పులివెందుల పులి రాజమండ్రిలో మ్యావ్మంటూ తోక ముడుచుకుని పారిపోయిన వైనం – రాజమండ్రిలో జగన్కు దుర్యోధన శృంగభంగం,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,విజయవాడ అమరావతి:- పులివెందుల పులి రాజమండ్రిలో మ్యావ్మంటూ తోక ముడుచుకుని పారిపోయిన వైనం – రాజమండ్రిలో జగన్కు దుర్యోధన శృంగభంగం – రాజమండ్రిలో ఆపధర్మ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటూ కొనసాగుతున్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దుర్యోధన స్రుంగభంగం జరిగిందని స్థానిక ప్రజానీకం నవ్వుకున్నారు జగన్ బస్సు యాత్రలో భాగంగా రాజమండ్రి సెంటర్లో బస్సును ఆపి ప్రజలతో మమేకమై ప్రసంగించవలసి ఉండగా జగన్ వచ్చే సమయానికి అక్కడ ఒక్క అభిమాని గాని పార్టీ కార్యకర్తగానే నాయకుడు గానీ లేకపోవడంతో బస్సును ఆపకుండా వేగంగా పరుగెత్తేశారు దీనిపై స్థానికులు బిజెపి అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి డాll నందమూరి తారకరామారావు ప్రధమ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఒకవేళ జగన్ గెలిచిన ఓడిన రాజమండ్రిలో ఫ్యాక్షన్ తరహాలో మాట్లాడితే కేంద్రంలో తిరిగి బిజెపికే అధికారం రానున్న సందర్భంగా తన పాత 39 ఈడి సిబిఐ కేసులను కొత్తగా వచ్చిన 50 కి పైగా క్రిమినల్ కేసుల చిట్టాను కేంద్రం ముందు జడ్జిల ముందు బయటకు తీసి 5 సంవత్సరాలుగా కోర్టులకు ఒక వాయిదాకు కూడా వెళ్లకుండా తప్పించుకుంటున్న బెయిల్ లో ఉన్న చంచల్గూడా జైలు ఖైదీగా తిరిగి చంచల్గూడా టు తీహార్ వయా రాజమండ్రి కార్యక్రమాన్ని చేపడతారన్న భయంతోనే తను తన కాండేట్లు తోక ముడుచుకుని పారిపోయి ఉంటారని స్థానికులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు