ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖరీఫ్-2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్,,

భారత్ న్యూస్ అమరావతి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖరీఫ్-2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేటి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో…

Read More

కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు,,,

భారత్ న్యూస్ ఢిల్లీ,, కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో అనుబంధ భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. అధికారిక వేడుకలకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, విగ్రహాలను…

Read More

గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి బదిలి,అనంతపురం ఎఎస్సిరామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈసికి,,

భారత్ న్యూస్ వెలగపూడి సచివాలయం,వెలగపూడి. గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి బదిలి,అనంతపురం ఎఎస్సిరామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈసికి ఫిర్యాదు చేసిన వైయస్సార్ సిపి.

Read More

పోలింగ్​ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులు ఎవరంటే?

భారత్ న్యూస్ అమరావతి పోలింగ్​ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులు ఎవరంటే?పోలింగ్‌ రోజు, తర్వాత హింసాత్మక ఘటనలపై ఈసీ సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సిట్‌ సభ్యులుగా… రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని ప్రతి ఘటనపై నివేదించనున్న సిట్‌ సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న ఈసీ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఈసీకి…

Read More

Welcome preparations for new MPs in Parliament This time it’s all like new.

Welcome preparations for new MPs in Parliament This time it’s all like new.new phone connections, new vehicle fastag stickers, new bank accounts, membership in central government health scheme and other benefits . Amaravati May 18 (Bharat News) APDelhi: In the background of Lok Sabha elections being completed in phases, the authorities are focusing on the…

Read More

Four died and two others were seriously injured in A fatal road accident occurred in Anantapur district,,

Four died and two others were seriously injured in A fatal road accident occurred in Anantapur district this morning Amravati May 18 (Bharat News) APFour killed in a fatal road accident in Anantapur district A fatal road accident took place in Anantapur district on Saturday morning.  A car traveling from Hyderabad towards Bangalore hit a…

Read More

A tourist bus carrying devotees caught fire in Haryana: 8 people died and 24 others were injured. Amaravati May 18, (Bharat News) APA terrible tragedy occurred in Haryana on Friday midnight. A tourist bus caught fire in the Nuh area. 8 people lost their lives in this incident which took place around 1:30 pm on…

Read More

పోలింగ్​ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులు ఎవరంటే?

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, అమరావతి పోలింగ్​ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులు ఎవరంటే?పోలింగ్‌ రోజు, తర్వాత హింసాత్మక ఘటనలపై ఈసీ సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సిట్‌ సభ్యులుగా… రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలోని ప్రతి ఘటనపై నివేదించనున్న సిట్‌ సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్న ఈసీ ఇప్పటికే ప్రాథమిక…

Read More

సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఎన్నిక,,,

భారత్ న్యూస్ విజయవాడ… సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఎన్నిక నాలుగవ సారి సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ అడ్వకేట్ మరియు కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ ఎన్నిక అయ్యారు. సుప్రీమ్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల జరగగా కపిల్ సిబల్ కు 1066 ఓట్లు రాగా, ప్రత్యర్థి సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్ కు 681 ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్…

Read More

టీడీపీ కార్యకర్త చెవి కోసేసిన వైసీపీ నాయకుడు,,

భారత్ న్యూస్ విజయవాడ. టీడీపీ కార్యకర్త చెవి కోసేసిన వైసీపీ నాయకుడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పందువ నాగులవరంలో ఘటన ఇటీవలే టీడీపీలో చేరిన తిమోతి ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని చుట్టుపక్కల వారికి వివరించిన తిమోతి తిమోతిపై కొడవలితో దాడి చేసిన స్థానిక వైసీపీ నేత

Read More