ఈరోజు బాన్సువాడ పట్టణంలో గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి నివాసం వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు,,

భారత్ న్యూస్ హైదరాబాద్.

ఏనుగు రవీందర్ రెడ్డి గారిని కలిసిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు

ఈరోజు బాన్సువాడ పట్టణంలో గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి నివాసం వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు వాళ్లకు రావాల్సినటువంటి పెన్షన్ గురించి వారియొక్క సమస్యలు మరియు ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది