మాచవరం గ్రామంలో టిడిపి జనసేన బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో వైసిపి నాయకులు నరహరిశెట్టి

భారత్ న్యూస్ విజయవాడ,,

మాచవరం గ్రామంలో టిడిపి జనసేన బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో వైసిపి నాయకులు నరహరిశెట్టి మాణిక్యాలరావు, మింగు వీర అంకారావు, ముల్లపూడి నాంచారయ్య, మత్తి జయకృష్ణ,ఆర్ రాములు, మింగు శేషు తమ 18 మంది కుటుంబాలతో

శుక్రవారం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..