ఎర్రవారిపాల్యం మండలం మేదరపల్లెలో వైసీపీ షాక్ తగిలింది. 10 ఏళ్లు చెవిరెడ్డి పాలనలో కార్యకర్తలను,,,

భారత్ న్యూస్ విజయవాడ…

మేదరపల్లిలో వైసీపీకి షాక్

సైకిల్ ఎక్కిన నేతలు, కార్యకర్తలు

ఎర్రవారిపాల్యం మండలం మేదరపల్లెలో వైసీపీ షాక్ తగిలింది. 10 ఏళ్లు చెవిరెడ్డి పాలనలో కార్యకర్తలను ఎదగనివ్వ కుండా కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీని వీడారు. శుక్రవారం చమేదరపల్లికు చెందిన భాస్కర్, రెడ్డప్ప, వెంకట్రామయ్య, చలపతి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, మునిరత్నం, కృష్ణమూర్తి, పి కృష్ణమూర్తి, ఈశ్వరయ్య, మాణిక్యం, శివకుమార్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, రాముడు, లక్ష్మీపతి, నవీన్ కుమార్, గురురాజ, చిత్రవేలు, ప్రసాద్, ఆనంద్, సిద్దేశ్వర, వెంకటేష్, మురళి, మంజునాథ్, మనోహర్, రాము, ఉమేష్, వెంకటేష్, లోకనాథం, రోహిత్, మంజు తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పంచాయితీలో పులివర్తి నానికి మెజారిటీ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.