133 అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసి యు

భారత్ న్యూస్ విజయవాడ:కృష్ణాజిల్లా విజయవాడ;- 133 అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసి యు , ఏఐఐఈయు నాయకులు – కామ్రేడ్ డాll సుధాకర్ బాబు, డాll కిషోర్ కుమార్ తదితరులు – 133వ అంబేద్కర్ జయంతిని మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ముందుగా జోనల్ మేనేజర్ డాll సుధాకర్ బాబు ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తదితర ఉద్యోగులు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ డాll సుధాకర్ బాబు భారత దేశ రాజ్యాంగము విశిష్టత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ రిట్ పిటిషన్లు ప్రాథమిక హక్కులు బాధ్యతలు పై పూర్తి వివరణా ఇచ్చారు కిషోర్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేటి వరకు దేశాన్ని అన్ని విధాలా కాపాడుతుందని అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడారు రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఇచ్చిన రాజ్యాంగ పండితుడు సుధాకర్ బాబును శాలువాలు దండలతో ఘనంగా సత్కరించారు