ఆంధ్రప్రదేశ్

టీడీపీకి చెందిన ఎల్లో మీడియా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తోందనే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి

భారత్ న్యూస్ గుంటూరు…టీడీపీకి చెందిన ఎల్లో మీడియా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తోందనే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. డేటా సెంటర్ ను ఆహ్వానిస్తున్నాం అని స్పష్టంగా మేము చెప్పాం. అయితే ప్రభుత్వం ఇది…

తెలంగాణ

బంద్‌కు మద్దతు తెలపాలని కవితకు ఆర్.కృష్ణయ్య లేఖ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బంద్‌కు మద్దతు తెలపాలని కవితకు ఆర్.కృష్ణయ్య లేఖ అక్టోబర్ 18న ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో చేపట్టే బంద్‌కు మద్దతు తెలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోరిన తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య…

జాతీయం – National

పాస్‌పోర్టు ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌.80 నుంచి 85వ ర్యాంకుకు పతనం

భారత్ న్యూస్ ఢిల్లీ…..పాస్‌పోర్టు ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌.80 నుంచి 85వ ర్యాంకుకు పతనం 🇮🇳 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 57 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్‌ ర్యాంకు 85కి పడిపోయింది. గత ఏడాది 62 దేశాలకు వీసారహిత…

అంతర్జాతీయం

నాణెంపై డొనాల్డ్ ట్రంప్ చిత్రం

భారత్ న్యూస్ ఢిల్లీ….నాణెంపై డొనాల్డ్ ట్రంప్ చిత్రం అమెరికా 250వ వార్షికోత్సవ సందర్భంగా ఒక డాలర్ స్మారక నాణెం విడుదలకు సన్నాహాలు ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ స్మారక నాణేనికి సంబంధించి ఇటీవల ముసాయిదా డిజైన్లు ఆన్‌లైన్‌లో వైరల్ నిజమేనని ధృవీకరించిన…

క్రీడలు – SPORTS

ఐసీసీ సెప్టెంబరు నెల ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన

భారత్ న్యూస్ రాజమండ్రి…ఐసీసీ సెప్టెంబరు నెల ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన ఎంపికయ్యారు ఇటీవల ఆసియాకప్‌లో అభిషేక్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో 7మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేశాడు మహిళల విభాగంలో ఈ పురస్కారం దక్కించుకున్న స్మృతి ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 3…

ఆరోగ్యం – Health

జనగామ జిల్లా DMHO గారు ఎక్కడ….?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జనగామ జిల్లా DMHO గారు ఎక్కడ….? ప్రాణాలతో చెలగాటం మల్టీ స్పెషాలిటీ పేరుతో అరాచకం డాక్టర్ సంజయ్,నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి మృతి చెందినవారు దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఆలకుంట్ల లక్ష్మీ ప్రాణం విలువకు రూ.8…

క్రైమ్ – Crime

ఏసీబీకి చిక్కిన అమ‌లాపురం త‌హ‌సీల్దార్‌,

భారత్ న్యూస్ గుంటూరు…ఏసీబీకి చిక్కిన అమ‌లాపురం త‌హ‌సీల్దార్‌ లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఎమ్మార్వో అశోక్ అమలాపురం తహసీల్దార్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారుల దాడులు భూమి ఆన్‌లైన్‌కు సంబంధించి ఒక రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఎమ్మార్వోను, ఆపరేషన్ రామును రెడ్ హ్యాండెడ్‌గా…

ఆధ్యాత్మికం

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ

భారత్ న్యూస్ రాజమండ్రి…ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దర్శనానికి వెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి…