ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌

భారత్ న్యూస్ అవనిగడ్డ…

ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పలువురు టీడీపీ నేతలు.

వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ.

టీడీపీ మాజీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి.

బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్‌ పంచాయితీ మాజీ సర్పంచ్‌ వీఎస్‌ కృష్ణమూర్తి(లాయర్‌ బాబు).