గ్రామ సచివాలయ వాలంటరీ కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ స్నేహితులు..

కూడేరు ఏప్రిల్ 24 (భారత్ న్యూస్ ) మండల పరిధిలోని అంతర గంగా గ్రామ సచివాలయం వాలంటీర్ తేజస్విని భర్త మహేష్ బస్సు యాక్సిడెంట్ వలన మృతి చెందడం జరిగినది, ఈ విషయం తెలుసుకున్న మహేష్ క్లాస్మేట్ 2020,21 సంవత్సరం కూడేరు జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ నందు విద్యను అభిశించిన పూర్వ విద్యార్థులు స్నేహితులు కలిసి మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం మహేష్ భార్య తేజస్వినికి బుధవారం అంతర గంగా గ్రామమునకు మహేష్ కుటుంబాన్ని పరామర్శించిఇంటికి వెళ్లి దాదాపు…

Read More

త్రాగునీటిని కలుషితం వద్దండి….

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణలను అరికట్టండి…(భారత్ న్యూస్ ,;;;మద్దికేర) ప్రస్తుత విషమ పరిస్థితుల్లో ఒకవైపు బాణుడు ప్రతాపం మరోవైపు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న పట్టించుకునే నాధుడు కరువయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ పోరంబోకు స్థలాలను ఏదేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు మండల కేంద్రమైన మద్దికేర ప్రాంతం లోని మద్దమ్మకుంట కు చేరుకుంటున్న నీరు కలుషితం కావడం అది పశువుల ప్రాణా హానిగా మారుతున్న తీరుందని గ్రామస్తులు…

Read More

కరట్లపల్లి సచివాలయంలో దొంగలు పడ్డారు..

కరట్లపల్లి సచివాలయంలో దొంగలు పడ్డారు.. కూడేరు ఏప్రిల్ 24( భారత్ న్యూస్ )కూడేరు మండలంలోని తిమ్మాపురం గ్రామ పంచాయతీ సచివాలయం కరుట్లపల్లి గ్రామంలో ఉన్న సచివాలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులుసచివాలయం యొక్క తాళాలను పగలకొట్టి లోపలికి చొరపడి బీరువాలు తెరవడానికి విఫల ప్రయత్నం చేశారు. లోపల విధ్యుత్ వైర్లు తెంపి, పేపర్లను చిందర వందర చేసి నానా భీభత్సం సృష్టించి లోపల కంప్యూటర్లు ఉన్నా వాటి జోలికి వెళ్ళలేదు.బుధవారం ఉదయం ఉద్యోగులు…

Read More

,స్టేట్స్ మాన్ స్టేట్మెంట్ స్టేట్స్ మాన్ అవర్ ఫ్యూచర్ బాబు చంద్రబాబు చంద్రబాబు నీదే గెలుపు.

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,స్టేట్స్ మాన్ స్టేట్మెంట్ స్టేట్స్ మాన్ అవర్ ఫ్యూచర్ బాబు చంద్రబాబు చంద్రబాబు నీదే గెలుపు. 1. దగా పడిన తెలుగుజాతికి ధైర్యము తెగువానివయ్యా. తెలంగాణ పురోభివృద్ధికి ఫౌండేషన్ఉ నువయ్యా. 2. జన్మభూమితో నేటి యువతలో స్ఫూర్తిని నింపినవయ్యా ఇంకుడు గుంటలో నీటిని నింపి దాహము తీర్చినావయ్య. 3. కంప్యూటర్ హైటెక్ బయోటెక్ విప్లవ నేతవు నీవయ్యా. హైడల్ ఎనర్జీ విండ్ ఎనర్జీ డ్రిప్ ఇరిగేషన్ నీదయ 4. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించగను…

Read More

జనతా పార్టీ జై జై భారతీయ జనతా పార్టీ. జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ. జై అమిత్ షా జై జై అమిత్ షా.

జై అయోధ్యరామ్ జైశ్రీరామ్. జై భారతీయ జనతా పార్టీ జై జై భారతీయ జనతా పార్టీ. జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ. జై అమిత్ షా జై జై అమిత్ షా. జై ఆదిత్యనాథ్ జై జై ఆదిత్యనాథ్. జై పురందేశ్వరి జై జై దగ్గుబాటి పురందేశ్వరి. 1. చండీవి ప్రచండివి సమర విజయ కారివి వారాహి విశ్వరూప దారివి నీవే నమ్మ శివాజీ చేతిలోని భవాని ఖడ్గమై రాక్షస పరిపాలనను అంతంఇంక…

Read More

ధ్వజావరోహణంతో ముగిసినశ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో ముగిసినశ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి (భారత్ న్యూస్ ) తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

Read More

-గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి

భారత్ న్యూస్:”రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివి -గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి -పెత్తందారులకు మీ ఓటుతో గట్టిగా బుద్ది చెప్పండి భారత్ న్యూస్ కూడేరు ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి కూడేరు ఏప్రిల్ 13:ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఇది ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాష్ట్రంలోని పేదలు, అక్కా, చెల్లెమ్మలు, అవ్వ, తాతలు, విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని వైస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై….

Read More

పైన కనబడుతున్నటువంటి యువతి పేరు బోయ భారతి మరుట్ల సచివాలయ పరిధిలో వాలంటీర్ గా

భారత్ న్యూస్:కూడేరు ఏప్రిల్ 13:పైన కనబడుతున్నటువంటి యువతి పేరు బోయ భారతి మరుట్ల సచివాలయ పరిధిలో వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తుంది నిన్నటి రోజు ఉదయం 9 గంటలకు కూడేరు ఎంపీడీవో ఆఫీస్ వద్దకు వాళ్లింటిరి విధులకు రాజీనామా చేయాలని కూడేరుకు కలగళ్ల గ్రామం నుంచి బయలుదేరిందని సమాచారం దయచేసి ఆటో వాహనదారులైన టు వీలర్ వాహనదారులైన మీ యొక్క వాహనములలో పైన కనిపించిన వంటి బోయ భారతి మీ యొక్క ఆటోలో ప్రయాణించిన వివరాలు తెలిసిన…

Read More

కన్నుల పండువగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట,కుంబాభిషేకం..ప్రత్యేక పూజలో పాల్గొన్నపులివర్తి వినీల్,,,

కన్నుల పండువగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట,కుంబాభిషేకం..ప్రత్యేక పూజలో పాల్గొన్న పులివర్తి వినీల్ పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ కృష్ణాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట,మహా కుంబాభిషేకం మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా శనివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు…

Read More

టిడిపి పార్టీలో చేరిన పలువురు నేతలను సన్మానించిన పాకాల మండల టిడిపి నాయకులు

టిడిపి పార్టీలో చేరిన పలువురు నేతలను సన్మానించిన పాకాల మండల టిడిపి నాయకులు పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక దినసరి మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయంలో మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్,గాదంకి మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి,డి.ఎస్.ఎస్ అధ్యక్షుడు జింకలమిట్ట చంద్రశేఖర్ లను పాకాల తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం పూలమాల వేసి శ్యాలువ కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

Read More