ఆంధ్రప్రదేశ్

చైనా జనాభా చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది

భారత్ న్యూస్ గుంటూరు….చైనా జనాభా చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది చైనా జనాభా వరుసగా నాలుగో ఏడాది తగ్గింది.2024–25లో జనాభా సుమారు 33 లక్షల మందితో తగ్గి 140 కోట్లకు చేరింది. పుట్టిన పిల్లల సంఖ్య చరిత్రలోనే అత్యల్పం. మరణాల సంఖ్య…

తెలంగాణ

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుందని

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తిస్థాయిలో స్వీకరిస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్రపుడెక్క వల్ల చెరువు నీరు కలుషితమై పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీని కారణంగా ఇక్కడ పర్యాటక బోట్లు…

జాతీయం – National

ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌ వాషింగ్టన్‌: ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ఆహ్వానాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తిరస్కరించడంతో ట్రంప్‌ ఆగ్రహానికి…

అంతర్జాతీయం

విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఊడిన టైరు

భారత్ న్యూస్ గుంటూరు….విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఊడిన టైరు అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఊడిన ముందు టైరు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం…

క్రీడలు – SPORTS

నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్

భారత్ న్యూస్ గుంటూరు….నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ భారత్-అమెరికా మ్యాచ్ తో ప్రారంభమవుతున్న మెగా టోర్నీ 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్ లు జరగనున్నాయి 4 గ్రూపులుగా తలపడుతున్న 16…

ఆరోగ్యం – Health

గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు అద్దె భవనాల్లో సౌకర్యాలు…

క్రైమ్ – Crime

రాసలీలలు లీక్ ఘటనలో ఐపీఎస్ అధికారి సస్పెండ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..రాసలీలలు లీక్ ఘటనలో ఐపీఎస్ అధికారి సస్పెండ్ కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం ఆఫీస్​లోనే పలువురు మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు వైరల్ విచారణ చేపట్టి రామచంద్రరావును సస్పెండ్…

ఆధ్యాత్మికం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

భారత్ న్యూస్ విజయవాడ…శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం…