వైయస్సార్ పార్టీ గెలుపు కోసం డీ.యెన్.అర్. చిన్న కోడలు ఇంటింటి ప్రచారం,,

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::::(భారత్ న్యూస్)::::29/04/2024::::::*ఎం.పీ.పీ. రామిశెట్టి అధ్యక్షతన వైయస్సార్ పార్టీ గెలుపు కోసం డీ.యెన్.అర్. చిన్న కోడలు ఇంటింటి ప్రచారం
రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల విజయానికి ఇంటింట ప్రచారానికి కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు చిన కోడలు దూలం స్వాతి ఈరోజు అనగా సోమవారం మధ్యాహ్నం ముదినేపల్లి-1 సచివాలయ పరిధిలో..వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం లో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి గా దూలం నాగేశ్వరరావు జగనన్న ఆశీస్సులతో పోటీ చేస్తున్నారని.. జనాశీస్సులు కూడా వారిరువురికి అందించి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి విజయం చేకూర్చాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రములో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.