ఆంధ్రప్రదేశ్

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్ Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహా బీచ్ షాక్ పాలసీకి…

తెలంగాణ

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవు….

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవు…. హైదరాబాద్‌లో నకిలీ,గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రం బయటపడటం ఆందోళనకరం. పిల్లలు,యువత ఎక్కువగా వినియోగించే ఆహార పదార్థాల్లో ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం. ⚠️…

జాతీయం – National

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

భారత్ న్యూస్ ఢిల్లీ…ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి.. 30 పైగా మందికి గాయాలు.. దేశ రాజధాని ఢిల్లీలోనిఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన…

అంతర్జాతీయం

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తింపు. కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం, బెస్ట్ గతంలో కూడా వైట్ హౌస్ ప్రాంగణంలోకి పదేపదే చొరబడేందుకు ప్రయత్నించాడు. Share on…

క్రీడలు – SPORTS

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీఐ నుంచి పిలుపు!

భారత్ న్యూస్ హైదరాబాద్…టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీఐ నుంచి పిలుపు! టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఐర్లాండ్,…

ఆరోగ్యం – Health

హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దాడి

భారత్ న్యూస్ ఖమ్మం..హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దాడి హనుమకొండ జిల్లా యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ అధికారుల దాడి. బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు…

క్రైమ్ – Crime

జగిత్యాల జిల్లా, కొడిమ్యాల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ గులాం మొయినుద్దీన్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు

భారత్ న్యూస్ ఖమ్మం…..జగిత్యాల జిల్లా, కొడిమ్యాల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ గులాం మొయినుద్దీన్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు 04.06.2026న, నిందితుడైన అధికారి శ్రీ గులాం మొయినుద్దీన్ (తండ్రి: దస్తగిరి, వయస్సు: 57 సం., వృత్తి: జగిత్యాల జిల్లా, కొడిమ్యాల్…

ఆధ్యాత్మికం

లక్ష్మీ దేవి జన్మ వృత్తాంతం……

భారత్ న్యూస్ తిరుపతి…లక్ష్మీ దేవి జన్మ వృత్తాంతం…………!!​పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి క్షీరసాగర మధనం (సముద్ర మధనం) నుండి ఉద్భవించింది. ఈ కథ దూర్వాస మహర్షి పూర్తి భక్తిశ్రద్ధలతో, గౌరవంతో ఇంద్రదేవునికి ఒక పూలమాలను సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఇంద్రుడు ఆ పూలమాలను తన…