ఆంధ్రప్రదేశ్

యూజర్ల ప్రైవసీకి ప్రమాదం.. ఫోన్ లొకేషన్‌పై కేంద్రం కొత్త రూల్!

భారత్ న్యూస్ విజయవాడ…యూజర్ల ప్రైవసీకి ప్రమాదం.. ఫోన్ లొకేషన్‌పై కేంద్రం కొత్త రూల్! ఫోన్ లొకేషన్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచే ప్రతిపాదన మెరుగైన నిఘా, నేర దర్యాప్తు కోసం కేంద్రం యోచన వినియోగదారుల గోప్యతకు భంగమంటూ టెక్ కంపెనీల వ్యతిరేకత ఏ-జీపీఎస్…

తెలంగాణ

నాలుగు రోజుల్లో రూ. 600 కోట్ల ..లిక్కర్‌,సేల్స్.

భారత్ న్యూస్ హైదరాబాద్….రికార్డ్ బ్రేక్.. నాలుగు రోజుల్లో రూ. 600 కోట్ల సేల్స్..🖊️ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి వాతావరణం జనాల్ని ముప్పుతిప్పలు పెడుతుతోంది. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అయితే, చలి వాతావరణంలోనూ మద్యం ప్రియులు వెనక్కుతగ్గటం…

జాతీయం – National

భారత రూపాయి మెరుగ్గా, స్థిరంగా ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూ ఢిల్లీ:డిసెంబర్ 06భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే జీవనకాల కనిస్టాలకు పతనమవు తుంది, రూపాయి విలువ 90- 70, 91, మార్కును తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యం…

అంతర్జాతీయం

అమెరికా..బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం –ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి …

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా..బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం –ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి … బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో నివసిస్తున్న పదిమంది తెలుగు విద్యార్థులు.. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమై…

క్రీడలు – SPORTS

వైజాగ్ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల జోరు,

భారత్ న్యూస్ విశాఖపట్నం..వైజాగ్ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల జోరు డబుల్ రేట్ పలుకుతున్న టికెట్లు ఆఫ్ లైన్ టికెట్లను బ్లాక్ లో అమ్మకాలు భారీగా చేతులు మారుతున్న నగదు కాంప్లిమెంటరి పాస్ లను సైతం రేటు కట్టి అమ్మకాలు…

ఆరోగ్యం – Health

ఏపీలో ఐదుకి చేరిన స్క్రబ్‌ టైఫస్‌ మృతుల సంఖ్య. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరులో మరణాలు

భారత్ న్యూస్ గుంటూరు….ఏపీలో ఐదుకి చేరిన స్క్రబ్‌ టైఫస్‌ మృతుల సంఖ్య. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరులో మరణాలు Share on FacebookPost on XFollow usSave

క్రైమ్ – Crime

సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

…భారత్ న్యూస్ హైదరాబాద్….సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా సికింద్రాబాద్లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. 15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు,…

ఆధ్యాత్మికం

తిరుపతి శ్రీనివాసరావు సౌజన్యంతో స్వాములకు సద్ది.

భారత్ న్యూస్ తిరుపతి,తిరుపతి శ్రీనివాసరావు సౌజన్యంతో స్వాములకు సద్ది. కోడూరు అయ్యప్పస్వామి దేవాలయం నందు మాల ధరించిన స్వాములకు 41 రోజులపాటు నిర్వహిస్తున్న సద్ది (అన్నదానం) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టి ఎస్ ఆర్ గ్రూప్ అధినేత, వడ్డెర సంక్షేమ సంఘం…