బతికుంటే బలుసాకు తినొచ్చు – చచ్చి ఏమి సాధిస్తాం – ప్రాణ భయంతో అమెరికాకు పలాయనం –

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్.బిగ్ బ్రేకింగ్ :- బతికుంటే బలుసాకు తినొచ్చు – చచ్చి ఏమి సాధిస్తాం – ప్రాణ భయంతో అమెరికాకు పలాయనం – పులివెందల టిడిపి జనసేన బిజెపి సీనియర్ జర్నలిస్టుల విశ్వసనీయ సమాచారం – మార్చి 27న జగన్ సీఎంగా గెలుపు కోసం షర్మిల సీఎంగా గెలుపు కోసం క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించిన ఏడుగూరి సందింటి విజయలక్ష్మి రెడ్డి అలియాస్ విజయమ్మ తదుపరి అక్కడ నుండి మాయమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం…

Read More

వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, కంకణభట్టర్‌ శ్రీ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More

నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న పుంగనూరు (చిత్తూరు) ముఠా ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,,, నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న పుంగనూరు (చిత్తూరు) ముఠా ను పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు SOT శంషాబాద్‌ టీం మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలోని మెహఫిల్‌ రెస్టారెంట్‌లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు గంగరాజా మరియు అభినందన్ అని, వారు చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు వస్తవ్యులని, 500 రూపాయల నోట్ల కట్టలలో…

Read More

ఎన్నికల కోడ్ సమయంలో టీచర్లకు విందు

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,, ఎన్నికల కోడ్ సమయంలో టీచర్లకు విందు అనంతపురం: ▪️’అ – అంటే ‘ అమ్మ అని పాఠాలు చెప్పాల్సిన గురువులు ‘అ – అంటే ‘ అమ్ముడపోవడం అని అర్థమా ▪️విద్య బుద్దులు నేర్పాల్సిన గురువులు … తప్పుడు మార్గం ఎంచుకోవడం తప్పు కాదా ▪️ఓ వర్గం టీచర్లు సంఘం నాయకులు చూపు ఎందుకు అనంత వైపు ▪️అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ టీచర్ల తో రాజకీయం. ▪️ఎన్నికల…

Read More

ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నెరవేర్చిన నేతగా ఎంపీ బాలశౌరి రికార్డు.. గంటల వ్యవధిలోనే నీటి

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నెరవేర్చిన నేతగా ఎంపీ బాలశౌరి రికార్డు.. గంటల వ్యవధిలోనే నీటి ట్యాంకర్లు పంపి అవనిగడ్డ దీవుల్లోని గ్రామాల్లో ప్రజల తాగునీటి కష్టాలకు చెక్ సమస్య చెప్పిన వెంటనే ప్రజల దాహార్తి తీర్చిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పరిధిలో రామకృష్ణపురం పంచాయతీలో నిన్న పర్యటించిన ఎంపీ బాలశౌరి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారు మహిళలు ఖాళీ…

Read More

జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ తేదీ ఖరారు,,ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తారు

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ తేదీ ఖరారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తారు. ఎన్నికల సంఘం ఈ నెల 18వ తేదీన నామినేషన్ కి నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదట జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ 22వ తేదీన అనుకున్నా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు శ్రీకాకుళంలో 24 వ తేదీన కానుండడం వలన అనుకున్న ప్రకారం…

Read More

133 అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసి యు

భారత్ న్యూస్ విజయవాడ:కృష్ణాజిల్లా విజయవాడ;- 133 అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసి యు , ఏఐఐఈయు నాయకులు – కామ్రేడ్ డాll సుధాకర్ బాబు, డాll కిషోర్ కుమార్ తదితరులు – 133వ అంబేద్కర్ జయంతిని మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ముందుగా జోనల్ మేనేజర్ డాll సుధాకర్ బాబు ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తదితర ఉద్యోగులు రాజ్యాంగ నిర్మాత…

Read More

మాచవరం గ్రామంలో టిడిపి జనసేన బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో వైసిపి నాయకులు నరహరిశెట్టి

భారత్ న్యూస్ విజయవాడ,, మాచవరం గ్రామంలో టిడిపి జనసేన బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో వైసిపి నాయకులు నరహరిశెట్టి మాణిక్యాలరావు, మింగు వీర అంకారావు, ముల్లపూడి నాంచారయ్య, మత్తి జయకృష్ణ,ఆర్ రాములు, మింగు శేషు తమ 18 మంది కుటుంబాలతో శుక్రవారం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

Read More

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం తిరుపతి( భారత్ న్యూస్ ) తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు శుక్రవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఏఈవో శ్రీ పార్థసారథి, సూప‌రింటెండెంట్ శ్రీ సోమ శేఖర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More

ఆకస్మికంగా గుండెపోటుతో వ్యక్తి దుర్మరణం..

భారత్ న్యూస్,:ఆకస్మికంగా గుండెపోటుతో వ్యక్తి దుర్మరణం.. కూడేరు ఏప్రిల్ 12 (భారత్ న్యూస్) స్థానిక మండల కేంద్రం సమీపంలోని ముద్దులాపురం గ్రామ కాపరస్తుడైన ధమ్మర రామప్ప వయసు 60 గుండెనొప్పి రావడముతో ముద్దలాపురం గ్రామం నుండి శుక్రవారం కూడేరు మండల కేంద్రమునకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు కుమారుడు ఆంజనేయులు తెలియజేశారు, కానీ గుండెనొప్పి ఎక్కువ కావడంతో అనంతపురం మెరుగైన వైద్యం కోసం మృతుని కుమారుడు ఆంజనేయులు బైకులు తీసుకువెళ్లగా కూడేరు అనంత వెంకట్రామిరెడ్డి కాలనీ…

Read More