ఏంతో ఘనము దద్దరిల్లిన ఆత్మీయ సమావేశం తెలుగుదేశం ముదినేపల్లి మండల అధ్యక్షులు

ఏలూరు జిల్లా ముదినేపల్లి * (భారత్ న్యూస్) ఏంతో ఘనము దద్దరిల్లిన ఆత్మీయ సమావేశం తెలుగుదేశం ముదినేపల్లి మండల అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి,, అధ్యక్షతన బిజెపి, జనసేన, నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి సింగరాయపాలెం నుండి భారీ ర్యాలీగా పెదపాలపర్రు వరకు మాజీ ఏం.ఎల్.ఏ. మాజీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రజలతో మమేకమవుతూ ప్రేమ ఆప్యాయతల నడుమ ఆడపడుచుల మంగళ నిరాజనాలతో ఆందరిని ఆప్యాయముగా పలకరిస్తూ పెదపాలపర్రు లో జరిగిన ఆత్మీయ సమావేశానికి వచ్చారు ప్రజాస్వామ్య భద్ధముగా ప్రజలకి సేవచేసిన గతస్మృతులు తలచుకొని మల్లి మీ అందరిని చూసి నామనస్సు కి ఎంతో ఆనందముగా ఉందని రానున్న రోజులలో మీపిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి యువతకి వివిధ కంపెనీలు లో ఉద్యోగాలు కావాలన్న ఆంధ్రరాష్టం భవిష్యత్తును సజీవంగా శాశ్వతంగా ఉన్నతముగా తీర్చిదిద్దాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు ని మల్లీ ముఖ్యమంత్రి గా చెస్తే అభివృద్ధి సాధించటానికి బలమయిన నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రస్తుతము ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్టం గా చేశారని,యువతకు ఉద్యోగ, ఉపాధి, కోసం ఒక్క కంపెనీని కూడా తేకుండా యువత కి, రాష్ట్రానికి రైతన్నలకి,ఆక్వా రైతులకి,వ్యాపార,వాణిజ్యాలకి, ఎంతో నష్టం జరిగిందని ఆత్మీయ సమావేశంలో చెప్పారు,రానున్న రోజులలొ ,బి.జే.పి. జెనసేన పార్టీ లు మద్దతుతో, మనమంతా ఒక్కటై మన భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ ని గెలిపిచాలని కోరారు చల్లగుళ్ల ఆదిత్య చౌదరి, గ్రామ సర్పంచ్ గంటా రాకేషు ,మండల తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు,బి.జే.పి. పార్టీ ఏలురు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, బి.జే.పి.పార్టీ, నియోజక వర్గ నాయకులు పైడిపాటి శివశంకర్,బీ.జే.పి.నియోజకవర్గ మీడియాకన్వీనీర్,నియోజకవర్గ విశ్వకర్మ యోజనాబ్రాండ్ అంబాసిడర్ బి.బి.వి.నరసింహారావు,బి.జే.పీ.మండల ఉపాధ్యక్షులు కొల్లిపర నాగరాజు, కార్యకర్తలు,జెనసేన మండలాధ్యక్షుడు వీరంకి వెంకటేశ్వరరావు,మోటేపల్లి హనుమ,నాయకులు,కార్యకర్తలు భారిగా పాల్గొని ఆత్మీయసమావేశములో పాల్గొన్నారు.