Bring a good name to Andhra Pradesh..Go for higher studies.. The government will bear the expenses.. Your studies

Bring a good name to Andhra Pradesh..Go for higher studies.. The government will bear the expenses.. Your studies should not be a burden on your parents.. “Jagananna Vedayse Vidya” will support you  AP CM YS Jaganmohan Reddy           (Raja Pentapati Beauro Chief)                      National NewsAmaravati December 20(Bharat News) APThe Government of Andhra Pradesh has implemented the…

Read More

Our region should send some people here and train them in making pochampalley silk sarees

Our region should send some people here and train them in making pochampalley silk sarees .Contribute to the development of Pochampally.     President Of India Draupadi Murmu               (Raja Pentapati Beauro Chief)                        National NewsAmaravati December 20 (Bharat News) APShe praised the efforts of Pochampally weavers in the field of fashion design.  The President said that their efforts…

Read More

Mohammed Nasim Haimad of Reddy Colony in Hanmakonda district has two boys.

భారత్ న్యూస్ హైదరాబాద్, హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మహమ్మద్ నసిమ్ హైమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఎండీ ఆదిల్ హైమాద్ కు కొంత కాలంగా బొన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.. లక్షలలో వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబం మంత్రి కొండ సురేఖ కు కలిసి వారి భాదను విన్నవించారు.. చలించిపోయిన మంత్రి కొండ సురేఖ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు…..

Read More

Festive atmosphere in Navasakam premisesThe Navsakam premises are buzzing with huge balloons, DJ beats and slogans

భారత్ న్యూస్ విజయవాడ, నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం భారీ బెలూన్లు, డిజె చప్పుళ్లు, నినాదాలతో హోరెత్తుతున్న నవశకం ప్రాంగణం నవశకం వేదికపై ఆహుతులను అలరిస్తున్న ఉత్తరాంధ్ర సాంప్రదాయ కళా నృత్యాలు. సభా ప్రాంగణంలో ఆకర్షణీయంగా ఏర్పాటైన ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్య భారీ కటౌట్లు. టిడిపి-జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణంలో సందడే సందడి. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న ఇరుపార్టీల ముఖ్యనేతలు. విశాఖపట్నం నుంచి పోలేపల్లి వరకు…

Read More

Shri Atal Seva Samman Award to social science teacher Dr. Parupalli Srinivasa Rao

పారుపల్లి’కి అటల్ సేవ సమ్మన్ పురస్కార్ భారత్ న్యూస్ ,శ్రీకాకుళం, డిసెంబర్ 20. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావుకు శ్రీ అటల్ సేవా సమ్మన్ పురస్కారం బుధవారం లభించింది .రాజస్థాన్ రాష్ట్రంలో కోట కు చెందిన సంగం అకాడమీ ఈ పురస్కారాన్ని ఆయనకి ప్రకటించింది. అకాడమీ ఫౌండర్ ఓం ప్రకాష్ లవ్ వంశీ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో శ్రీనివాసరావుకు అందజేశారు. ఎచ్చర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత…

Read More

Arogya Sri Paridhi is committed to the health of every family so that no poor person goes into debt for medical treatment

ఏలూరు జిల్లా కైకలూరు::::(భారత్ న్యూస్):::20/12/2023వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి జరగకుండా ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యానికి శ్రీకారం చుట్టి ఆరోగ్య శ్రీ పరిధి 5 లక్షల నుంచి 25 లక్షల పెంచి ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు జగన్ దని వారికి మీ తరుపున, నా తరపున, వైయస్ఆర్ కుటుంబ సభ్యులు తరుపున ఆటపాక ప్రజల సమక్షంలోజగనన్న కు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలను…

Read More

TSRTC under the conductor’s family40 lakhs awarded to family of conductor who died in road accident

కండక్టర్ కుటుంబానికి అండగా టీఎస్ఆర్టీసీ రోడ్డు ప్ర‌మాదంలో మరణించిన కండ‌క్ట‌ర్ కుటుంబానికి రూ.40ల‌క్ష‌ల అంద‌జేత‌ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్‌ సీహెచ్. అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. విధులు ముగించుకుని…

Read More

Why this state needs Jagan (YAP Needs Jagan) program in Rachapatnam village

ఏలూరు జిల్లా కైకలూరు::: {భారత్ న్యూస్} 2023\12\20…. రాచపట్నం గ్రామంలో జగనన్నే ఎందుకు ఈ రాష్ట్రానికి కావాలి (వై ఏ పీ నీడ్స్ జగన్) కార్యక్రమం గురించి ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా తెలియపరిచిన ఎం.పీ.పీ. అడవి వెంకట కృష్ణ మోహన్ కైకలూరు నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. డి ఎన్. ఆర్. ఆదేశాలతో రాచపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన జగనన్న నూతన శ్రీకారాన్ని చుట్టి ప్రతి ఒక్క కుటుంబానికి…

Read More

Terrorist Mafia Underworld Don Dawood Ibrahim:- Multiple Suspicions on Dawood Ibrahim’s Mystery Death in Karachi, Pakistan

భారత్ న్యూస్ విజయవాడ,,, రిపోర్టర్ ఆకుల సతీష్ స్పెషల్ స్టోరీ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ టెర్రరిస్ట్ మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం:- పాకిస్తాన్ కరాచీలో దావూద్ ఇబ్రహీం మిస్టరీ మరణం పట్ల పలు అనుమానాలు – భారతదేశంలోని హిందూ మతతత్వవాదులు కుక్క చావు చచ్చాడు అంటే ఇస్లాం దేశాల వారు కరాచీలో పార్టీల్లో పాల్గొంటున్నాడు అంటున్నారు – అర్థ శతాబ్దంగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మాఫియా పిశాచం పేరు అరబీలో దావూద్ ఇబ్రహీం హీబ్రూలో…

Read More