భారత్ న్యూస్ హైదరాబాద్,రాష్ట్ర గవర్నర్ డాక్టర్(శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించారు .
భారత్ న్యూస్ హైదరాబాద్,రాష్ట్ర గవర్నర్ డాక్టర్(శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించారు .