కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్!,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, కోవిడ్ టీకా తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్! కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటు నిర్ధారించిన శాస్త్రవేత్తలు. కొవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను ‘స్ప్రింగర్ లింగ్’ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న 926 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యవ్వనంలో…

Read More

జూనియర్ ఇంటి స్థల వివాదం.. కేసు నమోదు,,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, A.P & T.G Live Update News జూనియర్ ఇంటి స్థల వివాదం.. కేసు నమోదు హై కోర్టు ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుండి ప్లాట్ కొనుక్కున్న ఎన్టీఆర్ అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద…

Read More

సీమ చింత (గుబ్బ కాయలు) లేదా పిథెసెల్లోబియం డుల్సే Pithecellobium dulce(శాస్త్రీయ నామం) లేదా,

భారత్ న్యూస్ గుడివాడ.. సీమ చింత కాయ సీమ చింత (గుబ్బ కాయలు) లేదా పిథెసెల్లోబియం డుల్సే Pithecellobium dulce(శాస్త్రీయ నామం) లేదా కికార్ (రాజస్థాన్‌లో పిలుస్తారు) అనేది మైమోజేసీ ( Mimosaceae) కుటుంబానికి చెందిన చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు నల్లని రంగుకల గింజలు కలిగి ఉంటాయి.. నల్లని గింజల చుట్టూ ఉండే తెల్లని…

Read More

ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత,చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి,

భారత్ న్యూస్ కేదార్ నాథ్ ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత కేదార్ నాథ్:మే 17చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్ప నిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్‌ధామ్‌కు వీఐపీ…

Read More

గంగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పోలు బ్రహ్మానంద రెడ్డి కుమార్తె పోలు వైష్ణవి CBSC ఫలితాలలో496/500 మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి,,

భారత్ న్యూస్ కడప వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గంగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పోలు బ్రహ్మానంద రెడ్డి కుమార్తె పోలు వైష్ణవి CBSC ఫలితాలలో496/500 మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకుసాధించిన వైష్ణవి, వైష్ణవి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించడంతో వైఎస్ఆర్ జిల్లా మేధావులు బ్రహ్మంగారిమఠం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి కి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అని వైయస్సార్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి…

Read More

నేడు లండన్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్,,,,

భారత్ న్యూస్ అమరావతి నేడు లండన్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ అమరావతి:మే 17ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లను న్నారు. సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్ళనున్నారు.. ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్‌లో పర్యటించ నున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తా రని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజులు ముందు తిరిగి…

Read More

విశాఖలో కుటుంబంపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్‌.. రాజకీయ ప్రమేయం లేదన్న పోలీసులు,,

భారత్ న్యూస్ విశాఖపట్నం విశాఖలో కుటుంబంపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్‌.. రాజకీయ ప్రమేయం లేదన్న పోలీసులు విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో గురువారం రాత్రి రెండు కుటుంబాలు మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కుటుంబాల మధ్య చోటుచోటుకున్న గొడవలో ఇరు కుటుంబాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ…

Read More

జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక.

భారత్ న్యూస్ అమరావతి ఏపీకి ఇంటెలిజెన్స్‌ అలర్ట్.. జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక.. జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న ఇంటెలిజెన్స్‌

Read More

అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్ను విస్తరించాలనిసీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ న్యూస్ హైదరాబాద్ త్వరలో కేబినెట్ విస్తరణ? అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్ను విస్తరించాలనిసీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రకాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. బీసీ,ముదిరాజ్, మైనారిటీ వర్గాలతో కలిపి నలుగురికిఅవకాశమివ్వాలని రేవంత్ యోచిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికిప్రాధాన్య మిచ్చే అవకాశం ఉంది. తొలి మంత్రివర్గంలోచోటు దక్కని సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నట్లుసమాచారం.

Read More

స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి,,,

భారత్ న్యూస్ హైదరాబాద్ స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టిస్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే కేసీఆర్ పలు సందర్భాల్లో చెబుతూ…

Read More