Headlines

మెరకనపల్లిలో ముమ్మరంగా ప్రచారంఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ అల్లుడు అశ్విన్,,,

భారత్ న్యూస్ మోపిదేవి మెరకనపల్లిలో ముమ్మరంగా ప్రచారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ అల్లుడు అశ్విన్ మోపిదేవి : మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ ముమ్మరంగా ప్రచారం జరిగింది. టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి డా.మండలి బుద్ధప్రసాద్ అల్లుడు శీలం అశ్వినీకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించారు. రెండు ఓట్లను గాజు గ్లాసు గుర్తుపై వేసి వల్లభనేని బాలసౌరి,…

Read More

-వడ్డెరపాలెంలో మండలి సాయి సుప్రియ కు ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు,,,

భారత్ న్యూస్ కోడూరు -వడ్డెరపాలెంలో మండలి సాయి సుప్రియ కు ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు -సాయి సుప్రియనుఆత్మీయంగా సత్కరించిన – మహిళలు -టీఎస్ఆర్ గ్రూపు ఆధ్వర్యంలో సాయి సుప్రియ కు ఆత్మీయ సత్కారం రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించండి -వడ్డెర కాలనీలో కూటమి నాయకులు, కార్యకర్తల తో కలిసి ఓట్ల అభ్యర్థించిన సాయి సుప్రియ. కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డెరపాలెంలో అవనిగడ్డ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ కోడలు…

Read More

“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి మరియు తిరుమలమ్మపాలెం గ్రామాలలో,,,

భారత్ న్యూస్ గుడివాడ… “సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి మరియు తిరుమలమ్మపాలెం గ్రామాలలో సోమవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాకాణి పూజిత గారు” “తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించిన కాకాణి పూజిత గారు” “ఓ వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి దిగి ప్రజలకు స్వచ్ఛమైన సేవలు అందిస్తే.. ఆ ప్రజలు ఆ నాయకుడిని గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారన్న కాకాణి పూజిత…

Read More

ఎంపీపీ శ్రీ పి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి EVM మెషిన్ No:1 సైకిల్ గుర్తు శ్రీ కోనేటి…

భారత్ న్యూస్ గుడివాడ…… అందరికీ నమస్కారం సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం కసిమిట్ట పంచాయతీ ఇప్పతంగాల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గారి కి మద్దతుగా మాజీ ఎంపీపీ శ్రీ పి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి EVM మెషిన్ No:1 సైకిల్ గుర్తు శ్రీ కోనేటి ఆదిమూలం గారికి EVM మెషిన్ No:4 తామర పువ్వు గుర్తు శ్రీ వరప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసాము.ఈ కార్యక్రమం…

Read More

రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన మాజీ మంత్రి రెడ్డి వారి..

భారత్ న్యూస్ గుడివాడ…… రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి అన్న కుమారులు రెడ్డి వారి రాజవేల్ రెడ్డి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారి సమక్షంలో నిండ్ర మండలం కొప్పేడు గ్రామానికి చెందిన మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి అన్న కుమారులు రెడ్డి వారి రాజవేల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ…

Read More

దళితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నించే గళాలను నొక్కటానికి మచిలీపట్నం,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,, బందరులో దళిత నేతలు నిర్బంధం దళితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నించే గళాలను నొక్కటానికి మచిలీపట్నం పోలీసులు ముందడుగు వేశారు. ఇద్దరు దళిత నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కృష్ణాజిల్లా దళిత జేఏసీ నేత, సీనీయర్ జర్నలిస్ట్, ఐజేయూ నాయకుడు వైఎస్ రాజేశ్వరరావును, ఎంఆర్పీఎస్ నేత బసవను చిలకలపూడి పోలీసు స్టేషన్లో నిర్భంధించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో దళితుల భూముల్ని కైవశం చేసుకునే…

Read More

::ఎన్డీఏ కూటమి గెలుపు తర్వాతమీ అందరికీ న్యాయం చేస్తానన్నఎమ్మెల్యే అభ్యర్థి కామినేని,

ఏలూరు జిల్లా కైకలూరు::::(భారత్ న్యూస్)::::06\05\2024=::ఎన్డీఏ కూటమి గెలుపు తర్వాతమీ అందరికీ న్యాయం చేస్తానన్నఎమ్మెల్యే అభ్యర్థి కామినేని ఈ రోజు కైకలూరు లో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో కైకలూరు నియోజకవర్గం అసెంబ్లీ ఏన్.డీ.ఏ.కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు .ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతు వృత్తిపరంగా మీరు అందరూ కలిసి యూనియన్ లోవున్న అందరూ నాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు తప్పకుండా…

Read More

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.కాంగ్రెస్ ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం,,,

భారత్ న్యూస్:కూడేరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి. కూడేరు మే 6 (భారత్ న్యూస్)ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు, ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ, సిపిఎం నాయకులు ఎక్కువ సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, మొదటిగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల…

Read More

బాబు రాక భవిష్యత్తు గ్యారంటీ…

భారత్ న్యూస్ కోడూరు బాబు రాక భవిష్యత్తు గ్యారంటీ… కోడూరు లోని ఒకటి, మూడు, నాలుగు వార్డులలో కుటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కోడలు సాయి సుప్రియ ఆధ్వర్యంలో స్థానిక జనసేన, టిడిపి, బిజెపి నాయకులుతో కలసి ఇంటింటికి తిరుగుతూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ కు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కి ఓటు వేసి కుటమిని…

Read More