Achievements of South Central Railway Defense Force in November 2023
నవంబర్ 2023 లో దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం సాధించిన విజయాలు
నవంబర్ 2023 లో దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం సాధించిన విజయాలు
This is a bill to grant rights and representation to the displaced people of Kashmir The removal of Article 370 has put an end to separatism, leading to a significant reduction in terrorism On Tuesday, Union Home and Co-operation Minister Shri Amit Shah presented the Jammu and Kashmir Reorganization (Amendment) Bill, 2023, and the Jammu…
భారత్ న్యూస్ విజయవాడ, మిఛాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి. మిచాంగ్ తుపాన్ వలన నష్టపోయిన ప్రతి రైతుని ఆదు కునెందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాణ, పశు నష్టం లేకుండా తుఫాన్ సమర్థవంతంగా ప్రభుత్వం ఎదురకొన్నాం…
విద్యార్థి గణేష్ కు ఆర్థిక సహాయం భారత్ న్యూస్, డిసెంబర్ 7, ఎచ్చెర్ల , శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ మూడో తరగతి విద్యార్థి దివ్యాంగుడు గణేష్ కు కృత్రిమ చేయ అమర్చేందుకు అవసరమైన చర్యలకు వీలుగా పలువురు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు. ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన గణేష్ రెండు నెలల్లోనే ఎడం చేత్తో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం సాంఘిక…
భారత్ న్యూస్ హైదరాబాద్, మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.. తెలంగాణ సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్టు అయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ మళ్ళీ వచ్చింది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేసి, తొలి ఉద్యోగం ఇచ్చి, ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చి, ప్రజా…
bharathnews,hyd, Research paper on ‘Vaastu-shastra’ presented at Agartala (Tripura) by MAV The harmful effect of flaws in Vaastu can be reduced by performing spiritual practice ! – Raj Karve, Astrologer, Maharshi Adhyatma Vishwavidyalay Yours faithfully,Ashish Sawant,Research Department,Maharshi Adhyatma Vishwavidyalay(Contact No. : 9561574972)
భారత్ న్యూస్ హైదరాబాద, అగర్తల (త్రిపుర)లో ‘వాస్తు-శాస్త్రం’పై పరిశోధనా పత్రం సమర్పించిన MAV ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా వాస్తులోపాల యొక్క హానికర ప్రభావాన్ని తగ్గించవచ్చు! – రాజ్ కర్వే, జ్యోతిష్యుడు, మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాలయం “వాస్తు వ్యక్తుల జీవితాల్ని ప్రభావితం చేసినట్టే, వ్యక్తి కూడా వాస్తును ప్రభావితం చేస్తాడు. ఆధ్యాత్మికతను అభ్యసించే వ్యక్తి వాస్తుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాడు. దీంతో వాస్తు లోపాల ప్రభావం తగ్గుతుంది” అని త్రిపుర రాష్ట్రంలో అగర్తలలో ‘ఆధునిక పరిస్థితుల్లో వాస్తు-శాస్త్ర…
భారత్ న్యూస్ విజయవాడ,ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలకు వినాశనాలకు ఉపద్రవాలకు జనహనానికి కారణం హిందూ దేవుళ్ళ శాపాలేనా ? యాంకర్ పార్ట్:- ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలకు వినాశనాలకు ఉపద్రవాలకు జనహణనానికి కారణం హిందూ దేవుళ్ళ శాపాలేనా అంటే అవునని అంటున్నారు స్వామీజీలు వేద పండితులు పీఠాధిపతులు గత కొన్ని సంవత్సరాలుగా హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను విరగొట్టడం రథాలను తగలబెట్టడం కనకదుర్గ గుడిలో స్కాములు ప్రసాదాల్లో బల్లులు బొద్దింకలు జెర్రెలు రావటం శ్రీశైలం వద్ద అక్రమ మైనింగ్లు చేయటం సింహాచలం…
నందికొట్కూరు భారత్ న్యూస్ ప్రతినిధినంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గౌరు వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ వర్ధంతి.. సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గిత్త జయసూర్య మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిత్త…
పాకాల మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నివాళి పాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం పాకాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించినారు.ప్రజల గుండెల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని తెలిపారు.అణగారిన ప్రజల వాస్తవ స్థితిగతులను గుర్తించి వాటి పరిష్కారంలో ప్రపంచానికే ఓ దిక్సూచిగా నిలిచిన మహాపురుషుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.ప్రపంచ…