అమరావతికి.. అందలంమోదీ 3.0 బడ్జెట్‌ అమరావతి బాట పట్టింది. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఊసే లేకుండా పోయిన నవ్యాంధ్ర,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,అమరావతికి.. అందలం Jul 25, 2024, అమరావతికి.. అందలంమోదీ 3.0 బడ్జెట్‌ అమరావతి బాట పట్టింది. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఊసే లేకుండా పోయిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాధ్యత మాదంటూ కేంద్రం బడ్జెట్‌లో భరోసా ఇచ్చింది. నిర్మలాసీతారామన్‌ తన బడ్జెట్‌లో అమరావతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై అటు రాష్ట్రప్రజలతో పాటు అమరావతివాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అటు తరతరాల నుంచి ఉన్న భూములను అమరావతి కోసం ఇచ్చి జగన్‌ నిర్లక్ష్యంతో…

Read More

,కొల్లు నీలిమ రవీంద్ర గారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు vij దుర్గమ్మ గుడికి సారే తీసుకు వెళ్ళటం జరిగినది.

భారత్ న్యూస్ విజయవాడ,కొల్లు నీలిమ రవీంద్ర గారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు vij దుర్గమ్మ గుడికి సారే తీసుకు వెళ్ళటం జరిగినది.

Read More

Telangana State Gets Record Budget Allocation of Rs. 5,336 crores for Railway Projects During 2024-25

BHARATH NEWS: HYDERABAD: South Central Railway PR No. 226 Telangana State Gets Record Budget Allocation of Rs. 5,336 crores for Railway Projects During 2024-25 Shri Ashwini Vaishnaw, Hon’ble Minister of Railways Briefs Media on Budget Highlights The union budget, which includes the allocations to the Railways was presented on the floor of Parliament on 23rd…

Read More

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం,

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం తిరుమల ( భారత్ న్యూస్ )తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

Read More

తెలంగాణ రాష్ట్రములో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024-25 లో రూ. 5,336 కోట్ల బడ్జెట్ కేటాయింపు,,

భారత్ న్యూస్: సికిందరాబాద్ :తెలంగాణ రాష్ట్రములో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024-25 లో రూ. 5,336 కోట్ల బడ్జెట్ కేటాయింపు• గౌరవనీయులైన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ బడ్జెట్ ముఖ్యాంశాలు పై మీడియా సమావేశంరైల్వేలకు సంబందించిన కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను 23 జూలై 2024న పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా గౌరవ కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్…

Read More

ఒక 20 గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కో కన్వీనర్ కొల్లూరి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది,

భారత్ న్యూస్ విజయవాడ,ఈరోజు పామర్రు నియోజకవర్గంలో పమిడిముక్కల మండలం తోట్లవల్లూరు మండలాల్లో మినిమం ఒక 20 గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కో కన్వీనర్ కొల్లూరి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తికొండ రాజబాబు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీష్ గారు మన పార్లమెంట్ సభ్యులు గాంధీ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షులు పాలన అశోక్ కుమార్ గారు…

Read More

ఆర్టిఐ టీం సభ్యులకు ఐడీ కార్డులు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగినది,,

భారత్ న్యూస్ విజయవాడ,మచిలీపట్నం ఆర్టిఐ టీం సభ్యులకు ఐడీ కార్డులు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగినది సమాచార హక్కు చట్ట పోరాట సమన్యాయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరి కమిటీ సభ్యులకు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు వి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఐడి కార్డ్స్ అపాయింట్మెంట్ లెటర్స్ సర్టిఫికెట్లు అందించడం జరిగినది మండలం ప్రెసిడెంట్ గుమ్మడి కిరణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బి వీరప్రసాద్ గార్లను నియమించడం జరిగినది సభ్యులు గోసాల సౌజన్య గుమ్మడి…

Read More

మైలవరం పట్టణంలో లంక లితీష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా డ్రైనేజీ కాలువల పూడికతీత పనులకు శ్రీకారం.

భారత్ న్యూస్ విజయవాడ,,,ఎన్టీఆర్ జిల్లా మైలవరం టౌన్ మైలవరం పట్టణంలో లంక లితీష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా డ్రైనేజీ కాలువల పూడికతీత పనులకు శ్రీకారం. గౌరవ శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాలతో మైలవరం పట్టణంలో సైడ్ కాలవలు పూడిపోయి, వర్షాకాలం లో విస్తృత వర్షాల కారణంగా, మురుగునీరు పోక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక ప్రజల ద్వారా తెలుసుకున్న మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ జెసిబి తో…

Read More

,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్పు.

భారత్ న్యూస్ విజయవాడ,,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్పు. అమరావతీ : విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇకనుంచి అధికారికంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వాడుకలోకి రానుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది.

Read More

అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతిని చంపేశాడు,,

భారత్ న్యూస్ విజయవాడ,,,అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతిని చంపేశాడు Jul 24, 2024, అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతిని చంపేశాడుబెంగళూర్‌లోని తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్‌లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలిని బీహార్‌కు చెందిన కృతి కుమారిగా గుర్తించారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి హాస్టల్‌లోకి ప్రవేశించి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తు్న్న…

Read More