మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏలాంటి అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలంటే మళ్ళీ,,,

భారత్ న్యూస్ నాగాయలంక

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏలాంటి అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం:-అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు..

ఈరోజు నాగాయలంక మండలంలోని, గొల్లలమోద గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, తనయులు యువ నాయకులు సింహాద్రి వికాస్ గారు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు, మే 13వ తేదిన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పై వేసి మచిలీపట్నం పార్లమెంట్ వైసిపి అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు…