Headlines

Vick.”Sniffer Dogs” play a vital role in identifying and nabbing people involved in illegal activities,

Vick.”Sniffer Dogs” play a vital role in identifying and nabbing people involved in illegal activities, a joint project of Railway Protection Force and Visakhapatnam City Task Force Police. Amaravati December 6 (Bharat News) APAlong with safety and security, narcotics trained sniffer dogs have been introduced at viskhapatnam railway station.  On the first day, dogs recovered…

Read More

State party office today on the occasion of death anniversary of Dr. BR Ambedkar

భారత్ న్యూస్ హైదరాబాద్,ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్ తి ఆర్ భవన్ లో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లీ అశోక్ అధ్యక్షతన డా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. డా బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పార్టీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోస్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సామా భూపాల్ రెడ్డి, రాష్ట్ర…

Read More

67th Ambedkar Death Anniversary Program at TDP Central Office TDP Central Office, Mangalagiri

భారత్ న్యూస్ విజయవాడ, తెదేపా కేంద్ర కార్యాలయంలో 67వ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంమంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నాడు డా. అంబేడ్కర్ 67 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకులు డా. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. కేంద్ర నేరగణాంక సంస్థ విడుదల చేసిన 2022 నివేదికలో దళిత-గిరిజనులపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే మొదటి…

Read More

TDP chief Nara Chandrababu Naidu paid tributes on the occasion of BR Ambedkar’s death.

భారత్ న్యూస్ హైదరాబాద్,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు

Read More

Dr. BR Ambedkar death programs

భారత్ న్యూస్ హైదరాబాద్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ హైదరాబాద్ లో… వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ చైర్మన్…

Read More

, State Governor Dr. (Mrs.) Tamilisai Soundararajan, Dr. Babasaheb

భారత్ న్యూస్ హైదరాబాద్,రాష్ట్ర గవర్నర్ డాక్టర్(శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించారు .

Read More

Dr BR Ambedkar death anniversary, BJP leaders Shri Raja Singh

bharathnews,hyd,On the occasion of Dr BR Ambedkar death anniversary, BJP leaders Shri Raja Singh ,MLA,Shri Koppu Basha,BJP SC Morcha State President,Dr G Manohar reddy,BJP State Vice President&BJP SC Morcha State Incharge and Shri Chinta Sambamurthy and other leaders paying floral tributes to portrait of Dr BR Ambedkar at Dr Shyam Prasad Mukherji Bhavan, BJP State…

Read More

State party office NTR Trust Bhavan on the

భారత్ న్యూస్ హైదరాబాద్,*ఈరోజు 06.12.2023 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ హైదరాబాద్ నందు ఉదయం 11.గం లకు అంబేద్కర్ గారి చిత్రపటానికి పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు

Read More

Telugu Desam Party leaders paid tributes to Dr BR Ambedkar

నందికొట్కూరులో రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి, ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు భారత్ న్యూస్ ప్రతినిధి నందికొట్కూరు:- పట్టణంలో,నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు గౌరు వెంకటరెడ్డిగారి ఆదేశాల మేరకు ఉమ్మడి టిడిపి మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టిడిపి నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయసూర్య,…

Read More

Michong epidemic engulfed Sarkar districts (Visakhapatnam – Chennai).

భారత్ న్యూస్ విజయవాడ,సర్కార్ జిల్లాలను (విశాఖపట్నం – చెన్నై) మింగేసిన మిచోంగ్ మహమ్మారి తుఫాను సాయంత్రం నాలుగు గంటల మధ్య బాపట్ల వద్ద తీరాన్ని తాకింది ( చెన్నై నుండివిశాఖపట్నం వరకు తుఫాన్ నష్టాలు పై సంపూర్ణ సమాచారం) గత మూడు రోజులుగా విశాఖపట్నం నుండి చెన్నై వరకు సర్కార్ జిల్లాలను మింగేసిన మీచౌంగ్ మహమ్మారి తుఫాన్ సాయంత్రం నాలుగు గంటలకు చీరాల – బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరాన్ని…

Read More