భారత్ న్యూస్ విజయవాడ.
:-ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం వేడుక
ఆముదలవలస గ్రామీణ గాజుల కొలువలస రోడ్డు నందు అరుణోదయ ఆదరణ నిలయంలో అరుణోదయ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జి శామ్యూల్ అరుణ్ కుమార్ గారి అధ్యక్షులు ఈ కార్యక్రమానికి పాల్గొని సమస్త సంస్థలు కార్యవర్గము పాల్గొని జాతీయ గీతాలపర చేసి, జాతీయ జెండాను ఎదురు వేశారు 75 సంవత్సరాల అభివృద్ధి ,దేశం క్షేమం, కొరకు శాంతి కొరకు దేవునికి ప్రార్థన చేశారు. అనంతరము చిన్నపిల్లలకు యువతకు ఏర్పాటు చేసినటువంటి ఆయా రంగంలో పోటీల బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు రాకుటే సింహాచలం గారు, కేసర ము అప్పల్ రాజు గారు, సాంబమూర్తి పొన్నాడ మురళి, చంటి, శశిరేఖ తులసమ్మ, ముత్యాలమ్మ పాల్గొన్నారు.