టీడీపీ లో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్,,

టీడీపీ లో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్

గుంటూరు, ప్రత్యేక ప్రతినిధి : మాజీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్ నివాసంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.mali