,జగన్ స్కామ్ల పత్రికా టీవీ సాక్షి కవరేజ్ వరకు మాత్రమే జనం ఉన్నారు అతి తక్కువ మంది జనంతోనే గ్రాఫిక్ మాయాజాలంతో,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,జగన్ స్కామ్ల పత్రికా టీవీ సాక్షి కవరేజ్ వరకు మాత్రమే జనం ఉన్నారు అతి తక్కువ మంది జనంతోనే గ్రాఫిక్ మాయాజాలంతో లక్షల మందిని చూపించి లైవ్ ఇచ్చారని పలువురు విమర్శించారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వద్ద 5 కోట్లకు పైగా ఖర్చుకు తీసుకున్న నాని కుటుంబం వాటర్ శాండు ల్యాండు మాఫియా డబ్బుతో మేయర్ కుటుంబం వీచ్చలవిడిగా డబ్బువెదజల్లి మీటింగును రక్తి కట్టించారని అంతరంగిక వర్గాల సమాచారం ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ తాను చేస్తున్న ప్రపంచంలో కనివిని ఎరుగని సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఎన్డీఏ పార్టీల కూటమి తనపై బురద జల్లుతోందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్యాక్ట్ నిరుపేద పేద మధ్య తరగతి కుటుంబాల ఆస్తులకు ఒక రక్షణ కవచం లాంటిదని దీనిపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మళ్లీ వచ్చేది నా ప్రభుత్వమేనని గతం కంటే ఉన్నతమైన పరిపాలన అందించనున్నామని ధీమా వ్యక్తం చేశారు,