natural calamities in Andhra Pradesh to destruction to nuisance birth

భారత్ న్యూస్ విజయవాడ,ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలకు వినాశనాలకు ఉపద్రవాలకు జనహనానికి కారణం హిందూ దేవుళ్ళ శాపాలేనా ? యాంకర్ పార్ట్:- ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలకు వినాశనాలకు ఉపద్రవాలకు జనహణనానికి కారణం హిందూ దేవుళ్ళ శాపాలేనా అంటే అవునని అంటున్నారు స్వామీజీలు వేద పండితులు పీఠాధిపతులు గత కొన్ని సంవత్సరాలుగా హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను విరగొట్టడం రథాలను తగలబెట్టడం కనకదుర్గ గుడిలో స్కాములు ప్రసాదాల్లో బల్లులు బొద్దింకలు జెర్రెలు రావటం శ్రీశైలం వద్ద అక్రమ మైనింగ్లు చేయటం సింహాచలం నరసింహస్వామి చందనోత్సవంలో తీవ్ర అపచారాలు జరిగాయని స్వామీజీలు శపించటం పవిత్ర ఋషికొండను విలాస భవనాల కోసం బద్దలు లు కొట్టడంఒక ఎత్తవ్వగా విశాఖపట్నం నుండి చెన్నై వరకు మహా ప్రళయాన్ని సృష్టించిన మీచాంగ్ తుఫాన్ లక్ష కోట్ల రూపాయల పైగా అపార నష్టాన్ని వాటిల్ల చేయగా తిరుమల నిత్య అన్నదాన సేవలో భోజనానికి వచ్చిన భక్తులు మరో మిచోంగు బీభత్సాన్ని సృష్టించారు భక్తులకు పెడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద భోజనాన్ని కుక్కలు పందులు కూడా వాసన చూస్తాయి గాని ముట్టుకోవని దేవాలయంలో ఉన్న సిబ్బందిలో నూటికి 90 మంది మద్యాన్ని తాగి దేవుడి సేవ చేస్తున్నారని ఈ భోజనాన్ని తిని లక్షల మంది తీవ్ర ఆరోగ్య సమస్యల పాలవుతున్నారని పలువురు భక్తులు తినే భోజనాన్ని విడిచి టిటిడి సిబ్బందితో ఘర్షణకు దిగారు ఈ సందర్భంగా పలువురు గోవింద భక్తులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని బండ బూతులు తిడుతూ శాపనార్థాలు పెట్టారు అంతర్జాతీయ స్మగ్లర్ నడ గంగిరెడ్డి తో వేల సంవత్సరాలుగా అడవిలోని వృక్ష సంపదను రాక్షసంగా నరికి చెన్నై పోర్టు మీదుగా చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారని దానివల్లే