.అంతా మా ఇష్టం…అంతా.మా ఇష్టం.

భారత్ న్యూస్ హైదరాబాద్….అంతా మా ఇష్టం…అంతా.మా ఇష్టం.తిలక్ నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద రోడ్డుపై చెత్త కుప్పలు…ఈ ఫోటో తీస్తుండగానే..బాగా చదువుకున్న వారిలా వున్న ఇద్దరు యువకులు.బైక్ పై పోతూ పోతూ..చెత్తను పద వేసి పోయారు..అయితే వాళ్ళు కెమెరాకు చిక్కలేదు.శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయం అది..నాగరిక మానవుడా ..నన్ను క్షమించు..చెత్త మురికినీళ్ళ వల్ల రోగాలు.వస్తాయి.అని తెలుసు.తెలియని భీమారులతో…చిన్నారులు బలవుతారని తెలుసు…నాకు లైన్ లో నిలబడి రేషన్ తీసుకోవడం.తెలుసు.ధరలు మండి పోతున్నాయి.సామాన్య మధ్య తరగతి.జీవులు…

Read More

విద్యుత్ స్తంభం విరిగి కొన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు,

విద్యుత్ స్తంభం విరిగి కొన్ని నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు పాకాల( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా, పాకాల మండలం సామి రెడ్డి పల్లి పంచాయతీ బండపాకాల గ్రామ పరిధిలో పంచాయతీ మోటార్లకి మరియు అగ్రికల్చర్ మోటార్లకి వెళ్లే 11 కేవీ విద్యుత్ స్తంభం లైను అకాల వర్షాలవలన గాలికి విరిగి క్రిందికి వాలినది ఇది కొన్ని నెలలు గడుస్తున్న అలాగే ఉన్నది. విద్యుత్ సిబ్బంది కి తెలియచేసిన ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు తెలియజేస్తున్నారు….

Read More

Vasamshetty Ashok, a resident of Kapileswarapuram (Machara Matla), who diverted more than two crores and twenty lakhs from Rajahmundry HDFC Bank(Danaviepeta Branch)

Vasamshetty Ashok, a resident of Kapileswarapuram (Machara Matla), who diverted more than two crores and twenty lakhs from Rajahmundry HDFC Bank(Danaviepeta Branch)    A police case has been registered. A reward for finding the criminal GaneshEast Godavari SP D. Narasimha Kishore .    (By Raja Pentapati AP Bureau Chief)                     National newsAmaravati July 27(Bharat News) APVasam Shetty…

Read More

,నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ..

భారత్ న్యూస్ విజయవాడ,,నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలవనున్న పారిస్ ఒలింపిక్స్ భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పారిస్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సారి విశ్వక్రీడలకు పారిస్ ఆతిథ్యమిస్తున్నది. ఈ క్రీడా సంబురానికి పారిస్ ముస్తాబైంది….

Read More

ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు.. పరారీలో ఉన్న వాసుదేవరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,అమరావతి ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు.. పరారీలో ఉన్న వాసుదేవరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు వాసుదేవరెడ్డి కోసం గాలిస్తున్న సీఐడీ ప్రత్యేక బృందాలు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో అప్రమత్తం కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, కీలక పత్రాలు చోరీ చేశారన్న అభియోగాలు ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) గత ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా…

Read More

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్యంపై శ్వేత పత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు…తాజాగా సభలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు…

Read More

,అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ,,

భారత్ న్యూస్ విజయవాడ,,అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ Jul 26, 2024, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూఅమరావతి రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకొస్తున్నారు. పెనుమాక రాజధాని, సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి రైతులు 2.65 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 ఎకరాలను సమీకరించాల్సి ఉంది.

Read More

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్” కు దరఖాస్తులు ఆహ్వానం .. జిల్లా కలెక్టర్,

భారత్ న్యూస్ మచిలీపట్నం“సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్” కు దరఖాస్తులు ఆహ్వానం .. జిల్లా కలెక్టర్ విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు లేదా సంస్థలు చేసిన అద్భుతమైన పనిని గుర్తించేందుకు భారత ప్రభుత్వం “సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్” పేరుతో వార్షిక అవార్డును ఏర్పాటు చేసిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్…

Read More

కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు.

భారత్ న్యూస్ ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఘంటసాల :- విద్యార్థుల విద్యా ప్రణాళికలో భాగంగా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించినట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి.శ్రీలత తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు విద్యా ప్రణాళికలో భాగంగా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత కృష్ణా జిల్లాలో వివిధ…

Read More

సీసీఆర్బీ కార్డుల వల్ల రైతులకు ఇబ్బందులు ఉండవు – ఏవో కె.మురళీ కృష్ణ,

భారత్ న్యూస్ ఘంటసాల సీసీఆర్బీ కార్డుల వల్ల రైతులకు ఇబ్బందులు ఉండవు – ఏవో కె.మురళీ కృష్ణ కొత్తపల్లి – ఘంటసాల :- సీసీఆర్సీ కార్డుల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మండల వ్యవసాయశాఖ అధికారి కె.మురళీ కృష్ణ అన్నారు. ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో పంట సాగుదారు హక్కు పత్రాలు అంశం పై కౌలు రైతులతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మురళీ కృష్ణ మాట్లాడుతూ కౌలు…

Read More