సాలెంపాలెం, నారెపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు సింహాద్రి వికాస్,,,

భారత్ న్యూస్ కోడూరు

సాలెంపాలెం, నారెపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు…

ఈరోజు కోడూరు మండలం, సాలెంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని సాలెంపాలెం, నారెపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు, ప్రతి గడపకు వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందిస్తున్న సంక్షేమ గురించి ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంట్ వైసిపి అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు..