తుస్సుమన్న జగన్ మచిలీపట్నం సిద్ధం సభ – పేలవంగా మచిలీపట్నం సిద్ధం సభ – సుదూర,,,

రత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,,అమరావతి విజయవాడ :- తుస్సుమన్న జగన్ మచిలీపట్నం సిద్ధం సభ – పేలవంగా మచిలీపట్నం సిద్ధం సభ – సుదూర ప్రాంతాల నుండి కిరాయికి తోలుకు వచ్చిన జనం – మచిలీపట్నంలో జగన్ సిద్ధం సభ ఘోరంగా విఫలమైంది 3 గంటలకు ప్రారంభించవలసిన సభ జనం ఎవరో లేకపోవడంతో ఆలస్యంగా జరిగింది స్థానిక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ ఎన్డీఏ కూటమిలో చేరిపోవటంతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా నిర్వహించిన సిద్ధం సభ పేలవంగా సాగింది స్థానిక నాయకులు ముందుగా వేసిన పథకం ప్రకారం సుదూర ప్రాంతాల నుండి పురుషులకు 1000 స్త్రీలకు 700 రూపాయలు ఇచ్చి ప్రైవేటు వాహనాల్లో ఆటోలు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సుల్లో గుంటూరు జిల్లా తెనాలి మాచర్ల నిజాంపట్నం రేపల్లె తదితర ప్రాంతాల నుండి కూడా జనాన్ని తోలుకు వచ్చారని పార్టీ అంతరంగిక వర్గాల సమాచారం పురుషులకు పలు జే బ్రాండ్ మద్యం క్వాటర్ బాటిళ్లు 2 లీటర్ల తంసప్ కోఫ్ బాటిళ్లు ఇచ్చి మరి తీసుకువచ్చారని పార్టీ వర్గాల సమాచారం దీంతో మచిలీపట్నం ప్రధాన రోడ్లన్నీ కాళీ మద్యం బాటిళ్లు డ్రింక్ బాటిల్లతో నిండిపోయింది అతి కష్టం మీద 5000 మందిని సుదూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి మీటింగ్ స్టేజి వద్ద నిలబెట్టారు స్థానిక ప్రజానీకం ఎవరు రాని కారణంగానే జన సమీకరణ కోసం మాచర్ల నుండి మచిలీపట్నం రావలసిన జగన్ను ఆలస్యంగా రప్పించారని విశ్వసనీయ వర్గాల సమాచారం మచిలీపట్నం మేయర్ డిప్యూటీ మేయర్లు పేర్ని వెంకట్రామయ్య నాని ప్రధాన అనుచరులు సుదూర ప్రాంతాల నుండి వారి సామాజిక వర్గం బంధువులను మిత్రులను తోలుకు వచ్చారని మేయర్ మీటింగ్ కోసం 50 లక్షల కు పైగా ఫైర్ వర్క్స్ ను కాల్చారని అంతరంగిక వర్గాల సమాచారం మీటింగు ప్రారంభమైన అరగంటకే సుదూర ప్రాంతాల నుండి కిరాయికి వచ్చిన జనం ఒక్కసారిగా వెనుతిరిగి తమ గమ్యస్థానానికి వెళ్లారు జగన్ స్కామ్ల పత్రికా టీవీ �