వైయస్సార్సీపి జగన్ ప్రభుత్వాన్ని మాఫియా ప్రభుత్వంగా గుర్తించిన భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ – ఎన్డీఏ కూటమి విజయం,,,

భారత్ న్యూస్ గుడివాడ,,,,విజయవాడ:- వైయస్సార్సీపి జగన్ ప్రభుత్వాన్ని మాఫియా ప్రభుత్వంగా గుర్తించిన భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ – ఎన్డీఏ కూటమి విజయం కొరకు భారతదేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది మందితో రాజమండ్రిలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభలో మోడీ ఆంధ్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి జగన్ ప్రభుత్వం మాఫియా ప్రభుత్వమని అభివృద్ధి నిల్ మాఫియా ఫుల్ గా జగన్ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశాడని మహిళలుమాయం మట్టి ఇసుక ల్యాండ్ మద్యం గంజాయి డ్రగ్స్ మాఫియా తో ఆంధ్ర ప్రదేశ్ సర్వనాశనం అయిందని అభివృద్ధి అంటూ ఏమీ లేదని 2024 లో తిరిగి అధికారంలోకి రాగానే లిక్కర్ మాఫియాలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్ అతని నాయకులను సిసోడియా కేజీరివల్ కవిత తదితరుల వద్దకు పంపనున్నట్లు మర్మంగా జగన్ మరియు వైఎస్ఆర్సిపి నాయకుల భవిష్యవాణిని తేటతెల్లం చేశారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి మాజీ ముఖ్యమంత్రి డాll నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరిని రాష్ట్రవ్యాప్తంగా బిజెపి టిడిపి జనసేన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక స్థానాలతో విజయం సాధించడం ద్వారా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బంగారు భవిష్యత్తు నివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు మోడీ