![రూ. 56 కోట్ల వ్యయంతో బాలానగర్ నుంచి గంగాపూర్ రహదారి విస్తరణ పనులకు (](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2024/07/cost-scaled.jpeg)
రూ. 56 కోట్ల వ్యయంతో బాలానగర్ నుంచి గంగాపూర్ రహదారి విస్తరణ పనులకు (
భారత్ న్యూస్ :మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల నియోజకవర్గంలో రూ. 56 కోట్ల వ్యయంతో బాలానగర్ నుంచి గంగాపూర్ రహదారి విస్తరణ పనులకు (సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్) శంకుస్థాపన చేసిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి,…