AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదల.

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. AP Intermediate Results 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు 2024 ఈ రోజు (ఏప్రిల్‌ 12) విడుదల అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న విద్యార్ధుల…

Read More

ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్, ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే త్వరగా స్పందించండి.. ఓటరుగా నమోదు చేయండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా…

Read More

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్,ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా

. భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్, LOKAYUKTA WEBSITE ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా.. ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన ప్రారంభించారు. లోకాయుక్త సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి సూచించారు. లోకాయుక్తకు సంబంధించి నియమ నిబంధనలు, ఇతర వివరాలు వెబ్…

Read More

చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం తిరుపతి ( భారత్ న్యూస్) తిరుపతిశ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు గురువారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

Read More

పాకాల అంబేద్కర్ భవనం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 197వ వర్ధంతి సందర్భంగా ఘన

పాకాల అంబేద్కర్ భవనం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 197వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులుఅర్పించిన తెలుగు తమ్ముళ్లు పాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం పాకాల అంబేద్కర్ భవనం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 197వ వర్ధంతి సందర్భంగా గురువారం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేశారని, జ్యోతిరావు…

Read More

చంద్రగిరి టీడీపీలో ఫుల్ జోష్ పార్టీలో చేరిన యంగ్ లీడర్

చంద్రగిరి టీడీపీలో ఫుల్ జోష్ పార్టీలో చేరిన యంగ్ లీడర్ సైకిల్ ఎక్కిన మరి కొందరు వైసీపీ నేతలు పాకాల( భారత్ న్యూస్ )చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యంగ్ లీడర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాయునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీ అనుచర వర్గం టీడీపీ తీర్థం…

Read More

పాకాల మండలంలో పలువురు నేతలు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక

పాకాల మండలంలో పలువురు నేతలు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్,గాదంకి మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి,డి.ఎస్.ఎస్ అధ్యక్షుడు జింకలమిట్ట చంద్రశేఖర్ లు టిడిపి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం రాజమండ్రి నిడదఓలులో పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.టిడిపి…

Read More

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ‘డాలర్స్’ దివాకర్ రెడ్డి

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ‘డాలర్స్’ దివాకర్ రెడ్డితిరుపతి, ( భారత్ న్యూస్)టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుపతికి చెందిన ప్రముఖ రియాల్టర్ డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి. దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డాలర్స్ దివాకర్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిడిపి, కూటమి…

Read More

సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్రుడి వైభవం

సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్రుడి వైభవం తిరుపతి( భారత్ న్యూస్ ) తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.

Read More

జగన్ హుద్ హుద్ తుఫాను కంటే భయంకరమైన వాడు – దగ్గుబాటి పురందరేశ్వరి –

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,విజయవాడ:- జగన్ హుద్ హుద్ తుఫాను కంటే భయంకరమైన వాడు – దగ్గుబాటి పురందరేశ్వరి – ఎన్ డి ఏ మహాకూటమి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి డాll నందమూరి తారక రామారావు ప్రథమ సంతానం మాజీ కేంద్ర క్యాబినెట్ మంత్రి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరికి అఖండ ప్రజాదరణ లభించింది వారాహి ప్రచార రథము పై నుండి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్…

Read More