ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నెరవేర్చిన నేతగా ఎంపీ బాలశౌరి రికార్డు.. గంటల వ్యవధిలోనే నీటి

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,

ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నెరవేర్చిన నేతగా ఎంపీ బాలశౌరి రికార్డు.. గంటల వ్యవధిలోనే నీటి ట్యాంకర్లు పంపి అవనిగడ్డ దీవుల్లోని గ్రామాల్లో ప్రజల తాగునీటి కష్టాలకు చెక్

సమస్య చెప్పిన వెంటనే ప్రజల దాహార్తి తీర్చిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పరిధిలో రామకృష్ణపురం పంచాయతీలో నిన్న పర్యటించిన ఎంపీ బాలశౌరి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారు

మహిళలు ఖాళీ బిందెలు, డబ్బాలతో వచ్చి తాగునీటి కష్టాలను తెలియజేయగా.. వెంటనే స్పందించిన ఎంపీ గారు.. రేపు ఉదయం 9 గంటలకు రామకృష్ణపురానికి నీటి ట్యాంకర్ పంపుతానని హామీ… 12 గంటల్లో ట్యాంకర్ పంపి మాట నిలబెట్టుకున్న ఎంపీ బాలశౌరి గారు…

అవనిగడ్డ నియోజకవర్గంలోని దీవుల్లో ఉన్న ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాటికి పరిష్కారం చేసిన ఏకైక నాయకుడు ఎంపీ బాలశౌరికి ప్రశంసలు

మరలా అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో రామకృష్ణపురం పంచాయితీ పరిధిలో ఉన్న
ఇరాలి, ఊటగుండం, బసవన్నపాలెం, రామకృష్ణాపురం గ్రామల్లో ఎన్నో రోజులుగా ప్రజలు తాగునీటికి
ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు ఎంపీ బాలశౌరి గారు ఈ నాలుగు గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్బంగా ప్రజలు ఖాళీ
బిందెలతో, డబ్బాలతో ఎంపీ బాలశౌరి గారికి కనిపించారు. పచ్చగా రంగుమారిన నీటిని తాగి అనారోగ్యంపాలవుతున్నామని ప్రజలు వాపోయారు. వెంటనే వారి సమస్యను తెలుసుకున్నారు ఎంపీ గారు. ప్రజల తాగునీటి గోడుని విన్న వెంటనే ఎంపీ గారు స్పాట్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

గడిచిన అయిదేళ్లల్లో ఇప్పటివరకు ఏ నాయకుడు రామకృష్ణపురం పంచాయతీకి రాలేదని గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఎ�