సాయిబాబా విగ్రహానికి వెండి హారం బహూకరించిన లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ అధినేత పూతబోయిన అయ్యప్ప స్వామి ఫ్యామిలీ,

భారత్ న్యూస్ కోడూరు సాయిబాబా విగ్రహానికి వెండి హారం బహూకరించిన లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ అధినేత పూతబోయిన అయ్యప్ప స్వామి ఫ్యామిలీ కోడూరులోని సాయిబాబా ఆలయం లో ఉన్న బాబా విగ్రహానికి కోడూరు మండలానికి చెందిన సామాజికవేత్త లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ అధినేత పూతబోయిన అయ్యప్ప స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వెండి హారాన్ని బహుకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహకులు అయ్యప్ప స్వామి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

వాహనదారులు కచ్చితంగా రూల్స్ పాటించాలి,,

భారత్ న్యూస్ కోడూరు వాహనదారులు కచ్చితంగా రూల్స్ పాటించాలి కోడూరు ఎస్సై శిరీష వాహనదారులు తమ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా రూల్స్ పాటించాలని, లేనియెడల జరిమానాలను విధించడం జరుగుతుందని కోడూరు ఎస్సై పి శిరీష తెలిపారు. కోడూరు లోని గంగానమ్మ తల్లి గుడి సెంటర్ వద్ద వాహనాలు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శిరీష మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు…

Read More

నాలుగేళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు,,,

భారత్ న్యూస్ అవనిగడ్డ నాలుగేళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్ళగా వారు వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించారని చెప్పారు. డీజీపీ ద్వారకా…

Read More

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు

భారత్ న్యూస్ విజయవాడ భారత్ న్యూస్ విజయవాడ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సీబీసీఐడీ ద్వారా విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ…

Read More

టిడిపి నేత వైకుంఠపురం వరకు సైకిల్ యాత్ర..!

భారత్ న్యూస్ కోడూరు టిడిపి నేత వైకుంఠపురం వరకు సైకిల్ యాత్ర..!🌟🌟ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన సందర్భంగా కోడూరు గ్రామానికి చెందిన టిడిపి నేత ధూళిపూడి మునేశ్వరరావు వైకుంఠపురం కు సైకిల్ పై బయలుదేరి వెళ్లారు. శుక్రవారం కోడూరు మండల కూటమినేతల ఆధ్వర్యంలో కోడూరు గంగానమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని,నారాలోకేష్ ,మండలి బుద్ధ ప్రసాద్, గెలవాలనిగతంలో వైకుంఠపురంలో…

Read More

కండలేరు నీటి సరఫరాను ప్రారంభించిన కమిషనర్ మౌర్య

కండలేరు నీటి సరఫరాను ప్రారంభించిన కమిషనర్ మౌర్య తిరుపతి నగరం తిరుపతి ( భారత్ న్యూస్ )తిరుపతి తిరుమల నగర ప్రజలకు అవసరమైన త్రాగునీరు కోసం కండలేరు నుండి కె.పి కెనాల్ ద్వారా గురువారం సాయంత్రం కండలేరు నుండి నీటి సరఫరాను తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ కండలేరు నుండి నీటి సరఫరా గత కొంతకాలంగా జరగడం లేదని, ఇరిగేషన్ అధికారులకు…

Read More

The Eluru police have arrested a gang of four thieving journalists who were blackmailed by a hotel owner in the guise of a food inspector.

The Eluru police have arrested a gang of four thieving journalists who were blackmailed by a hotel owner in the guise of a food inspector.     (By Raja Pentapati AP Bureau Chief)                    National NewsAmaravati July 25 (Bharat News) APThe Eluru Rural Police arrested a four-member gang in a case of extorting money from traders by…

Read More

,ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకులకు శుభవార్త..

భారత్ న్యూస్ విజయవాడ,ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకులకు శుభవార్త.. అమరావతీ : నామినేటెడ్ పోస్టుల కసరత్తు పూర్తి.. కూటమిలో ఒప్పందం నామినేటెడ్ పోస్టుల భర్తీలో బిజెపి వాటా 10% శాతం.. జనసేన వాటా 30% శాతం.. టిడిపి వాటా 60% శాతం… బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నచోట బిజెపికి 50% శాతం.. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట బిజెపికి 10% శాతం, జనసేనకు 30% శాతం… జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట 60%, శాతం జనసేనకు 30%, టిడిపికి 10% బిజెపికి…..

Read More

సీఎంతో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ – పెట్టుబడులపై చర్చ,

భారత్ న్యూస్ విజయవాడ,అమరావతి సీఎంతో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ – పెట్టుబడులపై చర్చ పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమలో సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తూ పలు సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై కూటమి ప్రభుత్వం…

Read More