రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్‌ స్కామ్‌ కేసు..

భారత్ న్యూస్ విజయవాడ,,,,రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్‌ స్కామ్‌ కేసు.. ఛార్జిషీట్‌ సిద్ధం చేసిన బెజవాడ పోలీసులు.. 2021లో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్‌ స్కామ్‌ కేసులో ఛార్జిషీట్‌ సిద్ధం చేశారు బెజవాడ పోలీసులు.. 2021లో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన విషయం విదితమే కాగా.. సర్టిఫైడ్ కాపీల లావాదేవీల కోసం పటమట సబ్ రిజిస్ట్రార్ కి నోటీసులు ఇచ్చారు బెజవాడ పోలీసులు.. దీంతో.. పటమట సబ్…

Read More

,మహాన్యూస్’ వంశీకృష్ణకు లీగల్ నోటీసులు పంపిన విజయసాయిరెడ్డి,,,

భారత్ న్యూస్ విజయవాడ,,మహాన్యూస్’ వంశీకృష్ణకు లీగల్ నోటీసులు పంపిన విజయసాయిరెడ్డి ఇటీవల విజయసాయిరెడ్డిపై మీడియాలో కథనాలు కొన్ని చానళ్లపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న విజయసాయి ‘మహాన్యూస్’ వంశీ కృష్ణ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Read More

నేర ప్రవృత్తిని మార్చుకోక పోతే ఉపేక్షించే లేదు,

భారత్ న్యూస్ విజయవాడ,,నేర ప్రవృత్తిని మార్చుకోక పోతే ఉపేక్షించే లేదు Jul 19, 2024, నేర ప్రవృత్తిని మార్చుకోక పోతే ఉపేక్షించే లేదుగంజాయి రవాణా, అమ్మకం చేసే వారు నేర ప్రవృత్తిని మార్చుకోక పోతే ఉపేక్షించే లేదని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం గంజాయి రవాణా, అమ్మకం కేసులలో ఉన్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. మరోసారి ఇలాంటి నేరాలు చేసిన…

Read More

కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో కో ఆప్షన్ సభ్యుడు చందన రంగారావుపై హత్యాయత్నం జరిగింది.

భారత్ న్యూస్ మోపిదేవి,Ammiraju Udaya Shankar News Editor కృష్ణాజిల్లాఅవనిగడ్డ నియోజకవర్గం కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో కో ఆప్షన్ సభ్యుడు చందన రంగారావుపై హత్యాయత్నం జరిగింది. బుధవారం మధ్యాహ్నం రంగారావు అవనిగడ్డ నుంచి తమ స్వగ్రామం కే.కొత్తపాలెంకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కృష్ణానది కరకట్టపై బండికోళ్లలంక వద్ద కొందరు దారికాచి పరుగెత్తించి గొడ్డళ్ళతో నరికారు. ఈ ఘటనలో రంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రంగారావును ఆయన కుమారుడు, స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి…

Read More

ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన యువకుడు ఆత్మహత్య..

భారత్ న్యూస్ విజయవాడ… ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన యువకుడు ఆత్మహత్య.. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య.. రఘునాథపల్లి మండలానికి చెందిన దేవర రాజు అనే ఆన్లైన్ బెట్టింగ్ తో 20 లక్షల వరకు నష్టపోయిన యువకుడు.. మనస్థాపంతో రఘునాథపల్లి రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య.. మృతుడు రైల్వే నిడిగొండ రైల్వే గేట్ మెన్ గా ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

Read More

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య…

భారత్ న్యూస్ విశాఖపట్నం : నగరంలో దారుణ హత్య… గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య… ఒక వేక్తికి దారుణంగా రెండు చేతులు, గొంతుపై కత్తితో దాడి చేసిన దుండుగులు… గాజువాక జగ్గూ జుంక్షన్ లో అతి కిరాతకంగా వెంటాడి వేటాడి చంపిన దుండుగులు. భూ తగాదాల నేపద్యంలో దారుణ హత్య.. మృతుడు వేమిరెడ్డి అప్పలనాయుడుగా గుర్తించిన గాజువాక పోలీసులు. ఇంకా పూర్తి వివరాలు మృతుడు తెలియాల్సి ఉంది అప్పలనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కేజీహెచ్ మార్చురీకు…

Read More

రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లిన ఎస్పీ

భారత్ న్యూస్ విజయవాడ… రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లిన ఎస్పీ పూరీ జగన్నాథుడి ఆలయం లోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తెరుచుకున్నాయి. అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ కు తరలించారు. అక్కడ డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

ఆస్పత్రిలో పసికందు అదృశ్యం.. గంటల వ్యవధిలోనే బిడ్డను తల్లికి అప్పగించిన పోలీసులు,,,

భారత్ న్యూస్ మచిలీపట్నం,,Ammiraju Udaya Shankar News Editor ఆస్పత్రిలో పసికందు అదృశ్యం.. గంటల వ్యవధిలోనే బిడ్డను తల్లికి అప్పగించిన పోలీసులు కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజుల పసి కందు అదృశ్యం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి గుర్తు తెలియని మహిళ.. నర్సు వేషంలో వచ్చి మగ శిశువును అపహరించుకుపోయింది. కాసేపటికి గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలోనే అదృశ్యం అయిన శిశువును పట్టుకుని తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే…

Read More

కృష్ణా ఎస్పీగా.. గంగాధరరావు,

భారత్ న్యూస్ విజయవాడ. కృష్ణా ఎస్పీగా.. గంగాధరరావు ఏపీ సీఐడీ విభాగంలో ఎస్పీగా పని చేస్తున్న ఆర్. గంగాధరరావును కృష్ణాజిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకూ సీఐడీ విభాగంలో జనానికి దూరంగా ఉన్న గంగాధరరావు ఇక జన స్రవంతిలో అడుగు పెడుతున్నారు. కృష్ణాజిల్లాలో రాజకీయ పరిస్థితులు.. పైకి కానరాని ఫ్యాక్షనిజాన్ని ఏవిధం ఎదుర్కొంటారో.. వేచి చూడాల్సిందే. రాజకీయ శక్తుల ప్రలోభాలకు గురవుతారా? లేదా? గమనించాల్సిందే. .

Read More

పమిడిముక్కల (మ) అప్పారావుపేట వద్ద గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు పోలీసులు

భారత్ న్యూస్ విజయవాడ… కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల (మ) అప్పారావుపేట వద్ద గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు పోలీసులు పమిడిముక్కల సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది వల పన్ని పట్టుకున్నారు ఏడుగురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు కిలోన్నర గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ సీజ్ కొక్కిలిగడ్డ కృష్ణ వంశీ (21) (రామలింగేశ్వర నగర్), షేక్ ఆలీబాబా (వణుకూరు), చీకూర్తి నాని(లంకపల్లి), బండ్రపల్లి అవినాష్ (పమిడిముక్కల)…

Read More