్యూస్ ఖమ్మం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు.. తల్లి, బిడ్డ మృతి…

లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌ వేటు

భారత్ న్యూస్ హైదరాబాద్ …లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌ వేటు హైదరాబాద్‌: రవాణా శాఖలో అవినీతి… దళారులు, సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లపై, సీఎంవో…

మీకు మీరు “సూపర్ కాప్స్” అనుకుంటే కుదరదు

భారత్ న్యూస్ హైదరాబాద్ …మీకు మీరు “సూపర్ కాప్స్” అనుకుంటే కుదరదు హైడ్రా ఏర్పాటుకు కారణమైన 191 జీవోకు లోబడి ఉండకపోతే…

ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత్ న్యూస్ వరంగల్…ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించిన డిప్యూటీ సీఎం…