::ఎన్డీఏ కూటమి గెలుపు తర్వాతమీ అందరికీ న్యాయం చేస్తానన్నఎమ్మెల్యే అభ్యర్థి కామినేని,

ఏలూరు జిల్లా కైకలూరు::::(భారత్ న్యూస్)::::06\05\2024=::ఎన్డీఏ కూటమి గెలుపు తర్వాతమీ అందరికీ న్యాయం చేస్తానన్నఎమ్మెల్యే అభ్యర్థి కామినేని ఈ రోజు కైకలూరు లో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో కైకలూరు నియోజకవర్గం అసెంబ్లీ ఏన్.డీ.ఏ.కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతు వృత్తిపరంగా మీరు అందరూ కలిసి యూనియన్ లోవున్న అందరూ నాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు తప్పకుండా…

Read More

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.కాంగ్రెస్ ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం,,,

భారత్ న్యూస్:కూడేరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి. కూడేరు మే 6 (భారత్ న్యూస్)ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు, ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ, సిపిఎం నాయకులు ఎక్కువ సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, మొదటిగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల…

Read More

బాబు రాక భవిష్యత్తు గ్యారంటీ…

భారత్ న్యూస్ కోడూరు బాబు రాక భవిష్యత్తు గ్యారంటీ… కోడూరు లోని ఒకటి, మూడు, నాలుగు వార్డులలో కుటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కోడలు సాయి సుప్రియ ఆధ్వర్యంలో స్థానిక జనసేన, టిడిపి, బిజెపి నాయకులుతో కలసి ఇంటింటికి తిరుగుతూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కి ఓటు వేసి కుటమిని…

Read More

గ్రామపంచాయతీ పరిధిలోని దింటిమెరక గ్రామంలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్,,

భారత్ న్యూస్ కోడూరు కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని దింటిమెరక గ్రామంలో అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుకు మరోసారి అవకాశం ఇస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం చేపట్టారు.*

Read More

We are Strongly committed to the full responsibility of the Dovelopement of the double engine,,,

We are Strongly committed to the full responsibility of the Dovelopement of the double engine government of Andhra Pradesh. The NDA alliance will create records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislature.  Andhra Pradesh Dovelopment is an important step towards India’s development            Indian Prime Minister Narendra Modi       Public…

Read More

విశ్వేశ్వర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి..

విశ్వేశ్వర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి.. భారత్ న్యూస్:బ్రాహ్మణపల్లి,రామచంద్రపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం.. ఎంపీపీ నారాయణరెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ జల్లిపల్లి దేవేంద్ర, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, సింగల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్ ఇంటింటా ప్రచారం.. కూడేరు మే 6 (భారత్ న్యూస్ )వైయస్సార్ సిపి నాయకులు మండల వ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు,సోమవారం కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి,రామచంద్రపురం గ్రామాలలో ఇంటి ప్రచారాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా…

Read More

వికలాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలి…

భారత్ న్యూస్:వికలాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలి… వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న డిమాండ్.. కూడేరు మే 6 (భారత్ న్యూస్)పుట్టపర్తి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలానికి చెందిన మానసిక వికలాంగురాలు ఒంటరిగ ఉన్న విషయం గమనించి కొంతమంది వికలాంగురాలిపై విచక్షణ రహితంగ అత్యాచారం చేసి అక్కడి నుండి ఆ దుండగులు పారిపోవడం జరిగిందని, అటువంటి మానవృగాలను తక్షణమే పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి వికలాంగుల యాక్ట్ తో…

Read More

“సర్వేపల్లి లో ఎన్నికలకు ముందే సోమిరెడ్డి కనుమరుగైపోయాడు”

భారత్ న్యూస్ గుడివాడ…. “సర్వేపల్లి లో సోమిరెడ్డి కనుమరుగు” “సర్వేపల్లి లో ఎన్నికలకు ముందే సోమిరెడ్డి కనుమరుగైపోయాడు” “సోమిరెడ్డి తాను చేసిన అభివృద్ధి శూన్యం కనుక ప్రజల్లో తిరగలేక కుటుంబ సభ్యులను ప్రచారంలో తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు” “సర్వేపల్లి వైకాపాలోకి భారీగా కొనసాగుతున్న చేరికలు” “సోమిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారు 24 గంటలు గడవకముందే వైకాపాలోకి తిరిగి చేరుతున్నారు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ : 06.05.2024 “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు…

Read More

తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని “అగ్నిపర్వతం” బద్దలయ్యే,,,

భారత్ న్యూస్ గుడివాడ…… “తిరుపతి ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం”నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని “అగ్నిపర్వతం” బద్దలయ్యే ముందు ప్రశాంతంగా ఉన్నట్లు రాబోవు ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధంతో తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోమవారం బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిలక్ రోడ్ నిమ్మకాయల వీధి తీర్థకట్ట వీధులలో ఇంటింటి…

Read More

రామచంద్రాపురం మండలం, కుప్పం బాదురు, పివీ పురంలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ,,,,

భారత్ న్యూస్ గుడివాడ…… కుప్పం బాదురు, పివీ పురంలలో వైసీపీ ఖాళీ రామచంద్రాపురం మండలం, కుప్పం బాదురు, పివీ పురంలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. సోమవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో పంచాయతీకి చెందిన పివి పురంకి చెందిన దనంజయులు, వెంకటేష్, సుధాకర్, కృష్ణ రెడ్డి, సురేష్, సుబ్రమణ్యం, చంద్రయ్య, సుబ్రమణ్యం, యువరత్న, రాము, పివీ పురంకి చెందిన అశోక్ రెడ్డి, రఘునాథ రెడ్డి, రాందాస్ రెడ్డి, హరినాథ్ రెడ్డి,…

Read More