Terrorist Mafia Underworld Don Dawood Ibrahim:- Multiple Suspicions on Dawood Ibrahim’s Mystery Death in Karachi, Pakistan

భారత్ న్యూస్ విజయవాడ,,, రిపోర్టర్ ఆకుల సతీష్ స్పెషల్ స్టోరీ

జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ టెర్రరిస్ట్ మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం:- పాకిస్తాన్ కరాచీలో దావూద్ ఇబ్రహీం మిస్టరీ మరణం పట్ల పలు అనుమానాలు – భారతదేశంలోని హిందూ మతతత్వవాదులు కుక్క చావు చచ్చాడు అంటే ఇస్లాం దేశాల వారు కరాచీలో పార్టీల్లో పాల్గొంటున్నాడు అంటున్నారు – అర్థ శతాబ్దంగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మాఫియా పిశాచం పేరు అరబీలో దావూద్ ఇబ్రహీం హీబ్రూలో దావీదు (డేవిడ్) అబ్రహం 27 డిసెంబర్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముక్తి గ్రామంలో కొంకని ముస్లిం తెగకు చెందిన పోలీస్ ఉద్యోగి ఇబ్రహీంకస్కర్ భార్య అమీనాకు దావూద్ ఇబ్రహీం కస్కర్ జన్మించాడని అతనికి షబ్బీర్ ఇబ్రహీం కస్కార్ ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ అనబడే ఇద్దరు తమ్ముళ్ళు హసీనా పార్కర్ అనే చెల్లె ఉన్నారని సమాచారం నవిముంబైలోని డోంగ్రి ప్రాంతంలో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు తన తండ్రి సహకారంతో బాంసు దాదా అనే స్మగ్లర్ వద్ద కిరాయి నేరాలు చేస్తూ రౌడీ ముదిరి స్థానికంగా పాతుకుపోయిన మాఫియా ముఠాలను ఒకరు ఒకరిగా చంపేస్తూటెర్రరిస్ట్ మాఫియాగా ఎదిగినట్లు సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అక్రమ రవాణా క్యాసినోలు క్యాబరి డాన్సులు వ్యభిచార గృహాలు డ్రగ్స్ ఆయుధాలు బాంబు మెటీరియల్స్ స్మగ్లింగ్ చేస్తూ ప్రపంచ దేశాలను టెర్రరిస్టు మాఫియాతో బెంబేలెత్తించిన దావూద్ ఇబ్రహీం ఇందిరాగాంధీ భర్త పాకిస్తాన్ కు చెందిన ఫిరోజ్ ఖాన్ కుటుంబంతో తనకున్న బంధుత్వాలను బట్టి అటు రాజకీయ సినిమా వ్యాపార సామ్రాజ్యాలను చిటికెన వేలుతో శాసించేవాడని అమెరికా నుండి జపాన్ వరకు ఆయుధాలు మాదక ద్రవ్యాల స్త్రీల అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా చేస్తూ ట్రిలియన్ డాలర్ల క్రైమ్ ధనాన్ని దుబాయ్ షార్జా తదితర ఇస్లామిక్ దేశాల్లో వ్యాపార పెట్టుబడులు పెట్టేవాడని ఆ వచ్చి�
– ఆ వచ్చిన డబ్బుతో పడిపోతున్న ఇస్లామిక్ ప్రభుత్వాలను సంవత్సరాల తరబడి పోషించి ప్రపంచ ముస్లిం రాజ్యాలపై పట్టు సాధించాడని మహారాష్ట్రలో దావూద్ దుర్మార్గాలను భరించలేని రాజకీయ దర్శనికుడు (బాల్ దాకరే) బాలా సాహెబ్ దాక్రే వంటి వారు శివసేన పార్టీని స్థాపించి అధికారంలోకి రాగానే దావూద్ను అతని గ్యాంగ్ ను భారతదేశం నుండి తరిమికొట్టారని మాఫియా ముఠాల అక్రమ భవనాలన్నిటిని శివసేన పార్టీ స్వాధీనపరచుకోవడంతో దిక్కుతోచని స్థితిలో 1993లో పాకిస్తాన్ పోతూ పోతూ ముంబై బాంబ్ బ్లాస్ట్ లకు పాల్పడ్డారని అక్కడినుండి నేటి బిజెపి హిందూ మతతత్వ పార్టీ విస్తరణకు బీజం పడిందని సీనియర్ జర్నలిస్టులు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు అతడు హిందూ హీరోయిన్లు మందాకిని మౌనికబేడి వంటి వారిని అనేకులను నేటి వరకు వివాహం చేసుకుంటూ సంతానాన్ని కలిగి ఉన్నాడని సౌదీ అలకాయిదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడిన్ తో కలిసి పాకిస్తాన్ లో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించాడని గతంలో ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలవబడే అజయ్ దోవల్ నైన్ బాయ్స్ టీమ్ తో కలిసి అతని కుమార్తె వివాహంలో దావీదును కాల్చి చంపడానికి ప్రయత్నించినప్పుడు 2013లో అప్పటి కాంగ్రెస్ మజిలీస్ పెద్దలు దాఊదును సంపనీయకుండావెనకరప్పించినట్లు అధికార వర్గాల బోగట్ట గతంలో పలుమార్లు దావూద్ ఇబ్రహీం చంపబడినట్లు అనేక పుకార్లు రావడం విధితమే అయితే ఇప్పుడు మాత్రం వార్ ఎనలిస్టులు మాజీ సిబిఐ హోం శాఖ ఉద్యోగుల విశ్వసనీయ సమాచారం ప్రకారం పాకిస్తాన్ జర్నలిస్ట్ సంఘాల వార్ పొలిటికల్ ఎనలిస్టుల విశ్వసనీయ సమాచారం ప్రకారం పాకిస్తాన్లో ఆర్థిక మాన్యం తర్వాత ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ అమెరికా ప్రభుత్వ సూచనలు ఆజ్ఞల మేరకు ఒకరొకరిగా పాకిస్తాన్లో అక్రమంగా నివసిస్తున్న ఉగ్రవాదులను మాఫియా డన్లన

అమెరికా ప్రభుత్వ సూచనలు ఆజ్ఞల మేరకు ఒకరొకరిగా పాకిస్తాన్లో అక్రమంగా నివసిస్తున్న ఉగ్రవాదులను మాఫియా డన్లను ఐ ఎస్ ఐ మట్టుపెడుతోందని దాని ద్వారా పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందబోతోందని ఇస్లామిక్ వర్గాలు పేర్కొంటే 2024 ఎన్నికల మహాత్రంగా ప్రశాంతి కిషోర్ వంటి వారి సలహాల సూచన మేరకు దావుద్ మరణాన్ని మోడీ అమిత్షాల విజయంగా హిందూ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి మరోపక్క రాజకీయ మేధావులు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాల్లో బయటపడిన భయంకరమైన రహస్యాల కారణంగా రష్యా గూడచారి సంస్థ కేజీబీ ఇజ్రాయిల్ గూడచారి సంస్థ మోసాద్ ఇండియన్ గూడచారి సంస్థ సిబిఐ విభాగం రా సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులను మాఫియా ముఠాలను ఆయా దేశాలలోని వారి ప్రదేశాల్లోనే విశాహారంతో తుపాకీ కాల్పులతో మట్టు పెడుతున్నారని పేర్కొన్నారు మరికొందరు మేధావుల అంచనాల ప్రకారం విష ఆహారం పెట్టి మనుషులను చంపే పద్ధతి ఇండియా మరియు ఇజ్రాయిల్ దేశాలే ఎక్కువగా చేశాయని రాజుల కాలంలో అశోక చక్రవర్తి చత్రపతి శివాజీ లను ఆర్య బ్రాహ్మణులు విషమిచ్చి చంపారని ఇజ్రాయిల్ దేశం యాసిర్ అరాఫత్ ఘనీ వంటి వారిని విషమిచ్చి చంపిన సాక్ష్యాలు నేపథ్యంలో ఇటు అజిత్ గోయల్ నాయకత్వంలోని రా టీమ్లు గాని అటు ఇజ్రాయిల్ మసాజ్ టీములుగానే దావూద్ పై విష ప్రయోగం చేసి చంపి ఉండవచ్చని పేర్కొంటున్నారు ఏది ఏమైనా 77 వస్తున్న దావుదు ఎప్పుడు చచ్చినా ఒకటేనని గతంలో విస్కీ సిగరెట్లు డ్రగ్స్ వల్ల అధిక బీపీ షుగర్ సమస్యల కారణంగా కరాచీలో కాళ్ల వేళ్ళు తీసేసారని కొంతకాలానికి కాళ్లు కూడా తీసేసిన ఆశ్చర్యం లేదని ఇప్పుడు చేయవలసింది గతంలో కంటే ఘోరంగా ప్రతి ఇంటికి సునాయాసంగా చేరుతున్న డ్రగ్స్ మరణయుధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో కనిపెట్టి దేశంలోనే అరాచక శక్తులను అ�
– దేశంలోనే అరాచక శక్తులను అంతమొందించాలని అధికార పెద్దల అండదండలు లేకుండా దేశంలోకి చీమ కూడా ప్రవేశించలేదని దీనిపై నాయకుడు వారి ఆత్మ సాక్షిని పదేపదే ప్రశ్నించుకోవాలని భారతదేశాన్ని సమూలంగా జల్లెడ పట్టి దావూద్ వంటి అరాచక ముఠాలను అంతమొందించడం ద్వారానే విజయం సాధిస్తామని పలువురు విమర్శకుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా గతంలో బ్రాహ్మణ రాజ్యమైన పాకిస్తాన్ ఓసామా బిన్ లాడెన్ నుండి దావూద్ ఇబ్రహీం వరకు దుర్మార్గుల అంతానికి ఆఖరి మజిలీ అవ్వటం విశేషం పాపులు చిరాయివుడు అంతా తొందరగా చావరని ఆర్యుక్తి